మాదకదవ్యాలపై అంగన్వాడీలకు అవగాహన సదస్సు

మాదకదవ్యాలపై అంగన్వాడీలకు అవగాహన సదస్సు వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా కలెక్టర్ భవన సముదాయంలోని జిల్లా మహిళా సమైక్య మీటింగ్ హాల్ నందు రాష్ట్రస్థాయి కోఆర్డినేటింగ్ ఏజెన్సీ న్యూ హోప్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఒకరోజు మారకద్రవ్యాల…

తిరుమలలొ …తెలంగాణ ప్రజా ప్రతినిధులకు శుభవార్త

తిరుమలలొ …తెలంగాణ ప్రజా ప్రతినిధులకు శుభవార్త వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ప్రజాప్రతినిధులుకు శుభవార్తవారానికి రౌండు సార్లు తెలంగాణ ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలు అనుమతించాలని టీటీడీ నిర్ణయం!…తెలంగాణ ప్రజాప్రతినిధులుకు శుభవార్త ! https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

విద్యుత్ చార్జీల పెంపుపై అనపర్తిలో భారీ నిరసన

విద్యుత్ చార్జీల పెంపుపై అనపర్తిలో భారీ నిరసన త్రినేత్రం: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంఅనపర్తి:కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడంపై అనపర్తి వైఎస్ఆర్సిపి శ్రేణుల నిరసనల గళంఅనపర్తి వైకాపా కార్యాలయం నుండి అనపర్తి మెయిన్ రోడ్ దేవీచౌక్ సెంటర్ మీదుగా నిరసన…

గడచిన 5 యేళ్ళ కాలంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనుడు వైయస్ జగన్ – ఎమ్మెల్యే నల్లమిల్లి

గడచిన 5 యేళ్ళ కాలంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనుడు వైయస్ జగన్ – ఎమ్మెల్యే నల్లమిల్లి త్రినేత్రం: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం విద్యుత్ చార్జీలు పెంపు మీద రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయమని జగన్మోహన్ రెడ్డి…

వాలంటీర్ల రిలే దీక్షకు సంఘీభావం తెలుపుతూ, వాళ్ళల్లొ ఆత్మ స్థైరాన్ని నింపిన ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాల్ దేవ్ ప్రసంగం

వాలంటీర్ల రిలే దీక్షకు సంఘీభావం తెలుపుతూ, వాళ్ళల్లొ ఆత్మ స్థైరాన్ని నింపిన ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాల్ దేవ్ ప్రసంగం. ఆంధ్రప్రదేశ్: అరకులోయ త్రినేత్రం న్యూస్ డిసెంబర్.28 రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో వాలంటీర్ లకు…

పెనుమూరులో రెవెన్యూ సదస్సు

పెనుమూరులో రెవెన్యూ సదస్సుఆంధ్రప్రదేశ్ త్రినేత్రం న్యూస్. పెనుమూరు మండలం పెనుమూరు ఇంచార్జ్. జీడి నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. సదస్సులో రైతుల ఇబ్బందులు అర్జీల ద్వారా పెనుమూరు మండల రెవెన్యూ అధికారి శ్రావణ్ కుమార్ కు అర్జీలు…

పోరాడితేనే కార్మికుల సమస్యలు పరిష్కారం సింగరేణి కార్మికోద్యమ చరిత్ర సత్యం సిఐటియు

పోరాడితేనే కార్మికుల సమస్యలు పరిష్కారం సింగరేణి కార్మికోద్యమ చరిత్ర సత్యం సిఐటియు, రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఈరోజు ఉదయం ఏడు గంటలకు జీడికే -1&3 ఇంక్లైన్ పిట్ కార్యదర్శి దాసరి సురేష్ అధ్యక్షతన ద్వారా…

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు దేశరాజ్ పల్లి లో ఘననివాళులు

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు దేశరాజ్ పల్లి లో ఘననివాళులు చొప్పదండి : త్రి నేత్రం న్యూస్ రామడుగు మండలం యువజన కాంగ్రెస్ నాయకులు మామిడి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈరోజు రామడుగు మండలం దేశరాజ్ పల్లి గ్రామంలో మాజీ భారత…

మంత్రులు గా ‘నాగబాబు, పల్లా’.! జనవరి 8న ప్రమాణస్వీకారం

మంత్రులు గా ‘నాగబాబు, పల్లా’.! జనవరి 8న ప్రమాణస్వీకారం.!! ఇద్దరు ‘యువ మంత్రులు’ అవుట్.? Trinethram News : Andhra Pradesh : ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్దీకరణకు సీఎం చంద్రబాబు సిద్దమవుతున్నారు. ఏపీ కేబినెట్లో ప్రస్తుతం ‘ఒకే ఒక్క’ మంత్రి…

PM Narendra Modi : దేశం గొప్పనేతను కోల్పోయింది: ప్రధాని నరేంద్ర మోదీ

దేశం గొప్పనేతను కోల్పోయింది: ప్రధాని నరేంద్ర మోదీ Trinethram News : Dec 27, 2024, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. దేశం గొప్పనేతను కోల్పోయిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “సాధారణ…

Other Story

You cannot copy content of this page