మంత్రి నారా లోకేష్ కు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆహ్వానం

మంత్రి నారా లోకేష్ కు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆహ్వానం Trinethram News : హైదరాబాద్ : హైదరాబాద్ జూబ్లీహిల్స్ JRC కన్వెన్షన్ విష్పార్ వ్యాలీ లో ఫిబ్రవరి 8 వ తేదీన జరగబోయే అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతుల…

వృద్ధాప్య పింఛన్ కోసం నడవలేని స్థితిలో కర్ర సహాయంతో వస్తున్న వృద్ధురాలు

వృద్ధాప్య పింఛన్ కోసం నడవలేని స్థితిలో కర్ర సహాయంతో వస్తున్న వృద్ధురాలు. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.ఈమె పేరు తుమ్మల పార్వతమ్మ, వయస్సు 100 సంవత్సరాలు, ఈమె ఈరోజు అనగా 28-01_25 మంగళవారం నాడు చౌరస్తా గుండా ఎవరి సహాయం లేకుండా కర్ర…

Kabaddi Competitions : పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు

పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన్ యువతేజం కార్యక్రమంలో భాగంగా కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 2వ తేదీ లోపు తమ టీం సభ్యుల…

Nandigam Suresh మాజీ ఎంపీ కి ఊరట

తేదీ : 28/01/2025.మాజీ ఎంపీ కి ఊరట.గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ;ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గుంటూరు కోర్టు వైసిపి మాజీ ఎంపీ నందిగం. సురేష్ కు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. మరియమ్మ హత్య కేసులో ఆయనకు బెయిల్…

Homes for Poor : పేదలకు ఇల్లు స్థలాలు

తేదీ : 28/01/2025.పేదలకు ఇల్లు స్థలాలు.ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్) ;ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాలు అంటూ గత ప్రభుత్వం ఊరికి దూరంగా , స్మశానాలకు దగ్గరగా ముంపుకు గురయ్యే…

Anganwadi : అంగన్వాడిల అభివృద్ధి లక్ష్యం

తేదీ : 28/01/2025.అంగన్వాడిల అభివృద్ధి లక్ష్యం.ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్);ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం, మండలం లో ని పాత చింతలపూడి అంగన్వాడి సెంటర్లో ఎమ్మెల్యే సొంగ .రోషన్ కుమార్ చొరవతో ఐసిడిఎస్ ప్రాజెక్టు ద్వారా విద్యార్థులకు వచ్చిన…

కలెక్టరేట్ వద్ద యాని మీటర్ల దీక్షకు బొర్రా. గోపి మూర్తి మద్దతు

తేదీ : 28/01/2025.కలెక్టరేట్ వద్ద యాని మీటర్ల దీక్షకు బొర్రా. గోపి మూర్తి మద్దతుపశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్);ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జిల్లా కేంద్రమైన భీమవరంలో వెలుగు యాని మీటర్స్ ఆరు నెలలుగా జీతాలు చెల్లించాల్సి ఉన్నాయనీ ఇతర సమస్యలపై యాని…

డ్రైనేజీల నిర్మాణానికి 21 లక్షలు నిధులు.

ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్);ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఇబ్రహీంపట్నం మండలం , చిలుకూరు గ్రామంలో మండల పరిషత్ నుంచి డ్రైనేజీల నిర్మాణానికి 21 లక్షల నిధులు మంజూరు చేసినట్లు ఎంపీపీ పాలడుగు . జోత్స్న , దుర్గ ప్రసాద్ స్పష్టం చేయడం…

Nara Chandrababu : చంద్రబాబుకు వైసిపి కౌంటర్

తేదీ : 28/01/2025.చంద్రబాబుకు వైసిపి కౌంటర్అమరావతి : (త్రినేత్రం న్యూస్);ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకు వైసిపి ఎక్స్ వేదికగా కౌంటర్ ఇవ్వడం జరిగింది. 40 ఇయర్స్ రాజకీయం అంటావు ఈ కబుర్లు ఏంటి చంద్రబాబు?డబ్బులు ఉన్నాయంటావు కానీ సూపర్…

Mottadam Rajubabu : షెడ్యూల్ ప్రాంతంలో టూరిజం కాదు, ( ట్రైబలిజం ) ముఖ్యం. ఆదివాసి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు – మొట్టడం రాజుబాబు.

షెడ్యూల్ ప్రాంతంలో టూరిజం కాదు, ( ట్రైబలిజం ) ముఖ్యం. ఆదివాసి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. – మొట్టడం రాజుబాబు. ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( అల్లూరిజిల్లా ) జిల్లా ఇంచార్జ్ : షెడ్యూల్ ప్రాంతంలో టూరిజం కాదు, ట్రైబలిజం (ఆదివాసిజం)…

Other Story

You cannot copy content of this page