చలి పంజా.. గజగజ

చలి పంజా.. గజగజ..! పటాన్‌చెరులో అత్యల్పంగా 6.4 డిగ్రీలు నమోదు Trinethram News : హైదరాబాద్‌ : భాగ్యనగరంపై చలి పంజా విసురుతోంది. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. సోమవారం పటాన్‌చెరు ప్రాంతంలో అత్యల్పంగా 6.4 డిగ్రీల…

Land Registration : రాష్ట్రంలో భూ రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు!

రాష్ట్రంలో భూ రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు! జనవరి 1 నుంచి అమలు అయ్యే అవకాశం Trinethram News : అమరావతి ఏపీ రాష్ట్రంలోని పట్టణాలు, గ్రామాల్లో ఒకేసారి భూమి రిజిస్ట్రేషన్ ఛార్జీలు 15% వరకు పెరిగేఅవకాశముంది. భూమి విలువల పెంచుతున్నట్లు కలెక్టర్ల…

Aadhaar Camps : నేటి నుంచి అంగన్వాడీల్లో ఆధార్ క్యాంపులు

నేటి నుంచి అంగన్వాడీల్లో ఆధార్ క్యాంపులు Trinethram News : ఆంధ్రప్రదేశ్ : చిన్న పిల్లలకు ఆధార్ కార్డుల జారీ కోసం ఈ నెల 17 నుంచి 20 వరకు, 26 నుంచి 28 వరకు రెండు విడతల్లో 7 రోజులపాటు…

KTR : రేవంత్ రెడ్డి.. తెలంగాణ, కొడంగల్ నీ అయ్య జాగీరు అనుకుంటున్నావా?

రేవంత్ రెడ్డి.. తెలంగాణ, కొడంగల్ నీ అయ్య జాగీరు అనుకుంటున్నావా? Trinethram News : రైతులు వాళ్ల సొంత భూములు ఇవ్వమని అంటే వాళ్లకి బేడీలు వేసి జైల్లో పెడతావా.. రేవంత్ రెడ్డి నువ్వేమైనా రారాజు అనుకుంటున్నావా? ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదిక…

Earthquake : మేఘాలయలో భూకంపం

మేఘాలయలో భూకంపం Trinethram News : మేఘాలయ Dec 16, 2024, మేఘాలయలో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 3.9గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (ఎన్‌సిఎస్‌) వెల్లడించింది. మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో సోమవారం…

EWS కోటా వల్ల నిరుద్యోగులు నష్టపోతున్నారు.. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

EWS కోటా వల్ల నిరుద్యోగులు నష్టపోతున్నారు.. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న Trinethram News : ఈడబ్ల్యూఎస్(EWS) కోటా వల్ల ఎస్సీ(SC), ఎస్టీ(ST), బీసీ(BC), మైనారిటీ, నిరుద్యోగులు( నష్టపోతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. తెలంగాణ శాసన మండలి సమావేశాలలో ఆయన…

అజ్ఞాతం వీడిన వైసీపీ మాజీ మంత్రి

అజ్ఞాతం వీడిన వైసీపీ మాజీ మంత్రి Trinethram News : Andhra Pradesh : Dec 16, 2024, వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని అజ్ఞాతం వీడినట్లు తెలుస్తోంది. మచిలీపట్నంలోని తన నివాసంలో వైసీపీ నేతలు, కార్యకర్తలతో…

Atchannaidu : జిల్లాలో హత్యా రాజకీయాలకు తావు లేదు: మంత్రి అచ్చెన్నాయుడు

జిల్లాలో హత్యా రాజకీయాలకు తావు లేదు: మంత్రి అచ్చెన్నాయుడు Trinethram News : పలాస శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీ నేత హత్య కుట్రపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్, ఎస్పీతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. వైసీపీ…

Tirumala : తిరుమలలో శ్రీవారి భక్తులకు అలర్ట్

తిరుమలలో శ్రీవారి భక్తులకు అలర్ట్ తిరుమల : ఏపీలో నేటి నుంచి ధనుర్మాసం ప్రారంభమవడంతో తిరుమలలో రేపటి నుంచి జనవరి 14 వరకు సుప్రభాత సేవలను రద్దు చేశారు.ఈ విషయాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ట్వీట్ చేశారు. సుప్రభాతానికి బదులుగా…

Other Story

You cannot copy content of this page