ప్రమాదల నిలయంగ రణజిల్లేడా వాటర్ ఫాల్స్.

ఆదామరిస్తే అంతే సంగతి. హెచ్చరిక బోర్డులు ఎక్కడ.ప్రమాదల నిలయంగ రణజిల్లేడా వాటర్ ఫాల్స్. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి, త్రినేత్రం న్యూస్ : డిసెంబర్. 19 అరకు వేలి మండలము ఫరిది లొ నిరంతరం రద్దీ గా ఉండే రణజిల్డ…

అమ్మ మెడికల్ జనరల్ స్టోర్ ఓపెనింగ్

అమ్మ మెడికల్ జనరల్ స్టోర్ ఓపెనింగ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పూడూరు మండలం సొమన్ గుర్తి గేటు వద్ద సుధాకర్ నూతనంగా ఏర్పాటు చేసిన అమ్మ మెడికల్ జనరల్ స్టోర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి పరిగి అసెంబ్లీ…

కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కి బెయిల్ మంజూరు

కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కి బెయిల్ మంజూరు వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్లగచర్ల కేసులో అరెస్టయిన కొడంగల్ బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మరియు రైతులకు బెయిల్ మంజూరు చేసిన కోర్టు https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app…

Mystery Case : అన్నదమ్ములను చంపిన సోదరి కేసులో వీడిన మిస్టరీ

అన్నదమ్ములను చంపిన సోదరి కేసులో వీడిన మిస్టరీ Dec 18, 2024, Trinethram News : ఆంధ్రప్రదేశ్ : గుంటూరు జిల్లా నకరికల్లు డబుల్ మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. తండ్రి సంపాదించిన ఆస్తి కోసం.. అన్నదమ్ములను సోదరే చంపేసినట్లు పోలీసులు…

Sunita Williams : క్రూ-10 ప్రయోగం ఆలస్యం.. మార్చి వరకు ఐఎస్ఎస్‌లోనే సునీత

క్రూ-10 ప్రయోగం ఆలస్యం.. మార్చి వరకు ఐఎస్ఎస్‌లోనే సునీత వారం రోజుల ప్రయోగాల కోసం జూన్‌లో 6న అంతరిక్ష కేంద్రానికి సునీత, విల్‌మోర్ వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా అక్కడే చిక్కుకుపోయిన వ్యోమగాములు వారిని తిరిగి తీసుకొచ్చేందుకు క్రూ-9 ప్రయోగం ఫ్రిబవరిలో…

సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోడిపందేలు వేయడానికి పుంజుల కోసం పందెపురాయుళ్లు వేట ప్రారంభించారు

సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోడిపందేలు వేయడానికి పుంజుల కోసం పందెపురాయుళ్లు వేట ప్రారంభించారు. Trinethram News : ఆంధ్ర ప్రదేశ్ : పందెపు కోళ్లపెంపకం వృత్తిదారులూ కొనుగోలుదారులను ఆకట్టుకునే విధంగా తయారు చేస్తున్నారు. రూ.లక్షల్లో పందెం కాచేవారు గోదావరి జిల్లాలోని ఏలూరు,…

కేంద్ర‌ మంత్రి కింజరాపు రామ్మోహ‌న్ నాయుడు కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేశినేని శివనాథ్

కేంద్ర‌ మంత్రి కింజరాపు రామ్మోహ‌న్ నాయుడు కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేశినేని శివనాథ్ Trinethram News : ఢిల్లీ : కేంద్ర‌ పౌర విమానయాన శాఖ‌ మంత్రి కింజరాపు రామ్మోహ‌న్ నాయుడు కి ఎంపి కేశినేనిశివనాథ్ తన సహచర టిడిపి…

వివాహ కార్యక్రమానికి హాజరైన బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కుమార్

వివాహ కార్యక్రమానికి హాజరైన బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కుమార్త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధిఈరోజు దారూర్ మండలం తరిగోపుల గ్రామానికి చెందిన BRS పార్టీ నాయకులు కోవూరి బందయ్య సోదరుని వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన…

RTC : త్వరలో తెలంగాణ ఆర్టీసీలో 3,039 ఉద్యోగాలు

త్వరలో తెలంగాణ ఆర్టీసీలో 3,039 ఉద్యోగాలు Trinethram News : హైదరాబాద్ : డిసెంబర్ 18టీజీఎస్ఆర్టీసీలో కొత్తగా 3,039 ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేయను న్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో వెల్లడించారు. అసెంబ్లీలో సభ్యులు వివేక్, ఆది శ్రీనివాస్,పాల్వాయి హరీష్,అడిగిన…

BRS Party : ఆటోలలో అసెంబ్లీకి బయలుదేరిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు

Trinethram News : Hyderabad : రాష్ట్రంలో ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ర్యాలీగా అసెంబ్లీకి బయలుదేరిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆటోలలో అసెంబ్లీకి బయలుదేరిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మీడియాతో మాట్లాడిన…

Other Story

You cannot copy content of this page