డ్రైనేజీ సమస్యకు పరిష్కారం

తేదీ : 30/01/2025 ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజకవర్గం మండలం, 15వ వార్డులో సిసి రోడ్డు వద్ద నెలకొన్న డ్రైనేజీ సమస్యను వార్డు కౌన్సిలర్ మోదుగు. ప్రసాద్ పరిష్కరించడం జరిగింది. వర్షాకాలంలో ము…

CPI : బుట్టాయిగూడెంలో ఉద్రిక్తత

బుట్టాయిగూడెంలో ఉద్రిక్తతతేదీ : 30/01/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం , బుట్టాయిగూడెం మండలం లో సి.పి.ఐ నాయకులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కరాటం సత్యవతి, లంగనేడి పుష్పలత కు చెందిన…

Kandula Narayana Reddy : కొనసాగుతున్న మన ఊరు మన ఎమ్మెల్యే

కొనసాగుతున్న మన ఊరు మన ఎమ్మెల్యే త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా మార్కాపురం. నేడు.అనగా 31.1.2025 వ తేది శుక్రవారం ఉదయం 6:30 గంటలకు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి. ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలోని 5వ వార్డులో తూర్పు వీధిలోని సాధన…

ఓ మహాత్మా 420 హామీలు అమలుచేసే తెలివి, మనసు ఈ ప్రభుత్వానికి ప్రసాధించు: మెతుకు ఆనంద్

ఓ మహాత్మా 420 హామీలు అమలుచేసే తెలివి, మనసు ఈ ప్రభుత్వానికి ప్రసాధించు: మెతుకు ఆనంద్ Trinethram News : వికారాబాద్ : ఈరోజు గాంధీ వర్ధంతి సందర్బంగా వికారాబాద్ పట్టణంలోని గాంధీ పార్క్ లో గల మహాత్మా గాంధీ గారి…

మహిళా మెడలో నుంచి బంగారు సరుడు అపహరణ

మహిళా మెడలో నుంచి బంగారు సరుడు అపహరణ త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా బేస్తవారిపేట. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం చిన్న ఓబినేనిపల్లి గ్రామంలో బుధవారం ఓ మహిళ మెడలో నుంచి దొంగలు బంగారు సరుడు అపహరించి పరారయ్యారు. ద్విచక్ర వాహనంపై…

కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు

కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు తేదీ : 30/01/2025. గుంటూరు జిల్లా : ( త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిలకలూరిపేట నియోజకవర్గం, రూరల్ మండలం , కావూరు గ్రామానికి చెందిన కందుల విజయమ్మ ఇటీవల మరణించడం జరిగింది.…

Nara Lokesh : లోకేష్ మార్క్ – వాట్సాప్ గవర్నెన్స్

లోకేష్ మార్క్ – వాట్సాప్ గవర్నెన్స్ Trinethram News : Andhra Pradesh : కార్పొరేట్ సంస్థలు తమ కస్టమర్లకు సీమ్‌లెస్ సేవలు అందించడానికి వాట్సాప్ మీద ఆధారపడుతున్నాయి. అపాయింట్ మెంట్ బుకింగ్ దగ్గర నుంచి ఫీజు రిసీప్ట్ వరకూ మొత్తం…

Inter Exam Fee : నేటితో ఇంటర్ పరీక్షల ఫీజు గడువు ముగింపు

నేటితో ఇంటర్ పరీక్షల ఫీజు గడువు ముగింపు Trinethram News : హైదరాబాద్ : మార్చిలో జరిగే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఫీజు గడువు ఇవాళ్టితో ముగియనుంది. జనరల్, ఒకేషనల్, ఫస్ట్, సెకండ్ ఇంటర్ విద్యార్థులకు తత్కాల్ స్కీం కింద…

పీజీ మెడికల్ సీట్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

పీజీ మెడికల్ సీట్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు Trinethram News : పీజీ మెడికల్‌ సీట్లలో రాష్ట్రాల కోటా చెల్లదని ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు. పీజీ మెడికల్‌ సీట్లలో రాష్ట్రాలకు గతంలో ఉన్న 50శాతం స్థానికత కోటా చెల్లదని స్పష్టం…

Wedding Muhurta : మోగనున్న పెళ్లి బాజాలు..రేపటి నుంచి ముహూర్తాలు

మోగనున్న పెళ్లి బాజాలు..రేపటి నుంచి ముహూర్తాలు జనవరి 31వ తేదీ నుంచి పెళ్లి మూహూర్తాలు ప్రారంభమవుతున్నాయి Trinethram News : పెళ్లిళ్ల సందడి మొదలవుతోంది. 20 నుంచి 25 రంగాలకు చెందిన వందలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధినిస్తుంది. వచ్చే రెండు…

Other Story

You cannot copy content of this page