కోల్‌కతా లేడీ డాక్టర్‌ హత్యాచార ఘటనలో కోర్టు తీర్పు

కోల్‌కతా లేడీ డాక్టర్‌ హత్యాచార ఘటనలో కోర్టు తీర్పు.. సంజయ్‌రాయ్‌ దోషిగా నిర్ధారణTrinethram News : Kolkata : గత ఏడాది ఆగస్ట్‌9వ తేదీన కోల్‌కతా ఆర్‌జీకర్‌ ఆస్పత్రిలో దారుణం జరిగింది. జూనియర్‌ డాక్టర్‌పై దారుణంగా అత్యాచారం చేసి చంపేశాడు ఉన్మాది…

స్వాధీనం ముత్తు పదార్థాల ముడి సరుకు

తేదీ : 18/01/2025.స్వాధీనం ముత్తు పదార్థాల ముడి సరుకు.విస్సన్నపేట : ( త్రినేత్రం న్యూస్); విలేఖరి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం, రామచంద్రపురం లో ఎక్సైజ్ ఎన్ పోర్స్మెంట్ పోలీస్ అధికారులు తనిఖీ చేయగా భీమిరెడ్డి, వెంకటరెడ్డి గృహంలో 100…

హైదరాబాద్ మెట్రోలో గుండెను తరలించిన డాక్టర్లు

హైదరాబాద్ మెట్రోలో గుండెను తరలించిన డాక్టర్లు Trinethram News : హైదరాబాద్ : ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రి నుంచి లక్షీకపూల్ గ్లోబల్ ఆసుపత్రికి మెట్రో రైల్లో గుండెను తరలించిన వైద్యులు ఇందుకోసం గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసిన మెట్రో అధికారులు…

రష్యా సైన్యంలో పనిచేస్తున్న 12 భారతీయులు దుర్మరణం.. కనిపించికుండాపోయిన మరో 16మంది!

రష్యా సైన్యంలో పనిచేస్తున్న 12 భారతీయులు దుర్మరణం.. కనిపించికుండాపోయిన మరో 16మంది! Trinethram News : ఉక్రెయిన్‌లో యుద్ధంలో పోరాడేందుకు రష్యా సైన్యంలో చేరిన 126 భారతీయుల గురించి ప్రభుత్వానికి తెలుసునని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) శుక్రవారం (జనవరి…

నాటు సారా ధ్వంసం

తేదీ : 18/01/2025.నాటు సారా ధ్వంసం.కుక్కునూరు 🙁 త్రినేత్రం న్యూస్);ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా, పోలవరం నియోజకవర్గం, కుక్కునూరు మండలం, వేలేరు గ్రామంలో ఉన్నటువంటి పాములేరు వాగు సమీపంలో నాటు సారా స్థావరంపై దాడి చేయడం సిఐ ఆధ్వర్యంలో జరిగింది. సుమారు…

విజయవంతమైన స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్

తేదీ : 18/01/2025.విజయవంతమైన స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్.బుట్టాయిగూడెం : ( త్రినేత్రం న్యూస్);ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం, బుట్టాయిగూడెం మండల కేంద్ర సెంటర్ నుండి పోలవరం శాసనసభ్యులు , ఉమ్మడి జిల్లాజనసేన ప్రధాన కార్యదర్శి కరాటం సాయి ,…

పెనుమూరులో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి

పెనుమూరులో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి త్రినేత్రం న్యూస్. పెనుమూరు పెనుమూరు ఇంచార్జ్. జీడి నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం తెలుగుదేశం మండల అధ్యక్షుడు పెద్దినేని రుద్రయ్య నాయుడు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం వ్యవస్థాపకులు తెలుగు ప్రజల జీవనాడి అయిన…

ఎమ్మెల్సీ కోదండరాం కు వినతిపత్రం ఇచ్చిన బస్తీ దవాఖన సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగులు

ఎమ్మెల్సీ కోదండరాం కు వినతిపత్రం ఇచ్చిన బస్తీ దవాఖన సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగులు హైదరాబాద్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి బస్తీ దవాఖానాలలో పనిచేస్తున్న సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకుండా దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నసమస్యలను ప్రభుత్వం దృష్టికి…

ఓరియంటేషన్ రెండు రోజుల శిక్షణ కార్యక్రమం

ఓరియంటేషన్ రెండు రోజుల శిక్షణ కార్యక్రమం వికారాబాద్. జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో రెండురోజుల ఒరియాంటేషన్ శిక్షణ కార్యక్రమం ను ప్రారంభించిన. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయసేవ చేర్మెన్ డాక్టర్ సున్నం శ్రీనివాస్…

చైత్ర బర్త్డే సందర్భంగా గ్రామంలోని హైస్కూల్లో విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పెన్నుల పంపిణీ

చైత్ర బర్త్డే సందర్భంగా గ్రామంలోని హైస్కూల్లో విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పెన్నుల పంపిణీవికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తెలంగాణ జనవరి 18:వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మద్గుల్ చిట్టెంపల్లి 7వ వార్డుకు చెందిన జపర్పల్లీ రాములు విజయ లక్మి దంపతుల రెండవ…

Other Story

You cannot copy content of this page