MLC Election : సమాజ పరివర్తన లో అంచెలంచెలుగా ఎదిగిన మన కోరెడ్ల విజయగౌరీ ని ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా గెలిపించండి. సిఐటియు, ఉమామహేశ్వరరావు

అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 14 : ఈనెల 27 తేదీన జరగబోయే ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కురెడ్ల విజయ గౌరీ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విస్తృత…

Pankaja Sri : పోలీసుల అదుపులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భార్య

Trinethram News : గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ భార్య పంకజ శ్రీని సైతం అదుపులోకి తీసుకున్న పోలీసులు గురువారం ఉదయం వల్లభనేని వంశీని విజయవాడ పడమట పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేయగా.. దీంతో భర్త కోసం…

Food Poisoning : రాష్ట్రంలో ఆగని ఫుడ్ పాయిజన్ ఘటనలు.

Trinethram News : నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి లోని మహాత్మ జ్యోతిబాపులే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ సాయంత్రం భోజనం తిన్న తరువాత ఇద్దరు 7వ తరగతి విద్యార్థినులకు అస్వస్థత. కడుపు నొప్పి,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంతో విద్యార్ధినులను…

CPM : గిరిజన కాఫీ రైతులకు బీమా సదుపాయం కల్పించాలి. సిపిఎం నాయకుడు కిండంగి రామారావు

అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 14: అరకువేలి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా, డుంబ్రిగూడ మండలం అరకు పంచాయతీ అరమ గ్రామానికి చెందిన కొర్రా లైకొనుని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కిండంగి రామారావు పరామర్శించి, జరిగిన ప్రమాదము…

Sale of Chicken : చికెన్, కోడిగుడ్లు అమ్మకాలు నిషేధం

తేదీ : 13/02/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తాడేపల్లిగూడెం మండలం, పెద్ద తాడేపల్లి లో బర్డ్ ఫ్లోర్ జోన్ ప్రకటించిన కారణంగా గ్రామంలో ఎలాంటి, చికెన్, కోడిగుడ్లు ఇతరాలు,అమ్మకాలు చేయరాదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని…

Mala Mahanadu : మాల మహానాడు ఆధ్వర్యంలో శుక్రవారం బంద్.

డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణను రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఇంపరికల్ డేటా తీసుకోకుండా ఎస్సీ వర్గీకరణ రాష్ట్రప్రభుత్వం అమలు చేసే తీరును ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర మాల…

MLA : అమ్మవారి, విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 13: నెల్లూరు జిల్లా: బోగోలు మండలం. నెల్లూరు జిల్లా,బోగోలు మండలం,సోమేశ్వరాపురం. కమ్మపాలెం నందు శ్రీ శ్రీ శ్రీ పోతురాజు స్వామీ సమేత పోలేరమ్మ తల్లి, మహాలక్ష్మి నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న…

ఆర్ అండ్ బి,శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కే.నయిముల్లా కలిసి , ఎమ్మెల్యే

త్రినేత్రం న్యూస్ :ఫిబ్రవరి 13 :నెల్లూరు జిల్లా: కావలి. కావలి నియోజకవర్గంలో జరుగుతున్న మరియు జరగాల్సిన నిర్మాణ కార్యక్రమాలపై చర్చించి కావలి నియోజకవర్గలో అభివృద్ది కార్యక్రమాలకు సహకరించవలసినదిగా కోరిన కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కావ్య క్రిష్ణారెడ్డి https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Women’s Police Station : మహిళా పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన ఎస్పీ

తేదీ : 13/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ లో సపోర్ట్ సెంటర్ ను జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ ప్రారంభించడం జరిగింది . మహిళల భద్రతే మన లక్ష్యం,…

Car Crashed : కాలువలోకి దూసుకెళ్లిన కారు

తేదీ : 13/02/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మండవల్లి మండలం, కానుకొల్లు సమీపంలో కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెల్లడం జరిగింది. కైకలూరు నుంచి విజయవాడ వెళుతున్న కారుకు అడ్డుగా గేదేలు రావడంతో అదుపుతప్పి కారు రహదారి పక్కనే…

Other Story

You cannot copy content of this page