MLA Kavya Krishna Reddy : ఆర్యవైశ్య దిగ్గజ నేతకు సముచిత గౌరవం

త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 8 :నెల్లూరు జిల్లా: కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి సొంత నిధులతో పట్టణ నడిబొడ్డున దివంగత గ్రంధి యానది శెట్టి కాంస్య విగ్రహ నిర్మాణం పరిపూర్ణం ఈనెల 8వ తేదీ మంగళవారం సాయంత్రం మూడు గంటలకు అమాత్యులు,…

Volunteers Protest : పవన్ ను కలవాలంటూ వాలంటీర్ల నిరసన

Trinethram News : అరకు: డిప్యూటీ సీఎంను కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని వినతి ఇవ్వడానికి వచ్చిన గ్రామ వాలంటీర్లు పవన్ను కలవలేకపోయారు. దీంతో వారు పవన్ బస చేసిన గెస్ట్ హౌస్కు దగ్గరలోని రోడ్డు ప్రక్కన కూర్చొని నిరసన తెలిపారు.…

Gas Prices : పెరిగిన గ్యాస్ ధరలు.. నేటి నుంచి అమల్లోకి

Trinethram News : దేశ వ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు పెరిగాయి. LPG సిలిండర్‌పై రూ.50 పెరిగింది. ఉజ్వల పథకం సిలిండర్లపై కూడా రూ.50 పెరిగింది. మంగళవారం నుంచే కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. ఉజ్వల పథకం సిలిండర్ ధర ₹503…

Free Eye Treatment : ఉచిత కంటి చికిత్స శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మరియు దుద్దిల్ల శ్రీను బాబు

కాటారం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. దుద్దిళ్ళ శ్రీపాద రావు 26వ వర్ధంతి కాటారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల లో ఉచిత కంటి చికిత్స శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని శ్రీపాద రావు చిత్రపటానికి పూలమాలలు వేసి…

TG SAX : తమకి ఉద్యోగంలో జరుగుతున్న అన్యాయం పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి టీజీశాక్స్ ఉద్యోగుల లెటర్ కంపెయిన్.

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ లోని ఉద్యోగుల పట్ల చూపిస్తున్న వివక్ష కారణంగా రాష్ట్ర జేఏసీ నాయకుల పిలుపు మేరకు పెద్దపెల్లి జిల్లాలోని ఐసిటిసి, ఎఆర్టి, ఎస్ టి ఐ, పి పి…

Manali Raj Thakur : 31వ డివిజన్ లో మనాలి రాజ్ ఠాకూర్ చేతుల మీదుగా సన్న బియ్యం పంపిణీ

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం స్థానిక 31వ డివిజన్ శివాజీ నగర్ లో జరిగింది ఈ యొక్క కార్యక్రమం గోదావరిఖని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి…

MLA Raj Thakur : బియ్యం కార్యక్రమం పంపిణీ

ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అంతర్గాం మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. అంతర్గాం మండలం గ్రామంలో జరిగిన సన్న బియ్యం” కాంగ్రేస్ ప్రభుత్వ ధ్యేయం అన్నారు.ఇక ఈ ప్రాంత ప్రజల సంక్షేమం, అభివ్రద్దికోసం అనేకమైన నిధులుతీసుకురావడం జరుగుతుందని,రాష్ట్రం లో పేదల…

Collector Koya Sri Harsha : అర్జీల పరిష్కారం సత్వరమే పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి, ఏప్రిల్- 07// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ…

Sri Rama Shobha Yatra : శ్రీరామ శోభా యాత్ర విజయవంతం

అందరికీ ధన్యవాదాలు : శ్రీరామ ఉత్సవ సమితి Trinethram News : రాజమహేంద్రవరం, ఏప్రిల్ 7: శ్రీరామ నవమి సందర్బంగా శ్రీరామ శోభాయాత్ర పేరిట నగరంలో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ విజయవంతం అయిందని శ్రీరామ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రముఖ…

Other Story

You cannot copy content of this page