Journalism Song : ఇదే నా జర్నలిజం పాటను ఆవిష్కరించిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : సమాజంలో ప్రస్తుతం ఉన్న జర్నలిజంపై వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆంధ్రజ్యోతి జర్నలిస్టుగా పనిచేస్తున్న జర్నలిస్టు మహేష్ జర్నలిజం గురించి ఇదేనా జర్నలిజం పాటను వ్రాసి రూపొందించగా ఆ పాట ఆడియోను ఈరోజు తెలంగాణ…

Drainage : డిండి పద్మ శాలి కాలనీలో డ్రేనేజీ దుర్గంధం

డిండి (గుండ్ల పల్లి) మార్చి 27 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో నీ పద్మశాలి కలని లో (మార్కండేయ గుడి వీధి) 5వ వార్డు లో డ్రైనేజీ కాలువలు జాం అయ్యి దుర్గంధం వెదజల్లుతున్న , దోమబరిన పడి కలని…

Kantavaram Village : నేటికీ “కంటవరం ” గ్రామంలో త్రాగునీరు మరియు రోడ్డు సౌకర్యం లేక నానా అవస్థలు పడుతున్న, గిరిజనులు

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( కొయ్యూరు ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరిజిల్లా, కొయ్యూరు మండలం, యు. చీడిపాలెం పంచాయతీ, కంటవరం గ్రామస్తులు. మాగ్రామంలో 25 కుటుంబాలు ఉన్నాయి.రోడ్డు, మంచినీటి సౌకర్యం లేక, కొండ వాగు ఊట నీరు తాగే దుస్థితి. మరియు రేవులకోట…

Carpenter’s Day : అనపర్తిలో ఘనంగా కార్పెంటర్స్-డే వేడుకలు

త్రినేత్రం న్యూస్ : అనపర్తి. మార్చి 27 కార్పెంటర్స్ డే పురస్కరించుకుని అనపర్తి కార్పెంటర్ అసోసియేషన్ అధ్యక్షులు గోపిశెట్టి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక కార్పెంటర్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కార్పెంటర్స్ ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ వాహనంపై…

Suryalanka Beach : సూర్యలంక బీచ్ అభివృద్ధికి రూ.97.52 కోట్లు

Trinethram News : Andhra Pradesh : బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.97.52కోట్లు విడుదల చేసింది. స్వదేశీ దర్శన్ స్కీమ్ 2.0 కింద ఈ నిధులు విడుదల చేసినట్లు మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు. ‘అంతర్జాతీయ…

Employment Guarantee : ఉపాధి హామీ 14వవిడత సామాజిక తనిఖీ.

డిండి (గుండ్ల పల్లి) మార్చి 27త్రినేత్రం న్యూస్. 14వ విడత సామాజిక తనిఖీ లో భాగంగా ఈరోజు గురువారం నాడు గుండ్ల పల్లి) డిండి మండలం నందు ఉపాధి హామీ పథకం లో ఆర్థిక సంవత్సరం 2023 నుండి 2024 వరకు…

Arvo Plant : 20 సంవత్సరాల గా నిరుపయోగంగా వున్న ఆర్వో ప్లాంట్ ను ప్రజలకు అందుబాటులోకి తేనున్న మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రెండోవ డివిజన్ ప్రజలకు త్రాగునీరు అందించాలని దాదాపు 20 సంవత్సరాల క్రితం ఎన్టీపీసీ CSR ఆధ్వర్యంలో ఆర్వో ప్లాంట్ ను ఏర్పాటు చెయ్యడం జరిగింది గత పాలకుల మరియు అధికారుల నిర్లక్ష్యంతో…

TDP Foundation Day : ఖని లో టిడిపి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తాం నిమ్మకాయల ఏడుకొండలు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని పార్టీ కార్యాలయంలో సింగరేణి కాలరీస్ లేబర్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పార్టీ మాజీ కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడుకొండలు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు పార్టీ…

AITUC : ఆరోగ్యశాఖ మంత్రితో భేటీ కానున్న ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు

హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. హైదరాబాద్లో బంజారా హిల్స్ మినిస్టర్ క్వార్టర్స్ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ భేటి కానున్నట్టు జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్(ఏఐటియుసి అనుబంధం)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా…

MLA Gorantla : అభినందించిన ఎమ్మెల్యే గోరంట్ల

మురమండ ఉప సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం అభినందించిన ఎమ్మెల్యే గోరంట్ల… త్రినేత్రం న్యూస్ : కడియం. గత ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి గ్రామాల్లో అభివృద్ధి కుంటిపడిపోయేలా వ్యవస్థలను నాశనం చేసిందని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి…

Other Story

You cannot copy content of this page