MLC Kavita : రేవంత్ ఢిల్లీ వెళ్లి ఏం సాధించారు.. కవిత సూటి ప్రశ్న

రేవంత్ ఢిల్లీ వెళ్లి ఏం సాధించారు.. కవిత సూటి ప్రశ్న Trinethram News : హైదరాబాద్ : జగిత్యాల కేంద్రంగా సిల్క్ వార్మ్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శాసనమండలిలో ఈరోజు(సోమవారం) కవిత మాట్లాడారు.రైతులను…

Manchu Manoj : జనసేనలోకి మంచు మనోజ్‌.. క్లారిటీ ఇచ్చిన నటుడు

జనసేనలోకి మంచు మనోజ్‌.. క్లారిటీ ఇచ్చిన నటుడు Trinethram News : Dec 16, 2024, సినీ నటుడు మంచు మనోజ్‌ జనసేనలో చేరబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. సోమవారం ఆళ్లగడ్డ వచ్చిన ఆయన దీనిపై స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతానికి ఏమీ…

Bhadrachalam : భద్రాచలం నెయ్యి కాంట్రాక్టు ప్రైవేటుకే

భద్రాచలం నెయ్యి కాంట్రాక్టు ప్రైవేటుకే Trinethram News : నెయ్యి కాంట్రాక్టు విజయ డెయిరీకే ఇవ్వాలన్న ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకొని భద్రాచలం ఆలయం నిబంధనలు మార్చి సీల్డ్ కవర్ విధానంలో ఈ-టెండర్లలో అనర్హత పొందిన సంస్థకే కేటాయింపు దేవాలయాల్లో లడ్డూలు, ఇతర…

Manchu Mohan Babu : మోహన్‌బాబు వివాదంపై స్పందించిన రాచకొండ సీపీ

మోహన్‌బాబు వివాదంపై స్పందించిన రాచకొండ సీపీ Trinethram News : Hyderabad : మోహన్ బాబు కేసు విచారణ కొనసాగుతుంది.. మోహన్ బాబుకు నోటీసులు జారీ చేశాము.. ఈనెల 24 వరకు టైం అడిగారు. హైకోర్టు ఈ నెల 24 వరకు…

Draupadi Murmu : రేపు ఏపీలో పర్యటించనున్న రాష్ట్రపతి

రేపు ఏపీలో పర్యటించనున్న రాష్ట్రపతి Trinethram News : Andhra Pradesh : ఏపీలో రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. మంగళగిరిలోని ఎయిమ్స్ స్నాతకోత్సవం జరగనుండడంతో ఆ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక విమానంలో…

బి ఆర్ ఎస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన పట్లోళ్ల కార్తీక్ రెడ్డి

బి ఆర్ ఎస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన పట్లోళ్ల కార్తీక్ రెడ్డి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 16 చేవెళ్ల నియోజకవర్గం ఇంచార్జి పట్లోల కార్తీక్ రెడ్డి నవాబుపేట్ మండల కేంద్రంలో మాణిక్ రావు స్వామి వారికి 84వ…

సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులకు సంఘీభావం తెలిపిన నాగందర్ గౌడ్

సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులకు సంఘీభావం తెలిపిన నాగందర్ గౌడ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తెలంగాణరాష్ట్ర మాజీ కార్పొరేషన్ చైర్మన్ నాగేందర్ గౌడ్ సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు నిర్వహిస్తున్న సమ్మెలో పాల్గొని వారికి సంఘీభావం తెలుపుతూ మద్దతు…

బిసీలకు పెద్ద పేట వేస్తున్న బీజేపీ ప్రభుత్వం

బిసీలకు పెద్ద పేట వేస్తున్న బీజేపీ ప్రభుత్వం వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ జాతీయ బీసీ సంగం అధ్యక్షులు R కృష్ణయ్య కు రాజ్యసభ సభ్యుడుగా బీజేపీ ఇచ్చి నందుకుబీసీ సంక్షేమ సంఘo వికారాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె…

తెలంగాణలో 12 మంది అడిషనల్‌ డీసీపీలకు పదోన్నతి

తెలంగాణలో 12 మంది అడిషనల్‌ డీసీపీలకు పదోన్నతి Trinethram News : తెలంగాణ : Dec 16, 2024, తెలంగాణలో 12 మంది అడిషనల్‌ డీసీపీలకు పదోన్నతి లభించింది. ఈ మేరకు హోంశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రవి గుప్తా సోమవారం…

ఐదు ఆర్డినెన్స్‌లకు తెలంగాణ కేబినెట్ ఆమోదం

ఐదు ఆర్డినెన్స్‌లకు తెలంగాణ కేబినెట్ ఆమోదం Dec 16, 2024, సీఎం రేవంత్ అధ్యక్షతన సెక్రటరియేట్ వేదికగా జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. ఐదు ఆర్డినెన్స్‌ లకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ భేటీలో ముఖ్యంగా రైతు భరోసాపై కీలకంగా…

You cannot copy content of this page