CM Revanth Reddy : మహిళలకు చీరలు: పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

మహిళలకు చీరలు: పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి Trinethram News : హైదరాబాద్ : డిసెంబర్ 17రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు అందజేసే చీరలను ఈరోజు సీఎం రేవంత్‌ రెడ్డి పరిశీలించారు. అసెంబ్లీలోని సీఎం చాంబర్‌ లో మంత్రి సీతక్క…

CM Chandrababu : డీప్‌టెక్ టెక్నాలజీపై పట్టు సాధించాలి: సీఎం చంద్రబాబు

డీప్‌టెక్ టెక్నాలజీపై పట్టు సాధించాలి: సీఎం చంద్రబాబు Dec 17, 2024, Trinethram News : ఆంధ్రప్రదేశ్ : వైద్య విద్యార్థులు డీప్‌టెక్ వంటి టెక్నాలజీపై పట్టు సాధించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. రోగులు తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఆసుపత్రులకు రాకుండా…

Minister Atchannaidu : ఆ పోస్టులను వెంటనే భర్తీ చేయండి: మంత్రి అచ్చెన్నాయుడు

ఆ పోస్టులను వెంటనే భర్తీ చేయండి: మంత్రి అచ్చెన్నాయుడు Dec 17, 2024, Trinethram News : ఆంధ్రప్రదేశ్ : సచివాలయంలో నేడు పశుసంవర్ధక, మత్స్యశాఖల ఉన్నతాధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. పశు సంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న…

అసెంబ్లీ సమావేశాలు 15 రోజులపాటు నిర్వహించాలి: KTR

అసెంబ్లీ సమావేశాలు 15 రోజులపాటు నిర్వహించాలి: KTR Trinethram News : Hyderabad : Dec 17, 2024, అసెంబ్లీ సమావేశాలు 15 రోజులపాటు నిర్వహించాలని BRS వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్‌ డిమాండ్ చేశారు. ‘మొదట ప్రజా సమస్యలపై చర్చిద్దాం. స్కాములు,…

Debate : అప్పుపై చర్చ: భట్టి సవాల్.. హరీశ్‌ ప్రతిసవాల్

అప్పుపై చర్చ: భట్టి సవాల్.. హరీశ్‌ ప్రతిసవాల్ Trinethram News : Hyderabad : Dec 17, 2024, భవిష్యత్తులో భట్టినే సీఎం కానున్నారని అసెంబ్లీలో హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. బ్లాక్‌…

MLA Dr. Bhukya Murali : మానుకోట అభివృద్ధికి నిధులు కేటాయించండి

మానుకోట అభివృద్ధికి నిధులు కేటాయించండి.. అసెంబ్లీలో మహబూబాబాద్ ఎమ్మెల్యే డా.భూక్యా మురళీ నాయక్… గిరిజన జిల్లా మానుకోట అభివృద్ధి కి ప్రత్యేక నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే డా.మురళీ నాయక్ ప్రభుత్వాన్నీ కోరారు. అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ.. గతంలో ఇనుగుర్తి గ్రామాన్ని మండలం…

బీ, అర్ అంబేద్కర్ విగ్రహనికి లాగచర్ల రైతుల పక్షాన వినతి పత్రం ఇవ్వడం జరిగింది

బీ, అర్ అంబేద్కర్ విగ్రహనికి లాగచర్ల రైతుల పక్షాన వినతి పత్రం ఇవ్వడం జరిగింది వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ బీఆర్ ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ లో కేటీఆర్…

విపక్షాల ఆందోళనల మధ్య మూడు కీలక బిల్లులకు ఆమోదం

విపక్షాల ఆందోళనల మధ్య మూడు కీలక బిల్లులకు ఆమోదంవికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : హైదరాబాద్:డిసెంబర్ 17విపక్షాల నిరసనల మధ్య తెలంగాణ శాసనసభ సమావేశాలు కొనసాగు తున్నాయి. లగచర్లకు రైతులకు బేడీల అంశంపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టాయి. బీఆర్‌ఎస్‌,బీజేపీలు…

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవంవికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ఒక్క రోజు ఉపాధ్యాయులుగా పాత్ర వహించి మిగతా విద్యార్థులకు పాఠాలు బోధించడం జరిగింది. మంగళవారం మర్పల్లి మండల పరిధిలోని పిలిగుండ్ల ప్రాథమికోన్నత పాఠశాలలో స్వయం…

లోకమాన్య తిలక్ రైలు లో గంజాయి కలకలం

లోకమాన్య తిలక్ రైలు లో గంజాయి కలకలం. త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి వైజాగ్ నుండి ముంబై వెళ్తున్న ట్రైన్ లో వికారాబాద్ రైల్వే స్టేషన్ లో ట్రైన్ చెక్ చేస్తున్న సందర్భంగా ఇద్దరు వ్యక్తుల నుండి 28 కిలోల గంజాయి…

Other Story

You cannot copy content of this page