Registration Fee : ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ విలువ పెంపు

ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ విలువ పెంపు Trinethram News : Andhra Pradesh : ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ విలువలు పెంచుతున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. అలాగే…

Union Minister Amit Shah : మహా కుంభమేళలో పవిత్ర స్నానం ఆచరించిన కేంద్రమంత్రి అమిత్ షా!

మహా కుంభమేళలో పవిత్ర స్నానం ఆచరించిన కేంద్రమంత్రి అమిత్ షా! Trinethram News : Prayagraj : కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు మహా కుంభమేళాలో పవిత్ర స్నానం చేయనున్నారు. నిన్న అంటే ఆదివారం నాడు ఎస్పీ అధినేత అఖిలేష్…

Fake Swamiji : నకిలీ స్వామీజీని అరెస్ట్ చేసిన పోలీసులు

నకిలీ స్వామీజీని అరెస్ట్ చేసిన పోలీసులు Trinethram News : ఏలూరు జిల్లా నూజివీడు సర్కిల్ పరిధిలోని ఆరుగోలనుపేట,పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో మీ కుటుంబం బాగుండాలంటే పూజలు చేయాలి అని నమ్మించిన దొంగ స్వామీజీ. 61 వేల రూపాయలు డబ్బుతో పరారైన దొంగ…

Homes : అందరికి ఇళ్లు.. అర్హతలు ఇవే

అందరికి ఇళ్లు.. అర్హతలు ఇవే Trinethram News : Andhra Pradesh : ఏపీలో ‘అందరికి ఇళ్లు’ పధకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కీలక జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం గ్రామాల్లో 3సెంట్లు, పట్టణాలో 2 సెంట్లు భూమిని…

కాళేశ్వరం జోన్ క్రీడాకారులకు ట్రాక్ సూట్స్ పంపిణి చేసిన సీపీ

కాళేశ్వరం జోన్ క్రీడాకారులకు ట్రాక్ సూట్స్ పంపిణి చేసిన సీపీ త్రినేత్రం న్యూస్ రామగుండం ప్రతినిధి కరీంనగర్ లో జరిగే తెలంగాణ రాష్ట్ర స్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ పోటీలు కోసం కాళేశ్వరం జోన్ తరపున ప్రాతినిధ్యం వహించడం కోసం…

Duddilla Sridhar Babu : అయిచి ప్రిఫెక్చర్ తో ద్వైపాక్షిక సంబంధాలకు రెడీ… ఐటి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

అయిచి ప్రిఫెక్చర్ తో ద్వైపాక్షిక సంబంధాలకు రెడీ… ఐటి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జపాన్ లోని అయిచి రాష్ట్రం (ప్రిఫెక్చర్) తో ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలకు తెలంగాణా ఆహ్వానం పలుకుతోందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు…

CPM : అరకొర నిధులతో బస్కిరోడ్డు,అదనపు నిధులు మంజూరు చెయ్యాలి అని. “సిపిఎం ” డిమాండ్.

అరకొర నిధులతో బస్కిరోడ్డు,అదనపు నిధులు మంజూరు చెయ్యాలి అని. “సిపిఎం ” డిమాండ్. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ త్రినేత్రం జనవరి 28: అరకు వేలి నుండి బస్కి 11 కిలోమీటర్లు రోడ్డు నిర్మాణం కొరకు మంజూరు చేసిన మూడు కోట్ల…

CITU : ఉద్యోగ భద్రత కల్పిస్తూ అరకు ఏరియా ఆసుపత్రి పారిశుద్ధ కార్మికులకు కనీస వేతనం చెల్లించాలని సిఐటియు డిమాండ్

ఉద్యోగ భద్రత కల్పిస్తూ అరకు ఏరియా ఆసుపత్రి పారిశుద్ధ కార్మికులకు కనీస వేతనం చెల్లించాలని సిఐటియు డిమాండ్ అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ జనవరి 28 అరుకు ఏరియా ఆసుపత్రిలో గత 20 సంవత్సరాల నుండి పారిశుద్ధ కార్మికులుగా…

Tribal Rights : గిరిజన హక్కులకు చట్టబద్ధత కల్పించాలని గ్రామస్తులతో నిరసన,కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు.చిట్టం బలబద్దర్

గిరిజన హక్కులకు చట్టబద్ధత కల్పించాలని గ్రామస్తులతో నిరసన,కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు.చిట్టం బలబద్దర్ అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ జనవరి 28: ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంత కుమారి ఆదేశాల మేరకు అరకువేలి…

MLA Balu Naik : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం :ఎమ్మెల్యే బాలు నాయక్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం :ఎమ్మెల్యే బాలు నాయక్డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.జనవరి 27, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అందజేయడం కొరకు డిండి మండలంలోని టీ గౌరారం గ్రామాన్ని పైలెట్…

Other Story

You cannot copy content of this page