నేడు సీఆర్డీఏ 44వ అథారిటీ భేటీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం

నేడు సీఆర్డీఏ 44వ అథారిటీ భేటీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం. Trinethram News : హాజరుకానున్న మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు. ఇప్పటివరకు రూ.45,249.24 కోట్ల విలువైన పనులకు ఆమోదం. మరికొన్ని పనులు చేపట్టేందుకు ఆమోదం తెలపనున్న అథారిటీ. అమరావతిలో పనులకు…

తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి బంగారు కిరీటం విరాళం

తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి బంగారు కిరీటం విరాళం Trinethram News : తిరుపతికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం సమీపంలోని తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి ఆదివారం బంగారు కిరీటం విరాళంగా…

Student Died in America : అమెరికాలో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి

అమెరికాలో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి అమెరికాలో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి చెందాడు.తెలంగాణ హనుమకొండ జిల్లా మాదన్నపేట గ్రామానికి చెందిన బండి వంశీ అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఓ యూనివర్సిటీలో మాస్టర్స్ చేయడానికి ఏడాదిన్నర క్రితం అమెరికా…

గుడివాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

గుడివాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము Trinethram News : డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తొలిసారి గుడివాడ రావడం సంతోషకరం… మల్లయ్యపాలెం వాటర్ వర్క్స్ వద్ద సోమవారం ఉదయం ఎమ్మెల్యే…

అమరావతిపై నిరంతర పర్యవేక్షణ

అమరావతిపై నిరంతర పర్యవేక్షణ కన్సల్టెన్సీలతో పనులపై నిఘాచెప్పినవి అమలు చేయకపోతే నోటీసులు అమరావతికి రుణం ఇస్తున్న ప్రపంచబ్యాంకు నిరంతరం పర్యవేక్షణ చేయనుంది. ఒప్పందాల్లో భాగంగా పరపతి నివేదికలో ఈ అంశాన్ని ప్రపంచబ్యాంకు ప్రస్తావించింది. ప్రతి పనినీ సొంత కన్సల్టెన్సీలతో పర్యవేక్షణ చేయనుంది.…

కే ఎస్ ఆర్ ట్రస్టు ద్వారా25 వేలు ఆర్థిక సహాయం

కే ఎస్ ఆర్ ట్రస్టు ద్వారా25 వేలు ఆర్థిక సహాయం వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పరిగి నియోజకవర్గం,దోమ మండలం,దోర్నాల్ పల్లి గ్రామానికి చెందిన కేఎస్ఆర్ ట్రస్ట్ సభ్యుడు నితిన్ సాగర్ వాళ్ళ అమ్మ అనారోగ్యంతో బాధపడుతుండడంతో *కేఎస్ఆర్ ట్రస్ట్…

మెగా మెడికల్ క్యాంపును ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

మెగా మెడికల్ క్యాంపును ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ .గ్యాక్ GYYAK- గడ్డం ఎల్లయ్య ఎల్లమ్మ అనసూయ క్రిష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో వికారాబాద్ పట్టణం పరిధిలోని గిరిగేట్ పల్లి ప్రభుత్వ…

కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ గడ్డం వెంకటస్వామి పదవ వర్ధంతి

కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ గడ్డం వెంకటస్వామి పదవ వర్ధంతి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్న రాష్ట్ర మంత్రులు పొన్నం…

పెళ్లి రిసెప్షన్ లో పాల్గొన్న కులకచర్ల మండల BRS పార్టీ అధ్యక్షులు శేరి రాంరెడ్డి

పెళ్లి రిసెప్షన్ లో పాల్గొన్న కులకచర్ల మండల BRS పార్టీ అధ్యక్షులు శేరి రాంరెడ్డి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పరిగి నియోజకవర్గంకులకచర్ల మండలం కేంద్రకు చెందిన మైనార్టీ సెల్ రుక్మదిన్ కుమారని యొక్క పెళ్లి రిసెప్షన్ లో పాల్గొని…

You cannot copy content of this page