ఏపీలో ఏప్రిల్ 1 నుంచి మరో పథకం అమలు: టీడీపీ

ఏపీలో ఏప్రిల్ 1 నుంచి మరో పథకం అమలు: టీడీపీ Trinethram News : Andhra Pradesh : ఏపీలో ఎన్నికలకు ముందు ఇచ్చిన మరో హామీ అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని టీడీపీ ట్వీట్ చేసింది. కోటీ…

Dil Raju : రూ.5 లక్షలు సాయం ప్రకటించిన దిల్ రాజు

గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఇద్దరు యువకులు మృతి.. రూ.5 లక్షలు సాయం ప్రకటించిన దిల్ రాజు Trinethram News : రాజమండ్రి – రంగంపేట మండలం ఏడీబీ రోడ్డులో కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు…

టోల్ ట్యాక్సులపై వాహనదారుల మండిపాటు

టోల్ ట్యాక్సులపై వాహనదారుల మండిపాటు Trinethram News : కేంద్రం టోల్ ట్యాక్స్ రూపంలో నడ్డివిరుస్తోందని వాహన దారులు మండిపడుతున్నారు. హైదరాబాద్ , విజయవాడ మధ్య 278 కి.మీ దూరం ఉంటుంది. 4 టోల్ ప్లాజాల్లో కారుకు రూ. 405 చెల్లించాల్సి…

HMPV : భారత్ లో చైనా వైరస్ తొలి కేసు నమోదు!

భారత్ లో చైనా వైరస్ తొలి కేసు నమోదు! Trinethram News : చైనాలో వేగంగా వ్యాపిస్తున్న HMPV భారత్నూ చేరినట్లు తెలుస్తోంది. బెంగళూరులో ఓ 8 నెలల చిన్నారి అస్వస్థతకు గురికాగా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి ల్యాబ్…

CM Chandrababu : నేటి నుంచి కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన

నేటి నుంచి కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన Trinethram News : చిత్తూర్ : Jan 06, 2025, ఆంధ్రప్రదేశ్ : సీఎం చంద్రబాబు సోమవారం నుంచి 2 రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు. ఇవాళ ద్రవిడ వర్సిటీలో ‘స్వర్ణ కుప్పం…

వైరస్తో పైలం .. తెలంగాణలో ఇంటింటా దగ్గు, సర్ది, జ్వరాలు

వైరస్తో పైలం .. తెలంగాణలో ఇంటింటా దగ్గు, సర్ది, జ్వరాలు..!! వెదర్ మారడంతో 30 శాతం పెరిగిన శ్వాసకోశ వ్యాధులుక్లైమేట్ చేంజ్, కాలుష్య ప్రభావం కూడా కారణంఇంకోవైపు చైనాలో విజృంభిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ఈ వైరస్కూ ప్రస్తుతం అనుకూల వాతావరణం అందుకే జాగ్రత్తలు…

11నుంచి అయోధ్యలో వార్షికోత్సవాలు

11నుంచి అయోధ్యలో వార్షికోత్సవాలు..!! అయోధ్య: అయోధ్య ఆలయంలో రామ్‌ లల్లా ప్రతిష్ఠాపనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా జనవరి 11వ తేదీన సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అభిషేకం జరిపించనున్నారు. ప్రతిష్ఠా ద్వాదశి వార్షికోత్సవాలు 11 నుంచి 13వ తేదీ వరకు మూడు రోజులపాటు…

హీరోగా అకీరా.. రేణు దేశాయ్ ఎమోషనల్ కామెంట్స్

హీరోగా అకీరా.. రేణు దేశాయ్ ఎమోషనల్ కామెంట్స్ Trinethram News : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి పరిచయం అక్కర్లేదు. హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించిన ఆమె గత కొద్ది రోజున నుంచి ఇండస్ట్రీకి…

తెలుగు భాషకు మనమంతా వారసులమని

Trinethram News : Telangana : తెలుగు భాషకు మనమంతా వారసులమని.. దానిని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత మనపైనే ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మన మాతృభాషను మనం ప్రేమించకపోతే ఇంకెవరు ప్రేమిస్తారని ఆయన ప్రశ్నించారు. మాతృభాషలో మాట్లాడడం…

You cannot copy content of this page