పోలవరం ముంపు ప్రాంత ప్రజలకు అందిన ఆర్ మరియు ఆర్ ప్యాకేజీ

తేదీ: 07/01/2025.పోలవరం ముంపు ప్రాంత ప్రజలకు అందిన ఆర్ మరియు ఆర్ ప్యాకేజీ. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ;ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం, వె లేరుపాడు మండల ముంపు ప్రాంత ప్రజలకు ఉమ్మడి కూటమి ప్రభుత్వం వారి బాధలను…

కుక్క కాటుకు గురైన వ్యక్తిని పరామర్శించిన రాజేంద్ర గౌడ్

కుక్క కాటుకు గురైన వ్యక్తిని పరామర్శించిన రాజేంద్ర గౌడ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ బి ఆర్ ఎస్ పార్టీ యువ నాయకుడు అడ్వకేట్ రాజేందర్ గౌడ్ వికారాబాద్ నియోజకవర్గంలోని అనంతగిరిపల్లి లో రెడ్డి రామచందర్ ఈరోజు కుక్కకాటుకు గురవడంతో…

బురుజు మైసమ్మకు బోనాలతో పూజా కార్యక్రమం

బురుజు మైసమ్మకు బోనాలతో పూజా కార్యక్రమం వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా వికారాబాద్ పట్టణం లొ 25వార్డలొ లక్ష్మణరావు ఆధ్వర్యంలో బురుజు మైసమ్మకు బోనాలతో ఘటంతో పూజా కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్…

YS Sharila : ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు – పెండింగ్ నిధులు చెల్లించాలని షర్మిల డిమాండ్

ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు – పెండింగ్ నిధులు చెల్లించాలని షర్మిల డిమాండ్ Trinethram News : పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఆరోగ్య శ్రీని వదిలించుకునే ప్రయత్నం జరుగుతోందని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ పథకం నిలిచిపోవడంపై ప్రదేశ్ కాంగ్రెస్…

Earthquake in Tibet : భారీ భూకంపానికి టిబెట్ దేశంలో 53 మంది మృతి

భారీ భూకంపానికి టిబెట్ దేశంలో 53 మంది మృతి Trinethram News : టిబెట్ : మంగళవారం ఉదయం నేపాల్-టిబెట్(Tibet) దేశాల సరిహద్దులను భారీ భూకంపం వణికించింది. హిమాలయ దేశాల్లో 7.1 తీవ్రతో భూకంపం సంభవించింది. ఈ ప్రకృత్తి విపత్తు కారణంగా…

బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత- కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు

బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత- కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు Trinethram News : హైదరాబాద్ : నగరంలోని బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు యత్నించారు. వారిని బీజేపీ శ్రేణులు…

KTR : మాజీ మంత్రి కేటీఆర్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు

మాజీ మంత్రి కేటీఆర్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు Trinethram News : Telangana : ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ…

Sankranti Holidays : స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం- ఎన్ని రోజులంటే!

స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం- ఎన్ని రోజులంటే! Trinethram News : Andhra Pradesh : ఏపీలో స్కూళ్లకు సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంక్రాంతి సెలవులపై ప్రకటన చేసింది. ఏపీలో విద్యార్థులకు పండుగ లాంటి…

పల్నాడు జిల్లా లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

పల్నాడు జిల్లా లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. Trinethram News : పల్నాడు జిల్లా పొందుగుల నడికుడి మధ్యలో సోమవారం రాత్రి సికింద్రాబాద్ నుంచి గుంటూరు వైపునకు వస్తున్న గూడ్స్ రైలు 13వ నంబర్ వ్యాగిన్ పట్టాలు తప్పడంతో ప్రధాన…

అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మొగుళ్లపల్లి మండలం: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ ఏకైక లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ…

Other Story

You cannot copy content of this page