America : అమెరికాలో కార్చిచ్చు తర్వాత పరిస్థితి

అమెరికాలో కార్చిచ్చు తర్వాత పరిస్థితి.. Trinethram News : అమెరికా : 15,800 ఎకరాల్లో కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. ఈ కార్చిచ్చు కారణంగాఐదుగురి మృతిచెందగా.. చాలామంది గాయపడ్డారు. అంతేకాకుండా.. సుమారు 50 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లిందని సమాచారం. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram…

డిండి మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన చేపట్టిన నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి మరియు దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్

డిండి మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన చేపట్టిన నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి మరియు దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో నల్గొండ ఎంపీ…

అపరమేధావి డా. గుగ్గిళ్ళ దివ్యమూర్తి అభిమానుల సంఘం ఆధ్వర్యంలో నోట్బుక్స్ మరియు విద్యా సామాగ్రి పంపిణీ

అపరమేధావి డా. గుగ్గిళ్ళ దివ్యమూర్తి అభిమానుల సంఘం ఆధ్వర్యంలో నోట్బుక్స్ మరియు విద్యా సామాగ్రి పంపిణీTrinethram News : ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం తండా గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అపరమేధావి డా. గుగ్గిళ్ళ దివ్యమూర్తి అభిమానుల…

ACB కార్యాలయంలో ప్రారంభమైన కేటీఆర్ విచారణ..

ACB కార్యాలయంలో ప్రారంభమైన కేటీఆర్ విచారణ.. త్రినేత్రం న్యూస్ తెలంగాణ ప్రతినిధి కేటీఆర్ ను విచారిస్తున్న ముగ్గురు అధికారుల బృందం.. ఏసీబీ లైబ్రరీ రూంలో కూర్చొని విచారణను చూస్తున్న లాయర్.. విచారణను పర్యవేక్షిస్తున్న ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి.. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram…

తల్లిదండ్రులను పట్టించుకోకపోతే మీ ఆస్తులు పోతాయ్‌

తల్లిదండ్రులను పట్టించుకోకపోతే మీ ఆస్తులు పోతాయ్‌ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ట్రైబ్యునళ్ల ఆదేశాల్ని అనుసరించిన రిజిస్ట్రేషన్లు రద్దు చేయొచ్చు జిల్లా అధికారులకు ఇచ్చిన ఆదేశాల్లో రిజిస్ట్రేషన్‌ శాఖ స్పష్టీకరణ_తల్లిదండ్రుల చేత ఆస్తుల్ని రాయించుకొని, వృద్ధాప్యంలో వారి బాగోగులను పట్టించుకోకుండా. వారి…

తొక్కిసులాట ఘటనపై హోం మంత్రి దిగ్బ్రాంతి

తేదీ: 09/01/2025.తొక్కిసులాట ఘటనపై హోం మంత్రి దిగ్బ్రాంతి. కృష్ణాజిల్లా : ( త్రినేత్రం న్యూస్ ) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతిలో తేదీ : 08/01/2025 న అనగా బుధవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు టిక్కెట్లజారి సమయంలో జరిగిన తొక్కిసలాటలో…

తిరుపతి కలెక్టరేట్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్

తిరుపతి కలెక్టరేట్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ Trinethram News : తిరుపతి : తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో క్షతగాత్రుల వివరాలు, ఇతర సమాచారం కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 0877-2236007 నంబరును సంప్రదించాలి. ఆరుగురు మృతి.. 48…

Ramachandra Yadav : TTD ఛైర్మన్ రాజీనామా చేయాలి: రామచంద్ర యాదవ్

TTD ఛైర్మన్ రాజీనామా చేయాలి: రామచంద్ర యాదవ్ Trinethram News : తిరుపతి : తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు స్వామి వారి భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్‌ అన్నారు.…

రాజధాని రైతులకు రూ.255 కోట్లు విడుదల

రాజధాని రైతులకు రూ.255 కోట్లు విడుదల Trinethram News : అమరావతి ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో రైతులకు కౌలు, పింఛన్ల కోసం 2024-25లో నాలుగో విడత కింద ప్రభుత్వం రూ.255 కోట్లు వేర్వేరుగా విడుదల చేసింది. రాజధాని ప్రాంత అభివృద్ధి…

CM Chandrababu : తిరుపతి ఘటనపై చంద్రబాబుకు నివేదిక

తిరుపతి ఘటనపై చంద్రబాబుకు నివేదిక Trinethram News : Andhra Pradesh : తిరుపతి తొక్కిసలాటపై సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రాథమిక నివేదికను అందజేశారు. డీఎస్పీ నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట చోటు చేసుకుందని నివేదికలో పేర్కొన్నారు. తొక్కిసలాట జరిగినా డీఎస్పీ సరిగ్గా…

You cannot copy content of this page