Shyamala Rao : తోపులాటలో గాయపడ్డ వారిని పరామర్శించిన టీటీడీ ఈవో శ్యామలరావు, జేఈవో గౌతమి

Trinethram News : తిరుపతి తోపులాటలో గాయపడ్డ వారిని పరామర్శించిన టీటీడీ ఈవో శ్యామలరావు, జేఈవో గౌతమి బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు డీఎస్పీ నిర్లక్ష్యంతో గెట్లు తెరవడం వల్ల ఈ ఘటన జరిగింది.. 5మంది చనిపోయారు, 41 మంది…

DSP BV Raghavulu : తొక్కిసలాట ఘటనలో చైర్మన్ ను డీఎస్పీని బకరాను చేస్తున్నారు: బీవీ రాఘవులు

తొక్కిసలాట ఘటనలో చైర్మన్ ను డీఎస్పీని బకరాను చేస్తున్నారు: బీవీ రాఘవులు Trinethram News : Andhra Pradesh : తొక్కిసలాట ఘటనలో డీఎస్పీని బకరాను చేస్తున్నారు: బీవీ రాఘవులు తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఓ డీఎస్పీని బకరా చేస్తున్నారని, బకరాను…

ACB Raids : భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లందుమైనార్టీ గురుకుల పాఠశాలలో ఏసీబీ దాడులు

భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లందుమైనార్టీ గురుకుల పాఠశాలలో ఏసీబీ దాడులు… Trinethram News : భద్రాద్రికొత్తగూడెం జిల్లా : రూ.2000 లంచం తీసుకుంటూ ఉండగా మైనార్టీ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణ,అటెండర్ రామకృష్ణని పట్టుకున్న ఏసీబీ అధికారులు అదే పాఠశాల అవుట్ సోర్సింగ్ టీచర్…

MLA Nallamilli : అగ్నిప్రమాద ప్రాంతాన్ని సందర్శించి, బాధితులను పరామర్శించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి

అగ్నిప్రమాద ప్రాంతాన్ని సందర్శించి, బాధితులను పరామర్శించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి. తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నియోజక వర్గం బిక్కవోలు మండలం,త్రినేత్రం న్యూస్ పందలపాకలో షార్ట్ సర్క్యూట్ వలన కనూరి శంకర్ రావు, చెందిన బరకాల గోడౌన్ లో అగ్ని ప్రమాదం సంభవించడం,…

టోకెన్ల జారీలో తొక్కిసలాట మానవ తప్పిదమే. చంద్రబాబు వైఫల్యమే

టోకెన్ల జారీలో తొక్కిసలాట మానవ తప్పిదమే. చంద్రబాబు వైఫల్యమే.Trinethram News : కొండమీద వివాదాలు సృష్టించి, రాజకీయ ప్రత‌్యర్థులను అణచటం కోసం భగవంతున్ని అడ్డం పెట్టుకోవాలని బీ.ఆర్.నాయుడు, ఈవో, జేఈవో ప్రయత్నించారే తప్ప భక్తులకు సేవ చేసే దృక్పథం వీళ్లకెప్పుడూ లేదు.…

వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠానికే పంపుతున్నారు : వైఎస్ షర్మిల

వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠానికే పంపుతున్నారు : వైఎస్ షర్మిల Trinethram News : Andhra Pradesh : వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠాని కే పంపుతున్నారని.. గోవింద నామాలు ప్రతిధ్వనించాల్సిన చోట…

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి Trinethram News : ఈ నెల 13 నుంచి 24 వరకు బ్రిస్బేన్, దావోస్‌లో పర్యటించేందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది ఓటుకు నోటు కేసులో…

KC Venugopal : మంత్రులకు క్లాస్ పీకిన ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్

మంత్రులకు క్లాస్ పీకిన ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ Trinethram News : Telangana : కొందరు మంత్రులు పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తున్నారు సీఎంని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే కూడా మంత్రులు కౌంటర్ ఇవ్వలేకపొతున్నారు ప్రతిపక్షాలపై కనీసం ఎదురుదాడి చేయలేకపోతున్నారు…

తహసీల్దార్ ఆనంద్ రావ్ సస్పెండ్ చేయండి బాధితుడు అశోక్

తహసీల్దార్ ఆనంద్ రావ్ సస్పెండ్ చేయండి బాధితుడు అశోక్,వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పరిగి తహసీల్దార్ గా పనిచేస్తున్న ఆనంద్ రావును వెంటనే సస్పెండ్ చెయ్యలని అడిషనల్ కలెక్టర్ లింగ్య నాయక్ కి సిపిఎం నాయకులు ఫిర్యాదు వికారాబాద్ దుద్యాల…

ఎవరి మేప్పు కోసం అరకు ఉత్సవాలు!! కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన కాంగ్రెసు యువ నాయకుడు చిన్నా స్వామి!

ఎవరి మేప్పు కోసం అరకు ఉత్సవాలు!! కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన కాంగ్రెసు యువ నాయకుడు చిన్నా స్వామి!! అల్లూరి జిల్లా అరకు లోయ:జనవరి10 : త్రినేత్రం న్యూస్!! మండల కేంద్రాల్లో కాంగ్రెస్ నేత పాచి పెంట చిన్నస్వామి మాట్లాడుతు.. ఎన్డీఏ గెలిపించినందు…

You cannot copy content of this page