వెయ్యి మంది బాలయ్యలు, చంద్రబాబులు వచ్చినా.. జూ.ఎన్టీఆర్‌ని ఏమీ చేయలేరు – కొడాలి నాని

వెయ్యి మంది బాలయ్యలు, చంద్రబాబులు వచ్చినా.. జూ.ఎన్టీఆర్‌ని ఏమీ చేయలేరు..- కొడాలి నాని కొడాలి నాని : వెయ్యి మంది బాలయ్యలు, వెయ్యి మంది చంద్రబాబులు వచ్చినా జూనియర్‌ ఎన్టీఆర్‌ వెంట్రుక కూడా పీకలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ…

ఆనాటి రామన్న రాజ్యాన్ని తిరిగి సాధించుకుందాం.. ఎన్టీఆర్‌కు అసలైన నివాళి అర్పించుదాం: టీడీపీ అధినేత చంద్రబాబు

ఆనాటి రామన్న రాజ్యాన్ని తిరిగి సాధించుకుందాం.. ఎన్టీఆర్‌కు అసలైన నివాళి అర్పించుదాం: టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా చంద్రబాబు స్పందన ఎన్టీఆర్ స్ఫూర్తిగా ‘రా… కదలిరా!’ కార్యక్రమానికి పిలుపు ఇచ్చానన్న టీడీపీ అధినేత తిరిగి రామరాజ్య స్థాపనకు…

మాదల గ్రామం లో ఆటో పాయింట్ దగ్గర వైకాపా నేతలు తెలుగుదేశం కార్యకర్తలపై దాడి చేశారు

Trinethram News : పల్నాడు జిల్లా. సత్తెనపల్లి. నియోజకవర్గం.ముప్పాళ్ల మండలంమాదల గ్రామం లో ఆటో పాయింట్ దగ్గర వైకాపా నేతలు తెలుగుదేశం కార్యకర్తలపై దాడి చేశారు దాడిలో పలువురు తెలుగుదేశం కార్యకర్తలు గాయపడ్డారు సంక్రాతి పండగ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన…

బొప్పన భవ కుమార్ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం

Trinethram News : కేసీనేని శివనాద్ (చిన్ని) తో కలిసి చంద్రబాబు నివాసానికి చేరుకున్న భవకుమార్.. గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేసి తదుపరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన భవ కుమార్ గద్దె రామ్మోహన్ పై పోటీ చేసి ఓడిపోవడం జరిగింది..…

కనీసం మనిషి చనిపోయిన తర్వాతైనా ప్రభుత్వం కనికరించకపోతే ఎలా?: చంద్రబాబు

Trinethram News : అమరావతి: విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలోని చిట్టెంపాడుకు చెందిన మాదల గంగులు ఎదుర్కొన్న హృదయవిదారక సంఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.. గంగులు కుటుంబానికి జరిగిన దారుణం విని చలించిపోయానన్నారు. 5 కి.మీ. డోలీపై మోసుకొని…

“జయహో బిసి” కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది

జాతీయ తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం రేపు సాయంత్రం 4:00 గంటలకు బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారు మరియు బాపట్ల పట్టణ బీసీ నాయకుల ఆధ్వర్యంలో “జయహో బిసి”…

పుల్లలచెరువు మండలంలో టిడిపి జోష్ – 38 వైసీపీ కుటుంబాలు టిడిపిలో చేరిక

Trinethram News : పుల్లలచెరువు మండలం పిఅర్ సి తండా గ్రామంలో 38 కుటుంబాలు వైసీపీ నుండి యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారి సమక్షంలో టిడిపిలోకి చేరడం జరిగింది. టిడిపి ఇన్చార్జ్ గూడూరి…

బాపట్ల టిడిపి ఎంపీ టికెట్ మాల్యాద్రికా.. ప్రసాదరావుకా

Trinethram News : సీనియారిటీని పక్కనపెట్టి గెలుపు గుర్రాలకే టికెట్లు అంటున్న చంద్రబాబు ఏం చేస్తారు..! గెలుపు గుర్రం ప్రసాదరావుకి టికెట్ ఇచ్చి తన నిజాయితీ నిరూపించుకుంటారా….

తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి 100 కుటుంబాల చేరిక

తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి 100 కుటుంబాల చేరిక వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ రూరల్ మండలం కొప్పుకొండ గ్రామ పంచాయతీ పరిధిలోని గణేశుణిపాలెం నందు తెలుగుదేశం పార్టీ నుండి 100 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి…

నారావారి పల్లెకు చంద్రబాబు

నారావారి పల్లెకు చంద్రబాబు సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడానికి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆదివారం మధ్యాహ్నం నారావారిపల్లెకు చేరుకున్నారు. ఆయనకు ఉమ్మడి జిల్లాకు చెందిన టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు.

Other Story

You cannot copy content of this page