తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి 200 కుటుంబాల చేరిక

తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి 200 కుటుంబాల చేరిక వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ రూరల్ మండలం కొప్పుకొండ గ్రామ పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల తెలుగుదేశం పార్టీ నుండి 200 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి…

YSR పార్టీకి 30 కుటుంబాలు రాజీనామా అనంతరం టీడీపి లొకి చెరిక

శ్రీ సత్యసాయి జిల్లాధర్మవరం నియోజకవర్గం 22-01-2024 YSR పార్టీకి 30 కుటుంబాలు రాజీనామా అనంతరం టీడీపి లొకి చెరిక బీసీల ద్రోహి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి -మడకశిర నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ గుండుమల తిప్పేస్వామి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ…

తెలుగుదేశం పార్టీ తోనే దళితులకు న్యాయం

తెలుగుదేశం పార్టీ తోనే దళితులకు న్యాయం వేగేశన నరేంద్ర వర్మబాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఈస్ట్ పిన్నిబోయినవారిపాలెం కు చెందిన వైసిపి నాయకులు బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన…

వైసిపి అరాచక ప్రభుత్వం ఇంటికి వెళ్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం

వైసిపి అరాచక ప్రభుత్వం ఇంటికి వెళ్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారు ఓ ప్రకటనలో మాట్లాడుతూ. బాపట్ల:- వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన ఐదేళ్లలో ఆదాయం పెరగలేదు ఉద్యోగాలు రాలేదు,…

మధ్యాహ్నం 2 గంటలకు అయోధ్యకు చంద్రబాబు

మధ్యాహ్నం 2 గంటలకు అయోధ్యకు చంద్రబాబు రేపు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకానున్న చంద్రబాబు చంద్రబాబుకు ఆహ్వానం పంపిన రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు చంద్రబాబుతో కలిసి ఆయోధ్యకు వెళ్లనున్న ఎంపీ రామ్మోహన్ నాయుడు

నేడు అయోధ్యకు చంద్రబాబు, పవన్

నేడు అయోధ్యకు చంద్రబాబు, పవన్ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ నేడు అయోధ్యకు వెళుతున్నారు. రామజన్మభూమి అయోధ్యలో రాములోరి విగ్రహ ప్రతిష్టకు వీరిరువురూ హాజరు కానున్నారు.. ఇప్పటికే వీరిద్దరికీ ఆహ్వానం రావడంతో వీరిద్దరూ ఈరోజు బయలుదేరి అయోధ్యకు…

టిడిపికి టికెట్ దక్కుతుందా లేక జనసేన కు టికెట్ దక్కుతుందా?

ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం లో జనసేన మరియు టిడిపి పొత్తులో భాగంగా టిడిపికి టికెట్ దక్కుతుందా లేక జనసేన కు టికెట్ దక్కుతుందా…???? గిద్దలూరు నియోజకవర్గంలో ఒక సామాజిక వర్గం చెందిన వ్యక్తులకే టికెట్ చెందుతుందని ఆ సామాజిక వర్గం…

దాదాపుగా ఖరారు అయిన 2024 తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధులు ?

దాదాపుగా ఖరారు అయిన 2024 తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధులు.. ? తెలుగుదేశం పార్టీ పొత్తులోభాగంగా జనసేనకు కేటాయించిన సీట్లను విడిచి పెట్టి మిగిలిన నియోజకవర్గాల్లో ఖరారు చేసిన అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ 73 పేర్లతో తొలి జాబితా సిద్ధం తొలి…

తెలుగుదేశం పార్టీ తొలి అభ్యర్ధిగా అరుకు నుంచి సియ్యారి దొన్నుదొర

తెలుగుదేశం పార్టీ తొలి అభ్యర్ధిగా అరుకు నుంచి సియ్యారి దొన్నుదొర అరకు అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌గా సియ్యారి దొన్నుదొరను ప్రకటించిన చంద్రబాబు కిడారి శ్రావణ్, అబ్రహాంను తగిన రీతిలో గౌరవిస్తామన్న చంద్రబాబు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన పలువురు ఎంపీటీసీలు స్థానిక సంస్థలను…

చింతలపూడి నియోజకవర్గం ఎమ్మేల్యే టిడిపి పార్టిలోకి చేరిక ?

బ్రేకింగ్. చింతలపూడి నియోజకవర్గం ఎమ్మేల్యే టిడిపి పార్టిలోకి చేరిక -? భిమవరం టిడిపి జాతియ అధ్యక్షులు చంద్రబాబునాయుడు పర్యటనలో పార్టి కండువా కప్పుకుంటున్నట్లు సమాచారం, ఇప్పటికే అధిష్టనంతో మంతనలు పూర్తి, చింతలపూడి నియోజకవర్గంలో నాయకులతో రహస్య మంతనాలు పూర్తి చేసిన ఎమ్మెల్యే,…

Other Story

You cannot copy content of this page