మరో బిఆర్ఎస్ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ

Trinethram News : హైదరాబాద్:మార్చి 05చేవెళ్ల బిఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య,ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కాలె యాదయ్య మార్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కు…

You cannot copy content of this page