Bhagya Reddy Varma Jayanti ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు

డిండి (గుండ్ల పల్లి) మే 22త్రినేత్రం న్యూస్. దళిత మహిళలు విద్యార్థుల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేసిన ఎం భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను గురువారం తహాసిల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.తహసిల్దార్ ఆంజనేయులుమాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి, దళిత మహిళ ల…

Podem Veeraiah : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వాడే వెంకటరావు ను పరామర్శించిన పొదేం వీరయ్య

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం. దమ్మపేట మండలం అంకంపాలెం గ్రామంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కాక రమేష్ సూచన మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టి అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ కార్పొరేషన్…

వివాహ వేడుకల్లో పాల్గొన్న

అటవీ అభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్ పొదేం వీరయ్య* త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం. ఈరోజు అంకంపాలెం పెనుబల్లి వారి పరిశుద్ధ వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులు నరేష్, దేవింద్ర లను ఆశీర్వదించిన జిల్లా…

Distribution of Indiramma House : ఇందిరమ్మ ఇండ్ల పట్టా పంపిణీ మరియు శంకుస్థాపన పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలం ములకలపల్లి గ్రామంలో మంజూరైన 66 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలు అందజేసి శంకుస్థాపన చేసిన ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్,…

CPI Mahasabha : జూన్ 10న,జరిగే సిపిఐ డిండి మండల మహాసభను జయప్రదం చేయండి

సిపిఐ మండల కార్యదర్శి శ్రీరామదాసు కనకాచారిడిండి (గుండ్ల పల్లి) మే 22 త్రినేత్రం న్యూస్. జూన్ 10న,డిండి మండలంలోని ఖానాపూర్ గ్రామంలో నిర్వహించే భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ )డిండి మండల మహాసభను జయప్రదం చేయాలని సిపిఐ డిండి మండల కార్యదర్శి…

Bhagya Reddy Varma Jayanti : ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ :దళిత మహిళలు, విద్యార్థుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన ఎం.భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశం హాలు నందు సాంఘిక సంక్షేమ అభివృద్ధి అధికారి…

Former MLA : పలు వివాహలకు హాజరై శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ మోమిన్ పేట్ లోని BKR గార్డెన్స్ లో జరిగిన మండలం, దారూర్ గ్రామ BRS పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్ అంజన్న బావమరిది వివాహానికి మరియు బంట్వారం మండలం బోపునరం లో జరిగిన BRS…

MLA Balu Naik : అంబా భవాని లిప్ట్ ఇరిగేషన్ పనుల పురోగతిని పరిశీలించిన ఎం ఎఎల్ ఏ .బాలు నాయక్

దేవరకొండ మే 22 త్రినేత్రం న్యూస్. ప్రతి సెంటు గుంటకు సాగు నీరు అందిస్తా. భూ నిర్వాసితులకు అన్ని విధాలుగా ఆదుకుంటాం. దేవరకొండ నియోజకవర్గ పరిధిలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు అన్ని పూర్తి చేస్తాం. వచ్చే జూన్ నాటికి అంబాభవాని లిఫ్ట్…

Parsa Satyanarayana : పర్స సత్యనారాయణ 10 వర్ధంతి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం లొఅమరజీవి కార్మికోద్యమ నాయకుడు పర్స సత్యనారాయణ 10వ వర్ధంతి సందర్భంగా పూలు పెట్టి నివాళి అర్పించడము జరిగింది ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆర్ మహిపాల్ మాట్లాడుతూ…

PM Narendra Modi : తెలంగాణలో మూడు రైల్వే స్టేషన్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

వరంగల్ జిల్లా మే-22// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తెలంగాణలో మూడు రైల్వేలు ఈరోజు ఉదయం ప్రారంభించారు. అమృత్ భారత్ స్కీములో భాగంగా అభివృద్ధి పరిచిన వరంగల్, కరీంనగర్, బేగంపేట్, రైల్వే స్టేషన్ ను గురువారం పునర్: ప్రారంభించారు. దేశవ్యాప్తంగా రీ డెవలప్…

Other Story

You cannot copy content of this page