బిజెపి కార్యక్రమాలకి చిరంజీవికి ఆహ్వానం అందుకే..! సంచలన కామెంట్ చేసిన కిషన్ రెడ్డి

బిజెపి కార్యక్రమాలకి చిరంజీవికి ఆహ్వానం అందుకే..! సంచలన కామెంట్ చేసిన కిషన్ రెడ్డి Trinethram News : Telangana : మెగా స్టార్ చిరంజీవి వరుసగా సినిమాలను లైనప్ చేసి ఆ షూటింగ్స్ తో బిజీగా గడుపుతున్నారు. ఓ వైపు సినిమాలు…

మోహన్ బాబు ఫిర్యాదుతో మంచు మనోజ్‌కు నోటీసులిచ్చిన కలెక్టర్

మోహన్ బాబు ఫిర్యాదుతో మంచు మనోజ్‌కు నోటీసులిచ్చిన కలెక్టర్ Trinethram News : రంగారెడ్డి జిల్లా : జల్‌పల్లి ఇంట్లో ఉంటున్న మంచు మనోజ్ రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ను కలిసిన మంచు మనోజ్ మాకు ఆస్థి తగాదాలు ఏమీ లేవు..…

హైదరాబాద్ మెట్రోలో గుండెను తరలించిన డాక్టర్లు

హైదరాబాద్ మెట్రోలో గుండెను తరలించిన డాక్టర్లు Trinethram News : హైదరాబాద్ : ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రి నుంచి లక్షీకపూల్ గ్లోబల్ ఆసుపత్రికి మెట్రో రైల్లో గుండెను తరలించిన వైద్యులు ఇందుకోసం గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసిన మెట్రో అధికారులు…

ఎమ్మెల్సీ కోదండరాం కు వినతిపత్రం ఇచ్చిన బస్తీ దవాఖన సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగులు

ఎమ్మెల్సీ కోదండరాం కు వినతిపత్రం ఇచ్చిన బస్తీ దవాఖన సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగులు హైదరాబాద్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి బస్తీ దవాఖానాలలో పనిచేస్తున్న సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకుండా దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నసమస్యలను ప్రభుత్వం దృష్టికి…

ఓరియంటేషన్ రెండు రోజుల శిక్షణ కార్యక్రమం

ఓరియంటేషన్ రెండు రోజుల శిక్షణ కార్యక్రమం వికారాబాద్. జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో రెండురోజుల ఒరియాంటేషన్ శిక్షణ కార్యక్రమం ను ప్రారంభించిన. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయసేవ చేర్మెన్ డాక్టర్ సున్నం శ్రీనివాస్…

చైత్ర బర్త్డే సందర్భంగా గ్రామంలోని హైస్కూల్లో విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పెన్నుల పంపిణీ

చైత్ర బర్త్డే సందర్భంగా గ్రామంలోని హైస్కూల్లో విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పెన్నుల పంపిణీవికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తెలంగాణ జనవరి 18:వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మద్గుల్ చిట్టెంపల్లి 7వ వార్డుకు చెందిన జపర్పల్లీ రాములు విజయ లక్మి దంపతుల రెండవ…

మితిమీరిన వేగంతో వెళ్తున్న వాహనాలు

మితిమీరిన వేగంతో వెళ్తున్న వాహనాలు. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారి డిండి మండల కేంద్రము గుండా రోజుకు వందల వాహనాల ద్వారా ప్రయాణం చేస్తుంటారు. ఇక్కడి నుండి శ్రీశైలం దేవస్థాన దర్శనానికి రోజుకు కొన్ని వేల మంది ప్రయాణం…

జర్నలిస్టు నముండ్ల శ్రీనివాస్ ను ఓదార్చిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్

జర్నలిస్టు నముండ్ల శ్రీనివాస్ ను ఓదార్చిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని ప్రాంతానికి చెందిన ప్రజాలక్ష్యం తెలుగు దినపత్రిక రిపోర్టర్ నముండ్ల శ్రీనివాస్ ను మాజీ రామగుండం ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా బి ఆర్ఎస్ అధ్యక్షులు…

ఖనిలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు

ఖనిలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు. పండ్లు పంపిణీ చేసిన తెలుగు తమ్ముళ్లు గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, నటసామ్రాట్ బడుగు వర్గాల ఆశాజ్యోతి, ప్రజలవద్దకు పరి పాలనను నిజంచేసి…

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల భాగంగా విద్యార్థులకు అవగాహన సదస్సు

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల భాగంగా విద్యార్థులకు అవగాహన సదస్సు రోడ్డు భద్రతా నియమాలు నిబంధనలు పాటించాలి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా పెద్దపల్లి ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో…

Other Story

You cannot copy content of this page