ప్రజావాణి కార్యక్రమం రద్దు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

ప్రజావాణి కార్యక్రమం రద్దు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి, జనవరి 19: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి కలెక్టరేట్ లో సోమవారం నాడు (20.01.2024) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదివారం…

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న VHR ఫౌండేషన్ ఫౌండర్, టిఆర్ఎస్ నాయకులు వ్యాల్ల హరీష్ రెడ్డి

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న VHR ఫౌండేషన్ ఫౌండర్, టిఆర్ఎస్ నాయకులు వ్యాల్ల హరీష్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి 30000 రూపాయల ఆర్థికసాయం పదవ తరగతి వరకు చిన్నారుల చదువుకు ఆర్థిక సాయం రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం…

మంథని మండలం ఖానాపూర్ గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్

మంథని మండలం ఖానాపూర్ గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ మంథని మండలం ఖానాపూర్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి మంథని మండలం ఖానాపూర్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న నారమల్ల రాజయ్య మరియు తోట రాజక్క ఇటీవల శస్త్ర…

కమాన్ పూర్ మండలం రొంపికుంట గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్

కమాన్ పూర్ మండలం రొంపికుంట గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ కమాల్ పూర్ మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి కమాన్ పూర్ మండలం రొంపికుంట గ్రామంలో తాటి చెట్టు మీది నుంచి పడ్డ గీత కార్మికుడు…

75 సంవత్సరాలు గడుస్తున్న పూర్తిస్థాయిలో రాజ్యాంగం అమలు కాలేదు

75 సంవత్సరాలు గడుస్తున్న పూర్తిస్థాయిలో రాజ్యాంగం అమలు కాలేదు దళిత వర్గాలకు రక్షణ భారత రాజ్యాంగం 29వ డివిజన్ కార్పొరేటర్ ఇంజపూరిపులేందర్ దేశ ప్రజలందరి సమానత్వం కోసమే నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాశారని మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ…

Road Safety Rules : మంచిర్యాల రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి

మంచిర్యాల రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి మంచిర్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి Jan 19, 2025, వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు విధిగా పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. మంచిర్యాల డీసీపీ కార్యాలయంలోని ఆయన చాంబర్లో…

ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి

ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి Trinethram News : జగిత్యాల జిల్లా కేంద్రంలోనికరీంనగర్ రోడ్లో ఆర్టీసీ బస్సు ఢీకొని తూర్పాక తిరుపతమ్మ (40) అనే మహిళ మృతి జగిత్యాల బుడిగజం గాల కాలనీకి చెందిన తిరుపతమ్మ రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన…

చిరంజీవి బీజేపీలో చేరుతున్నారా? అంటే కిషన్ రెడ్డి సమాధానం ఇదీ

చిరంజీవి బీజేపీలో చేరుతున్నారా? అంటే కిషన్ రెడ్డి సమాధానం ఇదీ ఢిల్లీలోని కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న చిరంజీవి చిరంజీవి బీజేపీలో చేరవచ్చునని ప్రచారం మెగాస్టార్ ను సగౌరవంగా పార్టీలోకి ఆహ్వానిస్తామన్న కిషన్ రెడ్డి Trinethram News :…

పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడమే మా లక్ష్యం

పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడమే మా లక్ష్యం.. వాకర్స్ సమస్యలను పరిష్కరిస్తాం.. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం రోజున ఉదయం వాకర్స్ తో కలిసి…

జర్నలిస్ట్ లు ఆరోగ్యంపై శ్రద్ద చూపాలి : ఐఎంఏ ప్రెసిడెంట్ క్యాస శ్రీనివాస్

జర్నలిస్ట్ లు ఆరోగ్యంపై శ్రద్ద చూపాలి : ఐఎంఏ ప్రెసిడెంట్ క్యాస శ్రీనివాస్ గోదావరిఖని : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని నిత్యంప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం కాలంతో పోటీపడుతూ ఒత్తిడిలో పనిచేసే జర్నలిస్ట్ లు తమ ఆరోగ్యంపై కూడా శ్రద్ద…

Other Story

You cannot copy content of this page