Farewell Meeting : కౌన్సిల్ సభ్యుల ఆత్మీయ వీడ్కోలు సమావేశం

కౌన్సిల్ సభ్యుల ఆత్మీయ వీడ్కోలు సమావేశం వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లాపరిగి పురపాలక సంఘం ప్రథమ కౌన్సిల్ సభ్యుల ఆత్మీయ వీడ్కోలు సందర్భంగా పురపాలక పాలకవర్గాన్ని అభినందించిన మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి విజయవంతంగా ఎలాంటి…

Dil Raju : ఐటీ సోదాలపై స్పందించిన నిర్మాత దిల్‌రాజు

ఐటీ సోదాలపై స్పందించిన నిర్మాత దిల్‌రాజు.. Trinethram News : వ్యాపారాలు చేస్తున్నప్పుడు తనిఖీలు సర్వసాధారణం.. అకౌంట్స్‌ తనిఖీ చేసి స్టేట్‌మెంట్స్‌ తీసుకున్నారు.. ఐటీ రెయిడ్స్‌ జరిగినప్పుడు రూ.20లక్షలలోపే ఉంది.. సినీ నిర్మాణంలో ఉన్నందున అన్నీ తనిఖీ చేస్తారు.. తనిఖీల తర్వాత…

యువతిని వెంబడించి కిడ్నాప్ చేసిన దుండగులు

యువతిని వెంబడించి కిడ్నాప్ చేసిన దుండగులు Trinethram News : మేడ్చల్ జిల్లా అంకుషాపూర్ గ్రామానికి చెందిన యువతిని వెంబడించి కారులో బలవంతంగా ఎక్కించుకుని వెళ్లిన దుండగులు ఈ క్రమంలో అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చిన తల్లిదండ్రులు ఫిర్యాదును స్వీకరించి.. కిడ్నాప్…

రేపు జరుగబోయే గణతంత్ర దినోత్సవo సందర్బంగా పరెడ్ రిహార్సల్స్, ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ టి.శ్రీనివాసరావు IPS

రేపు జరుగబోయే గణతంత్ర దినోత్సవo సందర్బంగా పరెడ్ రిహార్సల్స్, ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ టి.శ్రీనివాసరావు IPS Trinethram News : రేపు జరగబోయే గణతంత్ర దినోత్సవం వేడుకలను పురస్కరించుకొని జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు పరేడ్ రిహార్సల్స్ ను,…

Aghori : అలుగునూరులో ప్రత్యేకమైన అఘోరి

అలుగునూరులో ప్రత్యేకమైన అఘోరి Trinethram News : కరీంనగర్ జిల్లా ఇటీవల వార్తల్లోకి ఎక్కిన అఘోరీ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరులో ప్రత్యక్షమైంది.. ఈ సందర్భంగా ఆమె అలుగునూరులో ఓ పెట్రోల్ పంప్ లో కారును ఆపగా యువకులు ఆమెతో…

బంజారాహిల్స్ లో ఘోర రోడ్డుప్రమాదం

బంజారాహిల్స్ లో ఘోర రోడ్డుప్రమాదం Trinethram News : Hyderabad : క్యాన్సర్ ఆసుపత్రి వద్ద ఫుట్ పాత్ మీదకు దూసుకెళ్లిన కారు ఫుట్ పాత్ మీద నిద్రిస్తున్న వ్యక్తి స్పాట్ లోనే మృతి…మరో ఇద్దరికి గాయాలు కారును అక్కడే వదిలేసి…

నూతన పట్టు వస్తాలంకరణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలు నాయక్

నూతన పట్టు వస్తాలంకరణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలు నాయక్ నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలునాయక్. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. జనవరి 24 డిండి మండల పరిధిలోని ఎర్రారం గ్రామపంచాయతీ లోని m .n.r. ఫంక్షన్ హాల్…

రసాభాసగా గ్రామసభలు

రసాభాసగా గ్రామసభలు డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26వ తేదీన అమలు చేయబోయే నాలుగు పథకాల కోసం అర్హులను గుర్తించేందుకు నిర్వహిస్తున్న గ్రామసభలు రసాభాసగా మారాయి. అర్హుల ప్రాథమిక జాబితాలు తప్పుల తడకలుగా మారాయి. ఒకచోట…

ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళ

ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ నియోజవర్గం, జైదుపల్లి గ్రామసభలో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళ 500కు గ్యాస్ సిలిండర్ ఎక్కడ ఉంది. రెండు…

గణతంత్ర దినోత్సవం రోజు అంబేద్కర్ ఫోటో పెట్టండి

గణతంత్ర దినోత్సవం రోజు అంబేద్కర్ ఫోటో పెట్టండి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ మాల మహానాడు వికారాబాద్ జిల్లా కమిటీఆధ్వర్యంలో జనవరి 26 న ఆదివారం నాడు జరిగే76వగణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు,కార్యాలయాలలో,…

Other Story

You cannot copy content of this page