పి ఆర్ టి యు టి ఎస్ క్యాలండర్ ను ఆవిష్కరించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

పి ఆర్ టి యు టి ఎస్ క్యాలండర్ ను ఆవిష్కరించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పి ఆర్ టి యు టి ఎస్ కాలమానిని ని రామగుండం నియోజకవర్గం ఎం ఎల్ ఎ…

సైబర్ క్రైమ్ పోలీస్ ఆధ్వర్యంలో సింగరేణి మహిళ ఇంటర్ & డిగ్రీ కాలేజ్

సైబర్ క్రైమ్ పోలీస్ ఆధ్వర్యంలో సింగరేణి మహిళ ఇంటర్ & డిగ్రీ కాలేజ్ మందమర్రి లో సైబర్ మోసాలపై చైతన్య పరిచేందుకు అవగాహనసదస్సు త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఇటీవల సైబర్ నేరగాళ్ల చేతిలోఎక్కువ గా మోసపోతున్న డిజిటల్ అరెస్టు బాధితులను వారిని…

బ్రాహ్మణ సంఘ భవనానికి శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే విజయరమణ రావు

బ్రాహ్మణ సంఘ భవనానికి శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే విజయరమణ రావు. పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పెద్దపల్లి పట్టణంలోని 13వ వార్డులో ఎస్.డి.ఎఫ్ నిధులు రూ. 10 లక్షల తో బ్రాహ్మణ సంఘం భవనానికి పండితులతో మరియు స్థానిక నాయకులతో కలిసి…

పెనుమూరు వద్ద బైక్ నుండి కొన్న బస్సు

పెనుమూరు వద్ద బైక్ నుండి కొన్న బస్సు.త్రినేత్రం న్యూస్ పెనుమూరు మండలం పెనుమూరు ఇంచార్జ్. జీడీ నెల్లూరు నియోజకవర్గo పెనుమూరు మండల కేంద్రంలో చిత్తూరు పెనుమూరు రోడ్లో బీసీ కాలనీ వద్ద బైకును ప్రవేట్ స్కూల్ బస్సు ఢీ కొట్టింది. బైక్…

రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా రైతులను మోసం చేస్తుందని ,డిండి మండల బి ఆర్ ఎస్ అధ్యక్షులు రాజినేని వెంకటేశ్వరరావు విమర్శించారు.ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రచారంలో భాగంగా…

డిండి మండలంలో వరుస చోరీలు

డిండి మండలంలో వరుస చోరీలు. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. డిండి మండలంలోని తవకలపూర్ , చెరుకుపల్లి గ్రామాల్లో. మరియు మండలంలోని వివిధ ప్రాంతాల్లో లారీలు, ట్రాక్టర్ల లోని బ్యాటరీలను దొంగలు చోరీ చేస్తున్నారని బాధితులు చెప్తున్నారు.రాత్రిపూట ఇళ్ళ ముందు నిలిపిన వాహనాల…

పరిగి అభివృద్ధి పనులకు సకాలంలో పూర్తి చేయాలి ముకుంద నాగేశ్వర్

పరిగి అభివృద్ధి పనులకు సకాలంలో పూర్తి చేయాలి ముకుంద నాగేశ్వర్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ప్రభుత్వం పరిగి అభివృద్ధికి శిలాఫలకాలు శంకుస్థాపనల ఆర్భాటాలే కాకుండాసకాలంలో పనులు పూర్తి చేస్తే బాగుంటుంది.చేవెళ్లలో 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి…

రూ. 2 లక్షల లంచం

రూ. 2 లక్షల లంచం మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ లంచం తీసుకుంటుండగా సీఐని పట్టుకున్న ఏసీబీఅధికారులునాలుగు లక్షలు లంచం డిమాండ్ చేసిన సీఐ*మహబూబాబాద్ – తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఓ కేసు విషయంలో లంచంతీసుకుంటుండగా…

న్యాయం గెలిచింది-కేటీఆర్

న్యాయం గెలిచింది-కేటీఆర్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వాదనకు ఊపిరి పోసిన ఉన్నతన్యాయస్థానం,లాయర్లు వద్దంటూ వితండ వాదం చేసినా ఏసీబీకి హైకోర్టు షాక్ రాజ్యాంగం లో నా హక్కులను ఉపయోగించుకుంటే తప్పేంటన్న కేటీఆర్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.హైకోర్టు తీర్పుతో పారని…

ఉగ్రవాద అంతానికి రాజకీయ పక్షాలన్నిఏకంకావాలి.రాజిరెడ్డి

ఉగ్రవాద అంతానికి రాజకీయ పక్షాలన్నిఏకంకావాలి.రాజిరెడ్డి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్దేశ రక్షణ సమౌక్యత కోసం రాజకీయ పక్షాలన్ని ఏకమై ఉగ్రవాద మూలాల అంతానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర సర్పంచుల సంగం నేత మండల సర్పంచుల సంగం…

Other Story

You cannot copy content of this page