AITUC : ఏఐటియుసి కార్యాలయం లో గణతంత్ర వేడుకలు
ఏఐటియుసి కార్యాలయం లో గణతంత్ర వేడుకలు జాతీయ పతాకాలను ఆవిష్కరించిన సిపిఐ, ఏఐటియుసి నాయకులు గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి లౌకిక రాజ్యం గా ఉన్న ఈ దేశాన్ని మత రాజ్యంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న పాలకులు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం…