భూసేకరణవల్లే రైల్వే లేన్ నిర్మాణ పనుల్లో జాప్యం

భూసేకరణవల్లే రైల్వే లేన్ నిర్మాణ పనుల్లో జాప్యం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణను వేగవంతం చేయాలని కోరుతున్నా 2027 నాటికి కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లేన్ పనులు పూర్తి మార్చి నాటికి అందుబాటులోకి ఆధునాతన కరీంనగర్ రైల్వే స్టేషన్ రూ.60 కోట్లతో అతి త్వరలో…

ముక్కోటి దేవతల ఆశీస్సులువికారాబాద్ ప్రజలకు శుభం

ముక్కోటి దేవతల ఆశీస్సులువికారాబాద్ ప్రజలకు శుభం వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ముక్కోటి దేవతలతో కలిసి శ్రీమహావిష్ణువు దర్శనమిచ్చే పర్వదినమైన ముక్కోటి ఏకాదశి రోజున.మూడు కోట్ల దేవతల అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని.మీకు అంతా శుభం జరగాలని ఆ దేవదేవుని…

అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకున్న వడ్లనందు

అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకున్న వడ్లనందు వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వైకుంఠ ఏకాదశి సందర్బంగా అనంతగిరి శ్రీ అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన, వికారాబాద్ నియోజకవర్గ బిజెపి పార్టీ కోఆర్డినేటర్, జిల్లా…

క్రికెట్ క్రీడాకారులు అందరు పాల్గొనలి

క్రికెట్ క్రీడాకారులు అందరు పాల్గొనలి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్తేదీ:-13-1-2025 సోమవారం నాడు ఉదయం 08:30 AM గంటలకి క్రీడాకారుడు అయినా Late చాకలి.మల్లేశం గుర్తుగా,జ్ఞాపకంగా మన గ్రామంలో వున్నా అన్ని యూత్ మరియు అందరూ క్రికెట్ క్రీడాకారులు పాల్గొని…

“గీతా విద్యాలయంలో సంక్రాంతి సంబరాలు”

“గీతా విద్యాలయంలో సంక్రాంతి సంబరాలు” చొప్పదండి : త్రి నేత్రం న్యూస్ చొప్పదండి లోని గీతా విద్యాలయంలో ఈరోజు ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.ఇందులో విద్యార్థినీ,విద్యార్థులు హరిదాసు, గోదాదేవి మరియు సోదమ్మల వేషధారణలో వచ్చి అలరించారు. విద్యార్థినీ లు ముగ్గుల…

శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా సంక్రాంతి వేడుకలు గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో శుక్రవారం సంక్రాంతి పండగ వేడుకలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి ప్రాముఖ్యతను గురించి తెలుపుతూ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు…

పేదల ఇంటి వద్దకు వెళ్లి వైద్యం చేస్తున్న ప్రభుత్వ వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్

పేదల ఇంటి వద్దకు వెళ్లి వైద్యం చేస్తున్న ప్రభుత్వ వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్ రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రెండవ డివిజన్ పీకే రామయ్య కాలనీ కి చెందిన బలిద్ బిహారీ గత కొద్దీరోజులుగా బోధకాలు ఇన్ఫెక్షన్…

రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకుల స్పాట్ డెడ్

రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకుల స్పాట్ డెడ్ పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. యువకులు పెద్దపల్లికి వస్తున్న తరుణంలో బోలోరా వాహనం ద్విచక్రవాహాన్ని…

మా భూమినీ అక్రమంగా పట్టా చేసుకున్న వారి పాస్ బుక్కులు రద్దు చెయ్యాలి

మా భూమినీ అక్రమంగా పట్టా చేసుకున్న వారి పాస్ బుక్కులు రద్దు చెయ్యాలి జనవరి 10 త్రినేత్రం న్యూస్ధర్మసాగర్ ధర్మసాగర్ గ్రామం శివారు లో గల సర్వే నెంబర్ 1146 లో మొత్తం భూమి 7:11 గుంటలు భూమి తుమ్మనాపెళ్ల రాఘవయ్య…

గని పై అంబులెన్స్ ఉంటే కార్మికుడు బ్రతికేవాడు సీఐటీయూ

గని పై అంబులెన్స్ ఉంటే కార్మికుడు బ్రతికేవాడు సీఐటీయూ తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు, గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఈరోజు అర్జి1, జీడికే టు ఇంక్లైన్లో ఉదయం ఏడు గంటలకు విధులకు హాజరై హఠాత్తుగా మరణించిన, యువ కార్మికుడు గొల్లపల్లి…

Other Story

You cannot copy content of this page