గద్దర్ పోరాటం ముందు పద్మశ్రీ అవార్డు చాలా చిన్నది

గద్దర్ పోరాటం ముందు పద్మశ్రీ అవార్డు చాలా చిన్నది వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్జాతీయ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అవార్డు గ్రహీత కోళ్ళ యాదయ్య మాట్లాడుతూ బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోపీడిత ప్రజల విముక్తి కోసం తన…

శాసనసభాపతి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన శిలాఫలకం

శాసనసభాపతి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన శిలాఫలకం వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ నాలుగు రోజుల క్రితం వికారాబాద్ పట్టణంలోని గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా లైబ్రరీ పక్కన వివిధ అభివృద్ధి పనుల మున్సిపల్ పాలకవర్గం…

Rajaka Sangam : రజక సంఘం ఆర్థిక సహాయం

రజక సంఘం ఆర్థిక సహాయం డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్డిండి మండల కేంద్రానికి చెందిన నల్లగంతుల రాములు మృతి చెందడంతో రజక సంఘం తరఫున 5000 రూపాయలు కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులు నల్లగంతుల పురుషోత్తం,…

Dr. Babasaheb Ambedkar : డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఒకటో తేదీన కుల్కచెర్ల మండలం దాస్య నాయక్ తండాలో జరగబోయే డా. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవ వేడుక కి సంభందించిన పోస్టర్…

Parking : ద్విచక్ర వాహనాలు నిలుపడం వలన పాదాచారులు మరియు వాహనాలకు తీవ్ర ఇబ్బంది

ద్విచక్ర వాహనాలు నిలుపడం వలన పాదాచారులు మరియు వాహనాలకు తీవ్ర ఇబ్బంది. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలకు ఎదురుగా మీసేవ, జిరాక్స్ సెంటర్లు ఆధార్ సెంటర్ ఉండటం వలన రోజుకు కొంతమంది ప్రభుత్వ కార్యాలయాలకు వస్తుంటారు…

Gaddam Prasad Kumar : అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభాపతి

అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభాపతి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గంలోని కోటపల్లి, బంట్వారం మండలాలలో ఈరోజు పర్యటించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload…

గుర్తుపడితే సమాచారం తెలపండి

గుర్తుపడితే సమాచారం తెలపండి గోదావరిఖని త్రినేత్ర న్యూస్ ప్రతినిధి గోదావరిఖని లోని శ్రీనగర్ కాలనీకి చెందిన తోట వరలక్ష్మిw/o సాయికుమార్ 25 సంవత్సరాలు, తనతో పాటు తన కొడుకు అయినా తోట అద్విక్ మూడు సంవత్సరాల వయసు, ఇంట్లో గొడవ కారణంగా…

NTPC : ప్రతి ఒక్కరి అభిప్రాయాలను నమోదు చేసుకున్నాం

ప్రతి ఒక్కరి అభిప్రాయాలను నమోదు చేసుకున్నాం *స్వేచ్చాయుత వాతావరణంలో ప్రశాంతంగా జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ *ప్రజాభిప్రాయ సేకరణకు 3 వేలకు పైగా ప్రజలు హాజరు *ఎన్టిపిసి రెండవ ఫేస్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం పై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న జిల్లా…

ఫెర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్ షాపులపై వినతిపత్రం అందజేత

ఫెర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్ షాపులపై వినతిపత్రం అందజేత త్రినేత్రం న్యూస్ ముత్తారం ఆర్ సి ముత్తారం మండలంలోని 14 గ్రామాలకు సంబంధించిన ఫెర్టిలైజర్స్,ఫెస్టిసైడ్స్ షాపుల యొక్క లైసెన్స్ లు రెన్యువల్ సంబంధించి, రైతు కొనుగోలు చేసే ప్రతి ఖరీదు పై రశీదు ఇవ్వడం…

BRS : బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ని కలిసిన

బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ని కలిసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ శైలజ హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మర్యాద పూర్వకంగా కలిసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్నేహలత దంపతులు,…

Other Story

You cannot copy content of this page