MLC : నేటితో 8 మంది ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తి

Trinethram News : రాష్ట్రంలో పలువురు ఎమ్మెల్సీల పదవీకాలం ఇవాల్టితో ముగియనుంది. ఈ లిస్టులో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, శేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎగ్గే మల్లేశంతో పాటు ఎంఐఎం సభ్యుడు మీర్జారియాజ్…

Building Collapse : భద్రాచలం భవనం కూలిన ఘటనలో ఒక కార్మికుడు మృతి

Trinethram News : పదకొండున్నర గంటల పాటు శిథిలాల కింద చిక్కుకొని, మృత్యువుతో పోరాడిన కామేష్ రెస్క్యూ చేసి కాపాడిన 10 నిమిషాలకే మృతి చెందిన కామేష్ భవన శిథిలాల కింద నుంచి రక్షించి, హుటాహుటిన భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించగా మృతి…

Vehicle Auction : వాహనాల వేలంపాట నిర్వహించడం జరిగింది

వికారాబాద్ జిల్లా ప్రతినిధి న్యూస్ వాహనాల వేలం పాటు పారదర్శకంగా, న్యాయమైన రీతిలో వదిలివేయబడినగుర్తు తెలియని 148 వాహనాల వేలం జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి,IPS. జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం DTC, వికారాబాద్‌లో 148 వాహనాల బహిరంగ వేలం నిర్వహించడం…

Ardha Sudhakar Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం లొ బీసీ లకు పెద్దపీట

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గం ప్రతినిధి. తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ప్రజలు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ పట్టణ అధ్యక్షులు శ్రీ.అర్థ.సుధాకర్ రెడ్డి అన్నారు. బీసీ కులగనన జరిగిన విధానాన్ని ప్రజలు…

Villagers Request : రోడ్డు బాగు చేయాలని గ్రామస్తుల విన్నపం

డిండి(గుండ్ల పల్లి) మార్చి 26 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని వావిల్ కోల్ (వడ్డెర గూడెం) రోడ్డు సమస్యను ఎవరు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రజా ప్రతినిధులు పాలకులను పలుమార్లు విన్నపించిన ఎలాంటి స్పందన లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర…

Janasena Party : అగ్ని ప్రమాదానికి గురైన ఆశ్రమ హాస్టల్ ను పరిశీలించిన జనసేన పార్టీ మండల నాయకులు

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం కమలాపురం గ్రామంలో గల ఆశ్రమ ఉన్నత పాఠశాల నందు 23/03/2025 నాడు షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి గదిలో…

Sand Tractors Seized : అనుమతి లేని రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్ చేసిన పోలీసులు

డిండి (గుండ్ల పల్లి) మార్చి 26 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రము పరిధిలోని ప్రతాప్ నగర్ గ్రామ సరిహద్దుయందు ఈ రోజు అనగా 26-03-25 బు ధవారం రోజు ఉదయం 6 గంటల కు అనుమతి లేకుండా రెండు ఇసుక…

పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్న మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం. దమ్మపేట మండలం ముత్తాయిగూడెం గ్రామంలో సోయం వెంకటేశ్వరరావు పోతమ్మ దంపతుల మనవడు సాయికిరణ్ – సౌజన్య దంపతుల కుమారుడు శ్రేయన్స్ నందన్ పుట్టినరోజు వేడుకలలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన తెలంగాణ…

Education Officer : గణితం పరీక్షకు 99.89% మంది విద్యార్థులు హాజరు జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి

పెద్దపల్లి , మార్చి- 26// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. జిల్లాలో నేడు జరిగిన గణిత పరీక్షకు 99.89% మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు గణితం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, ఎక్కడ…

డిండి యువత చేయూత

డిండి (గుండ్ల పల్లి) మార్చి 26 త్రినేత్రం న్యూస్. డిండి చేయూత అనే నినాదంతో డిండి పట్టణంలో ఎవరు మరణించిన కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా సహకరించాలన్నఉద్ధేశ్యంతో 18 మంది సభ్యులతో కలిసిఈ గ్రూప్…

Other Story

You cannot copy content of this page