ఎం.జీ.ఎం.సూపరింటెండెంట్ డాక్టర్.కిశోర్ ను సన్మానం చేసిన వరంగల్ డిఎంహెచ్వో డాక్టర్.సాంబశివరావు

ఎం.జీ.ఎం.సూపరింటెండెంట్ డాక్టర్.కిశోర్ ను సన్మానం చేసిన వరంగల్ డిఎంహెచ్వో డాక్టర్.సాంబశివరావు వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి 31 జనవరి 2025, ఎం.జీ.ఎం.ఆస్పత్రి సూపరింటెండెంటీగా ప్రస్తుతం ఇన్చార్జీగా కొనసాగుతున్న డాక్టర్ కిశోర్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద దేవి పూర్తి…

రాష్ట్రస్థాయి అర్చరీ లోఒక సిల్వర్, రెండు బ్రాంజ్ మెడల్స్ సాధించిన ఆర్ఐ సంపత్

రాష్ట్రస్థాయి అర్చరీ లోఒక సిల్వర్, రెండు బ్రాంజ్ మెడల్స్ సాధించిన ఆర్ఐ సంపత్ కరీంనగర్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, కరీంనగర్ లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ లో కాళేశ్వరం జోన్ తరుపున ప్రాతినిధ్యం…

AITUC : పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపిన ఏఐటియుసి నాయకులు

పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపిన ఏఐటియుసి నాయకులు జిడికె వన్ ఇంక్లైన్ లో పదవి విరమణ చేసిన ఉద్యోగి మల్లయ్య ను సన్మానించిన అధికారులు. గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, సింగరేణి ఆర్జీ వన్ ఏరియా లోని జిడికె వన్ ఇంక్లైన్…

Supreme Court : స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం కావాలి?: సుప్రీంకోర్టు

స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం కావాలి?: సుప్రీంకోర్టు Trinethram News : తెలంగాణ : పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ బీఆర్‌…

Vijayalakshmi Arrest : రూ.300 కోట్ల మోసానికి పాల్పడిన శ్రీలక్ష్మి కన్‌స్ట్రక్షన్స్ యజమాని విజయలక్ష్మి అరెస్ట్

రూ.300 కోట్ల మోసానికి పాల్పడిన శ్రీలక్ష్మి కన్‌స్ట్రక్షన్స్ యజమాని విజయలక్ష్మి అరెస్ట్ దేశం విడిచిపారిపోయేందుకు ప్రయత్నం. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు. విల్లాల పేరుతో భారీ మోసానికి తెరతీసిన నిందితురాలు Trinethram News : Hyderabad : రూ. 300…

Telangana Assembly : ఫిబ్రవరి 7న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

ఫిబ్రవరి 7న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం Trinethram News : హైదరాబాద్ : 2025, ఫిబ్రవరి 7వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోన్నట్లు సమాచారం. ఇటీవల ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కుల గణన సర్వే నిర్వహించిన…

Bomb Threat : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు Trinethram News : సైబరాబాద్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసిన అగంతకుడు. అప్రమత్తమై ముమ్మర తనిఖీలు చేసిన ఎయిర్‌పోర్ట్‌ సెక్యూరిటీ . బాంబు బెదిరింపు కాల్ ఫేక్ అని తేల్చేసిన ఎయిర్ పోర్ట్ అధికారులు బెదిరింపు…

Nirmal Collectorate : నిర్మల్ కలెక్టరేట్‌లో కీలక విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగి రాసలీలలు

నిర్మల్ కలెక్టరేట్‌లో కీలక విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగి రాసలీలలు Trinethram News : నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌లో కీలక విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగి ఓ యువతితో రాసలీలలాడుతూ పోలీసులకు చిక్కినట్టు సమాచారం నిర్మల్ శివారులోని ఓ వెంచర్లో నిర్మించిన ఇంట్లో…

MP Rakesh Rathore : అత్యాచార ఆరోపణలతో కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోడ్ అరెస్టు

అత్యాచార ఆరోపణలతో కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోడ్ అరెస్టు Trinethram News : ఉత్తరప్రదేశ్ – సీతాపూర్ కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోడ్‌ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, నాలుగేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు చేసిన మహిళ మహిళ ఆరోపణలతో…

Padi Kaushik Reddy :కొండని తవ్వి ఎలుకను పట్టినట్టు ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరు

కొండని తవ్వి ఎలుకను పట్టినట్టు ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరు Trinethram News : హుజూరాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ పాలనలో 1,18,216 ఎకరాలకు రైతు బంధు ఇస్తే.. రేవంత్ రెడ్డి 1,17,630 ఎకరాలకు ఇస్తున్నారు అంటే వీళ్లు అంత కష్టపడి…

Other Story

You cannot copy content of this page