ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవంవికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ఒక్క రోజు ఉపాధ్యాయులుగా పాత్ర వహించి మిగతా విద్యార్థులకు పాఠాలు బోధించడం జరిగింది. మంగళవారం మర్పల్లి మండల పరిధిలోని పిలిగుండ్ల ప్రాథమికోన్నత పాఠశాలలో స్వయం…

లోకమాన్య తిలక్ రైలు లో గంజాయి కలకలం

లోకమాన్య తిలక్ రైలు లో గంజాయి కలకలం. త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి వైజాగ్ నుండి ముంబై వెళ్తున్న ట్రైన్ లో వికారాబాద్ రైల్వే స్టేషన్ లో ట్రైన్ చెక్ చేస్తున్న సందర్భంగా ఇద్దరు వ్యక్తుల నుండి 28 కిలోల గంజాయి…

Sandhya Theater : సంధ్య థియేటర్ లైసెన్స్ రద్దు?

సంధ్య థియేటర్ లైసెన్స్ రద్దు? Trinethram News : హైదరాబాద్డి : సెంబర్ 17హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్‌కు సీపీ సీవీ ఆనంద్‌, ఈరోజు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 4వ తేదీ రాత్రి పుష్ప-2 ప్రీమియర్‌…

ఇస్తే మా కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మరియు కలెక్టర్

ఇస్తే మా కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మరియు కలెక్టర్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ చేవెళ్ల,నియోజకవర్గంశంకర్ పల్లి పట్టణ కేంద్రంలో జనవరి 4, 5 వ తేదీల్లో నిర్వహించేఇస్తేమా కార్యక్రమం ఏర్పాట్లను ముస్లిం మత పెద్దలు, అధికారులతో కలిసిపరిశీలించిన…

MLA Korukanti Chander : అన్నం పెట్టే రైతుల చేతులు సంకేళ్ల ఇది ప్రజా పాలన కాదు పోలీస్ పాలన

అన్నం పెట్టే రైతుల చేతులు సంకేళ్ల ఇది ప్రజా పాలన కాదు పోలీస్ పాలనరామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రైతుల చేతులు సంకేళ్లా ఇది ప్రజా పాలన…

విపక్షాల ఆందోళనల మధ్య మూడు కీలక బిల్లులకు ఆమోదం

విపక్షాల ఆందోళనల మధ్య మూడు కీలక బిల్లులకు ఆమోదం Trinethram News : హైదరాబాద్ : డిసెంబర్ 17విపక్షాల నిరసనల మధ్య తెలంగాణ శాసనసభ సమావేశాలు కొనసాగు తున్నాయి. లగచర్లకు రైతులకు బేడీల అంశంపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టాయి. బీఆర్‌ఎస్‌,…

BRS MLAs : నల్ల చొక్కాలు బేడీలు వేసుకొని బిఆర్ఎస్ ఎమ్మెల్యేల విన్నూత నిరసన

నల్ల చొక్కాలు బేడీలు వేసుకొని బిఆర్ఎస్ ఎమ్మెల్యేల విన్నూత నిరసన హైదరాబాద్:డిసెంబర్ 17లఘు చర్ల రైతులకు బేడీలు వేసిన అంశంపై టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టు పట్టడం తో సోమవారం అసెంబ్లీలో గందరగోళం ఏర్పడింది, అదే అంశంపై తెలంగాణ అసెంబ్లీ లోఈరోజు మళ్ళీ…

చదువుల తల్లి “సరస్వతీ మాత” విగ్రహాన్ని ఆవిష్కరించిన పెద్దపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్

చదువుల తల్లి “సరస్వతీ మాత” విగ్రహాన్ని ఆవిష్కరించిన పెద్దపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్. త్రినేత్రం న్యూస్ పెద్దపల్లి ప్రతినిధి ఈరోజు జూలపల్లి మండల సింగిల్ విండో చైర్మన్ కొంజర్ల వెంకటయ్య జన్మదిన సందర్భంగా వారు జూలపల్లి…

ఆశా వర్కర్లకు నెలకు 18వేలు ఫిక్సిడ్ వేతనం నిర్ణయించలి

ఆశా వర్కర్లకు నెలకు 18వేలు ఫిక్సిడ్ వేతనం నిర్ణయించలి.__పి.జయ లక్ష్మీ, రాష్ట్ర అధ్యక్షురాలు, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ ) త్రినేత్రం న్యూస్ తెలంగాణ ప్రతినిధి సీఐటీయూ అనుబంధ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 15…

సింగరేణి కార్మికులకు సొంతిల్లు సాధించడమే సిఐటియు లక్ష్యం

సింగరేణి కార్మికులకు సొంతిల్లు సాధించడమే సిఐటియు లక్ష్యం ముఖ్యమంత్రి వినతి పత్రంపై సంతకాల సేకరణలో కార్మికులంతా పాల్గొనాలి తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) జీడికే – ఓసిపి 5…

Other Story

You cannot copy content of this page