Formula-E Race Case : నేటి నుంచి ఫార్ములా-ఈ రేసు కేసులో ఈడీ విచారణ

నేటి నుంచి ఫార్ములా-ఈ రేసు కేసులో ఈడీ విచారణ Trinethram News : Telangana : కాసేపట్లో ఈడీ ముందుకు HMDA మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్ఎన్ రెడ్డి ఇవాళ బీఎల్ఎన్ రెడ్డిని, 3న అర్వింద్ కుమార్‌ను, 7న కేటీఆర్‌ను తమ…

పలు సమస్యల పరిస్కారం కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కు వచ్చిన ప్రజల బాధలు విని వాటికి పరిస్కారం చూపిన

పలు సమస్యల పరిస్కారం కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కు వచ్చిన ప్రజల బాధలు విని వాటికి పరిస్కారం చూపిన ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా…

డివిజన్ ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం ఎమ్మేల్యే రాజ్ ఠాకూర్

డివిజన్ ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం ఎమ్మేల్యే రాజ్ ఠాకూర్ వర్షాకాలం సమస్యలను అధిగమిస్తాం రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం కార్పొరేషన్ 6వ డివిజన్ గోదావరిఖని సప్తగిరి కాలనీ లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ పలు అభివృద్ధి…

ఇందిరమ్మ ఇండ్ల కోసం సంచార ముస్లింలకు కూడా 6లక్షలు ఇవ్వాలి

ఇందిరమ్మ ఇండ్ల కోసం సంచార ముస్లింలకు కూడా 6లక్షలు ఇవ్వాలి -ఎస్సీ ఎస్టీల కంటే వెనకబడి ఉన్నాము అని సచ్చర్ కమిటీ తెలిపింది -90% అప్పుల్లో ఉన్నారని,వడ్డీలు కట్టలేక పోతున్నారని కూడా తెలిపింది తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం తెగల సంఘం…

ఇందిరమ్మ ఇండ్ల కోసం సంచార ముస్లింలకు కూడా 6లక్షలు ఇవ్వాలి

ఇందిరమ్మ ఇండ్ల కోసం సంచార ముస్లింలకు కూడా 6లక్షలు ఇవ్వాలి -ఎస్సీ ఎస్టీల కంటే వెనకబడి ఉన్నాము అని సచ్చర్ కమిటీ తెలిపింది -90% అప్పుల్లో ఉన్నారని,వడ్డీలు కట్టలేక పోతున్నారని కూడా తెలిపింది తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం తెగల సంఘం…

Dr. Metuku Anand : నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన మెతుకు ఆనంద్

నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన మెతుకు ఆనంద్త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గం ప్రతినిధి ఈరోజు వికారాబాద్ పట్టణంలోని తన నివాసంలో, 2025 వ సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరణ చేసిన వికారాబాద్ జిల్లా BRS పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్…

స్వర్గీయ మాజీ మంత్రివర్యులు చెరుకు ముత్యం రెడ్డి విగ్రహన్ని ఆవిష్కరించిన మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు

స్వర్గీయ మాజీ మంత్రివర్యులు చెరుకు ముత్యం రెడ్డి విగ్రహన్ని ఆవిష్కరించిన మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు త్రినేత్రం న్యూస్ ఉమ్మడి మెదక్ జిల్లా బ్యూరో తొగుట మండలం బండారుపల్లి మెట్టు గ్రామంలో మాజీ మంత్రివర్యులు స్వర్గీయ చెరుకు ముత్యంరెడ్డి విగ్రహ…

నేడు రైతు భరోసాపై కేబినెట్‌ సబ్‌కమిటీ సమావేశం

నేడు రైతు భరోసాపై కేబినెట్‌ సబ్‌కమిటీ సమావేశం Trinethram News : Telangana : సచివాలయంలో ఉదయం 11 గంటలకు భట్టి అధ్యక్షతన భేటీ పాల్గొననున్న తుమ్మల, ఉత్తమ్‌, శ్రీధర్‌బాబు రైతు భరోసా విధివిధానాలు ఖరారు చేసే అవకాశం సంక్రాంతికి ముందే…

CM Revanth Reddy : విదేశీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి

విదేశీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 20 నుంచి 24 వరకూ దావోస్‌లో ప్రపంచ ఆర్దిక వేదిక 55వ వార్షిక సదస్సు జనవరి 21 నుంచి మూడు రోజుల పాటు దావోస్ సదస్సులో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి…

పంజాగుట్టలో వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసి హత్య చేసిన దుండగులు

పంజాగుట్టలో వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసి హత్య చేసిన దుండగులు Trinethram News : Hyderabad : గత నెల 28న పంజాగుట్ట నుంచి అదృశ్యమైన వ్యాపారవేత్త విష్ణు రూపాని హైదరాబాద్ – పంజాగుట్టలో అదృశ్యమైన వ్యాపారవేత్త విష్ణు రూపాని మృతదేహం లభ్యం……

You cannot copy content of this page