ఖజానా అంతా ఊడ్చుకు పోయాడు
ఖజానా అంతా ఊడ్చుకు పోయాడు.. అందుకే శ్వేతపత్రం ఇచ్చాం.. కేసీఆర్ నిండా ముంచి.. వదిలిపోయారు.. ఎక్కడెక్కడి నుండి నిధులు వస్తాయి అనేది చూస్తాం.. కేంద్రం నుండి నిధులు ఆడిగాం-సీఎం రేవంత్రెడ్డి
ఖజానా అంతా ఊడ్చుకు పోయాడు.. అందుకే శ్వేతపత్రం ఇచ్చాం.. కేసీఆర్ నిండా ముంచి.. వదిలిపోయారు.. ఎక్కడెక్కడి నుండి నిధులు వస్తాయి అనేది చూస్తాం.. కేంద్రం నుండి నిధులు ఆడిగాం-సీఎం రేవంత్రెడ్డి
ప్రమాదం చేసి పారిపోయిన మాజీ ఎమ్మెల్యే కుమారుడు బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై లుక్ అవుట్ నోటీస్ జారీ.
పంజాగుట్టలో రాష్ డ్రైవింగ్ చేసి ప్రమాదం చేసిన సోహెల్.
తప్పించుకునేందుకు డ్రైవ్ డ్రైవర్ ని లొంగిపొమ్మని చెప్పిన సోహెల్.
తనకు బదులు…
మహాలక్ష్మి పథకం ఎఫెక్ట్..డబ్బులు పెట్టి టికెట్ కొన్న పురుషుల కోసం ప్రత్యేక బస్సులు? జనవరి నుండీ ఆంధ్ర రాష్ట్రము కూడా ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల రద్దీ వెనక సీటు వరకూ వారే ఉండటంతో పురుషులకు సీట్లు దొరకని వైనం పరిస్థితిని…
తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శిగా శృతి ఓజా బాధ్యతల స్వీకరణ హైదరాబాద్:రాష్ట్ర ఇంటర్మీడియేట్ బోర్డు కార్యదర్శిగా, ఇంటర్ విద్య సంచాలకులుగా శృతి ఓజా మంగళవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇంటర్ విద్య జెఎసి చైర్మన్, జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్…
పురుషుల కోసం ప్రత్యేక బస్సులు️ మహాలక్ష్మీ పథకంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పిస్తోంది. ఈనెల 9 నుంచి ఈ పథకం అమల్లోకి రాగా.. మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కిడికైనా…
రంగారెడ్డి:ప్రముఖ వ్యాపారవేత్త సామ దామోదర్ రెడ్డి కి బెదిరింపు కాల్. నిన్ను ప్రాణాలతో ఉండన్నివం….చంపుతామంటూ ఫోన్ చేసిన దుండగులు. నిన్ను చంపడానికి 50 లక్షలు తీసుకున్నాను. నిన్ను ఖతమ్ చేయడానికి కోటి రూపాయల డీల్ కుదిరింది. ఆ కోటి రూపాయలు నాకు…
త్వరలో పెద్దల సభ రాజ్య సభకు 55 మంది సభ్యుల వీడ్కోలు 55 మంది రాజ్య సభ ఎంపీల పదవీ కాలం ఏప్రిల్ నెలతో ముగుస్తుంది. వీరిలో అత్యదికంగా బీజేపీ పార్టీ నుంచి 27 మంది, కాంగ్రెస్ పార్టీ నుంచి 10…
తెలంగాణాలో మహిళను వేధించిన ఎస్ఐ సస్పెండ్ తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో మియాపూర్ ఎస్ఐ గిరీష్ కుమార్ ను ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన కారణం చేత సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి సస్పెండ్ చేశారు. తన స్నేహితుడు వ్యాపారంలో…
Singareni | నేడే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు.. ఓటు వేయనున్న 39వేల మంది కార్మికులు.. Telangana.. సింగరేణిలో ప్రారంభమైన గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్.. ఆరు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో బ్యాలెట్ పద్ధతిలో ఎలక్షన్లు నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల…
గుండెపోటుతో బాలుడి మృతి పదమూడేళ్ల బాలుడు గుండెపోటుతో మృతిచెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్లో జరిగింది. తాళ్లపల్లి సుశాంత్ ముస్తాబాద్ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. క్రిస్మస్ సెలవులకు ఇంటికి వచ్చిన అతడు నిన్న ఛాతిలో…
You cannot copy content of this page