వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మల్లికార్జున్ ఖర్గే ,రాహుల్ గాంధీ

వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మల్లికార్జున్ ఖర్గే ,రాహుల్ గాంధీ ఢిల్లీ లోని ఏఐసిసి కార్యాలయంలో మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల. వైయస్సార్ టీపి పార్టీని కాంగ్రెస్…

మంత్రి పొన్నం ప్రభాకర్‌ని కలిసిన హైర్ బస్సు యాజమాన్య సంఘం

మంత్రి పొన్నం ప్రభాకర్‌ని కలిసిన హైర్ బస్సు యాజమాన్య సంఘం.. అద్దె బస్సుల సమస్యలను పరిష్కరించాలని వినతి.. రేపటి నుంచి సమ్మెకు పిలుపునిచ్చిన ఆర్టీసీ అద్దె బస్సుల సంఘం.. ఆర్టీసీలో మొత్తం 2,700 అద్దె బస్సులు

తెలంగాణలో రేపట్నుంచి బస్సులు బంద్

తెలంగాణలో రేపట్నుంచి బస్సులు బంద్ ♦️టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు రేపటి నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. ♦️మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరిగిందని,బస్సులు పాడువుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.రద్దీ వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

విలీన సమయం వచ్చేసింది

YSRTP Merge with Congress : విలీన సమయం వచ్చేసింది…! తెలుగు రాజకీయాల్లో మరో రాజకీయ పార్టీ ప్రస్థానం ముగియబోతుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ షర్మిల… తెలంగాణ గడ్డపై సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకున్నారు..కాంగ్రెస్‌లో చేరనున్న…

ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అధికారుల బృందంతో ఢిల్లీ పయనం సిఎస్ శాంతికుమారి, డిజిపి రవి గుప్త, ఇంటిలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, ఆర్థిక అధికారులు ఇవాళ రేపు రెండు రోజులు సీఎం ఢిల్లీ పర్యటన

BRS పార్టీ భవన్‌కు రెవెన్యూశాఖ నోటీసులు

BRS పార్టీ భవన్‌కు రెవెన్యూశాఖ నోటీసులు తెలంగాణభవన్‌కు రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో టీ న్యూస్ ఛానల్ ద్వారా వ్యాపారం చేస్తున్నారంటూ నోటీసులో పేర్కొంది. పార్టీ ఆఫీస్ నుంచి టీ న్యూస్ ఛానల్‌ను ఎప్పటిలోగా షిఫ్ట్…

నెలాఖరులోగా మహిళలకు ప్రతినెలా రూ.2,500!

నెలాఖరులోగా మహిళలకు ప్రతినెలా రూ.2,500! మరో హామీ అమలుపై రాష్ట్రప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో తెలిపినట్లు మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతినెలా రూ.2,500 చెల్లించే కార్యక్రమానికి ఈ నెలాఖరులోగా శ్రీకారం చుట్టనున్నట్లు తెలిసింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే…

ఐఏఎస్ ఐపీఎస్ ల కేడర్ కేటాయింపు పై తెలంగాణ హైకోర్టులో విచారణ

ఐఏఎస్ ఐపీఎస్ ల కేడర్ కేటాయింపు పై తెలంగాణ హైకోర్టులో విచారణ 13 మంది అధికారుల కేటాయింపు పై హైకోర్ట్ కీలక వాఖ్యలు ఇప్పటికే చాలామంది ఆఫీసర్లు తెలంగాణలో 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నారని అభిప్రాయపడ్డ హైకోర్టు కొంతమంది అధికారులకు…

పెట్రోల్‌బంక్‌లపై ఎగబడుతున్న వాహనదారులు.. ఎందుకంటే

పెట్రోల్‌బంక్‌లపై ఎగబడుతున్న వాహనదారులు.. ఎందుకంటే Hyderabad Petrol Bunks: సిటీలో పెట్రోల్ టెన్షన్! నిలిచిపోయిన ఇంధన సప్లై – బంకుల్లో నో స్టాక్ బోర్డ్‌లు Hyderabad Petrol Bunks News: హైదరాబాద్ లో రేపటి నుంచి రెండు రోజులపాటు పెట్రోల్ ట్యాంకర్ల…

ధర్నా విరమించిన ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లు

శుభవార్త.. ధర్నా విరమించిన ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లు.. దేశంలోని పెట్రోల్ బంకుల్లో భారీగా రద్దీ పెరిగింది. ఆయిల్ ట్యాంకర్ యజమానులు స్ట్రైక్ చేయడంతో పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిండుకున్నాయి. ఆయిల్ ట్యాంకర్ యజమానులు ధర్నా చేస్తున్న విషయం వాహనాదారులు భారీగా…

You cannot copy content of this page