New Tehsildar : దేవరకొండ నూతన తహసిల్దార్ గా ఎం మధుసూదన్ రెడ్డి

దేవరకొండ మే06 త్రినేత్రం న్యూస్. నూతన తహసిల్దార్ ఎం మధుసూదన్ రెడ్డి సోమవారం బాధ్యతలను చేపట్టారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. కేతేపల్లి మండలంలో తాసిల్దార్ గా పనిచేస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు.గతంలో పనిచేసిన సంతోష్…

Ambedkar Jayanti : మండల పరిషత్, తాహసిల్ కార్యాలయంలో, అంబేద్కర్ జయంతి

డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్ 14 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో ని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో, తహసిల్దార్ కార్యాలయంలో, డాక్టర్ బి ఆర్. అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.తహసిల్దార్…

Collector : ఓదెల మండలంలో ఆకస్మికంగా తహసిల్దార్ కార్యాలయం, బీసీ బాలుర వసతి గృహం పరిశీలించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

ఓదెల, ఏప్రిల్-09// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. బీసీ బాలుర వసతి గృహంలో అవసరమైన వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఓదెల మండలంలో ఆకస్మికంగా తహసిల్దార్…

Iftar Feast : మతసామరస్యానికి ప్రత్యేక ఇఫ్తార్ విందు

రంజాన్ సోదర భావాన్ని పెంపొందిస్తుంది.తహసిల్దార్ అంబటి ఆంజనేయులు. డిండి(గుండ్లపల్లి) మార్చి 29 త్రినేత్రం న్యూస్. డిండి పట్టణ కేంద్రంలోని మైనార్టీ షాది ఖానా లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాల నాయక్ ఆధ్వర్యంలో నేడు శనివారం రోజు…

కొయ్యూరు మండల తహసీల్దార్ కి వినతి పత్రం అందచేసిన అల్లూరిజిల్లా వినియోగదారుల సంఘాల సమైక్య అధ్యక్షులు

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( కొయ్యూరు ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరిజిల్లా. కొయ్యూరు మండలం, తహసీల్దార్ కి, అల్లూరి జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు బూడిదే చిట్టిబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ శెట్టిపల్లి రాజారత్నం, జాయింట్ సెక్రటరీ పాంగి భాస్కర్ రావు, మర్యాద…

Petition : మందమర్రి తహసిల్దార్ కు వినతి పత్రం

హాల్, హ్యాపీ హోమ్స్ గదులనుమంచిర్యాల జిల్లా మార్చి-10// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మంచిర్యాల జిల్లా మందమర్రి మండల కేంద్రం మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో గల ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మందమర్రి తహసిల్దార్ ఆఫీస్ ఎదురుగల హాల్ ఎనిమిది సంవత్సరాల నుండి నిరుపయోగంగా…

Corruption Allegations : డిండి తహసిల్దార్ కార్యాలయంలో అధికారుల చేతివాటం

డిండి గుండ్ల పల్లి త్రినేత్రం న్యూస్. తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది పై అవినీతి ఆరోపణలు. కొంతమంది జేబులు నింపుతున్న ధరణి. రైతుల రక్తాన్ని జలగల్ల పీలుస్తున్న కొంతమంది అధికారులు. చేయి తడవనిదే ఫైల్ కదలని పరిస్థితి. డిండి తహసిల్దార్ కార్యాలయంలో అవినీతి…

కాళ్లు మొక్కుతా.. భూ పరిహారం ఇప్పించండి అంటూ తహసీల్దార్ కాళ్లపై పడి ప్రాధేయపడ్డ రైతు

Trinethram News : కరీంనగర్ – శంకరపట్నం మండలం తాడికల్ శివారులో పూర్తిస్థాయి భూ పరిహారం అందలేదంటూ NH-563 నిర్మాణ పనులకు అడ్డుపడి ఆందోళనకు దిగిన రైతు ఇప్పలపల్లి గ్రామ రైతు వెంగళ శ్రీనివాస్‌కు చెందిన సర్వే నంబర్ 166లో రహదారి…

Village Tehsildar : గ్రామ తహసిల్దారును నియమించండి

తేదీ : 16/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ముసునూరు మండలం , సూరే పల్లి గ్రామానికి గ్రామ తహసిల్దారు అధికారిని నియమించాలని మాజీ సర్పంచ్ చల్లగల్ల .మల్లి బాబు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం…

PDS Rice : అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యం స్వాధీనం

అంతర్గాం మండలంత్రినేత్రం న్యూస్ ప్రతినిధి పిడిఎస్ బియ్యం అక్రమ మళ్లింపుపై విశ్వసనీయ సమాచారం అందుకున్న ప్రధాన కార్యాలయం మరియు రవీందర్ డిప్యూటీ తహశీల్దార్‌కు చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం 05.10.2024న అంతర్గాo మండలం కుందనపల్లి గ్రామంలో 139 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని శనివారం…

Other Story

You cannot copy content of this page