రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాల అమలుకై ఉద్యమిద్దాం!

Let’s move to implement the promises given by the state government 2024 జూలై 22న తహశీల్దార్ ఆఫీసులు 29న కలెక్టరేట్స్ ముందు ప్రదర్శనలు, ధర్నాల కరపత్రం ఆవిష్కరణ సీపీఐ (ఎం.ఎల్.) మాస్ లైన్ ప్రజా పంథా కరీంనగర్…

తహసిల్దార్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ హర్ష

District Collector Koya Harsha made a surprise inspection of the Tehsildar offices పాలకుర్తి, అంతర్గాం, రామగుండంజూన్ 21: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పెద్దపెల్లి జిల్లాలో ఉన్న మూడు మండలాల తహసిల్దార్ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ కోయ హర్ష…

డబుల్ బెడ్ రూమ్ 660 మంది డ్రా లబ్ధిదారులు డబుల్ బెడ్ రూమ్ కొరకై రామగుండం తహశీల్దార్ వినతి పత్రం అందజేశారు

Double Bedroom 660 Draw Beneficiaries have submitted a request form to Ramagundam Tehsildar for Double Bedroom రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం మండల పరిధిలోని 660 మంది డ్రా పద్ధతిలో డబుల్ బెడ్ రూమ్…

ఇదే స్ట్రాంగ్‌రూమే టార్పాలిన్‌ కప్పి ఉంచిన గదిలో పోస్టల్ బ్యాలెట్ పెట్టెలు

This is the strongroom where the postal ballot boxes are housed in a tarpaulin covered room Trinethram News : టార్పాలిన్‌ కప్పి ఉంచిన కార్యాలయ గది బాపట్ల శాసనసభ నియోజకవర్గ పోస్టల్‌ బ్యాలట్‌ పెట్టెలను…

శంకర్‌పల్లి లో మహేష్‌ బాబు సతీమణి

Trinethram News : శంకర్‌పల్లి : సినీ నటుడు మహేష్‌ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్‌ బుధవారం శంకర్‌పల్లి తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చారు. గోపులారం గ్రామంలో రెండున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేసిన ఆమె రిజిస్ట్రేషన్‌  నిమిత్తం ఇక్కడికి వచ్చారు. నమ్రతను చూసిన…

ధరణి స్పెషల్​ డ్రైవ్​తో కొలిక్కి వస్తున్న భూసమస్యలు

Trinethram News : 4 రోజుల్లో 30 వేల అప్లికేషన్లకు పరిష్కారం ధరణి స్పెషల్​ డ్రైవ్​తో కొలిక్కి వస్తున్న భూసమస్యలు ఫోన్లు చేసి వివరాలు తీసుకుంటున్న అధికారులు రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల దరఖాస్తులు కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్​ స్థాయిలో అప్లికేషన్లకు ఆమోదం..

అనపర్తి తహసీల్దార్ కార్యాలయంలో డమ్మీ పట్టాలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న నల్లమిల్లి

అనపర్తి తహసీల్దార్ కార్యాలయంలో డమ్మీ పట్టాలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న నల్లమిల్లి తూర్పుగోదావరిజిల్లా అనపర్తి రెవిన్యూ కార్యాలయంలో డమ్మీ పట్టాలు సిద్ధం చేస్తున్న డిప్యూటీ తసీల్ధార్ శశిధర్ భూసేకరణ లేకుండానే 11 గ్రామాలకు సంబంధించి ఫ్లాట్ నంబర్లు,సర్వే నంబర్లుతో, సరిహద్దులతో…

పత్రికా కార్యాలయం పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్

కడప జిల్లా : కర్నూలు ఈనాడు కార్యాలయం పై దాడికి నిరసనగా ప్రొద్దుటూరు జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు తహసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన… పత్రికా కార్యాలయం పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్… డిప్యూటీ తహసిల్దార్…

రూ. 10 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్

మేడ్చల్ మల్కాజ్గిరి : లంచం తీసుకుంటూ శామీర్పేట తహసీల్దార్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. తహసీల్దార్ కార్యాలయంలోనే ఓ వ్యక్తి నుంచి రూ.10 లక్షలు లంచం తీసుకుంటుండగా తహసీల్దార్ సత్యనారాయణను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంతో…

ఎడ్లపాడు మండల తాసిల్దారుగా ఎం.డి అశ్రపున్నిస బేగం బాధ్యతలు స్వీకరణ

Trinethram News : ఎడ్లపాడు మండల తహశీల్దారుగా ఎం.డి అశ్రపున్నిస బేగం సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆమె గతంలో రాజుపాలెం మండల తాసిల్దారుగా పనిచేస్తూ బదిలీలలో భాగంగా ఎడ్లపాడు మండలానికి విచ్చేశారు. ఈ సందర్భంగా యడ్లపాడు మండలంనకు బదిలీపై నూతనముగా…

You cannot copy content of this page