Teachers : మన్యమా జిల్లాలో ఉపాధ్యాయులు వాగులో కొట్టుకుపోయారు

In Manyama district, teachers were washed away in a stream Trinethram News : మన్యం జిల్లా : ఆగస్టు 17శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి కొండల్లోని వాగుల నుంచి నీరు ప్రవహించింది. తోనా ఇక్కడికి రావద్దని…

ఘనంగా జరిగిన ఆత్మీయ వీడ్కోలు సమావేశం

A grand farewell meeting Trinethram News : వికారాబాద్ సర్పంపల్లి ప్రాథమికొన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న నాగమణి వారి ఉపాధ్యాయ బృందం ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు బాలకిషన్.రమేష్. స్రవంతి మరియు మహబూబ్ లకు ఘనంగా…

కేజీబీవీ టీచర్ల పోస్టుల భర్తీ పారదర్శకంగా నిర్వహించాలి: నారా లోకేశ్

Recruitment of KGBV teachers posts should be done transparently: Nara Lokesh Trinethram News : అమరావతీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కేజీబీవీ స్కూళ్లలో టీచింగ్ పోస్టుల భర్తీ పారదర్శకంగా నిర్వహించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు.100%…

DSC Exam : తెలంగాణలో డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది

Telangana DSC exam schedule has been released పకడ్బందీ గా నిర్వహించేందుకు అధికారుల ఏర్పాట్లు హైదరాబాద్:జులై 06తెలంగాణలో డీఎస్సీ పరీక్ష ల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈవీ నర్సింహా రెడ్డి తెలిపారు. ఈనెల 18…

School Assistants : 10 వేల మందికి స్కూల్‌ అసిస్టెంట్లుగా ప్రమోషన్!

Promotion for 10 thousand people as school assistants! జూన్ 18, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి తెలంగాణలోని మల్టీ జోన్‌-1(వరంగల్‌) పరిధిలోని 19 జిల్లాల్లో దాదాపు 10 వేల మంది ఉపాధ్యాయులు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందనున్నారు. ఇందుకు సంబంధించి…

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో

In public schools as opposed to private ones *బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరిగేలా ఉపాధ్యాయుల కృషి *పాఠశాలలోని గ్రంథాలయానికి 10 వేల రూపాయల విరాళం ప్రకటన *అమర్ నగర్ మండల పరిషత్ అప్పర్…

వీడే అసలైన జాతిరత్నం’.. ఎగ్జామ్‌లో ఏం ఆన్సర్ రాశాడో చూడండి?

ఇచ్చిన ప్రశ్నకు ఆన్సర్ తెలియక.. అలా అని ఏం రాయకుండా ఉండలేక.. చిత్రవిచిత్రమైన సమాధానాలు రాస్తారు కొందరు. ప్రశ్నాపత్రాలు దిద్దేటప్పుడు వాటిని చూసిన టీచర్స్ స్టన్ అవుతూ ఉంటారు. తాజాగా ఓ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ఎగ్జామ్‌లో రాసిన ఆన్సర్ ఇప్పుడు…

నేటి నుండి టెట్ దరఖాస్తుల స్వీకరణ

Trinethram News : హైదరాబాద్ :మార్చి 27ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం కానుంది. అయితే టెట్ కు అప్లై చేసుకునే ప్రభుత్వ టీచర్లు కచ్చితంగా విద్యా శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని టెట్…

అయిదుగురు విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు

Trinethram News : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేరనే ఫిర్యాదులే ఎక్కువగా వినిపిస్తుంటాయి. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో మాత్రం అయిదుగురు విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. పిల్లలు లేక 9, 10వ…

70 రోజుల్లోనే 25వేల నియామకాలు చేపట్టాం CM Revanth Reddy

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగ నియామకాలపై దృష్టి సారించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. నూతనంగా ఎంపికైన ప్రభుత్వ గురుకుల ఉపాధ్యాయులకు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను ఆయన అందజేశారు. ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు.‘‘భారాస…

You cannot copy content of this page