తన అనుచరులతో కలిసి ఉండవల్లి లో నారా లోకేష్ ని కలిసిన ఎం. ఎస్ బేగ్

Trinethram News : 11th Jan 2024 : అమరావతి తన అనుచరులతో కలిసి ఉండవల్లి లో నారా లోకేష్ ని కలిసిన ఎం. ఎస్ బేగ్ తెలుగుదేశం లోనే తామంతా కొనసాగుతామని స్పష్టం చేసిన బేగ్, అతని అనుచరులు బేగ్…

నానీలంతా వైసీపీలోనే… టీడీపీకి మండదా మరి!

నానీలంతా వైసీపీలోనే… టీడీపీకి మండదా మరి..! వైసీపీలో నానీలకు కొదవ లేదు. ఇప్పటికే ముగ్గురు నానీలు ఉన్నారు. వారే మాజీ మంత్రులు పేర్ని నాని, ఆళ్ళ నాని, కొడాలి నాని. ఈ నానీలకు మరో తోడుగా కేశినేని నాని కూడా వైసీపీలో…

18న టిడిపిలోకి వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి ?

బ్రేకింగ్ న్యూస్ 18న టిడిపిలోకి వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి ? వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టిడిపిలో చేరడం ఖాయం అయినట్లు తెలుస్తుంది. నిన్న రాత్రి టిడిపి ఎమ్మెల్యే వెలగంపూడి రామకృష్ణ ఆయనతో చర్చించారు ఈ నెల 18న గుడివాడలో చంద్రబాబు…

బొబ్బిలి లో నారా చంద్రబాబు నాయుడుని కలిసిన ఎంజీఆర్

బొబ్బిలి లో నారా చంద్రబాబు నాయుడుని కలిసిన ఎంజీఆర్.. హెలిపాడ్ వద్దకు వెళ్లి స్వాగతం తెలిపిన ఎంజీఆర్ విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి “రా కదలిరా” “చంద్రగర్జన”బహిరంగ సభకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…

కార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ

Trinethram News : కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు:- కార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ…• ఎమ్మిగనూరు నియోజకవర్గం, గోనెగండ్ల మండలం, బండమీది అగ్రహారం గ్రామంలో సుధాకర్ నాయుడు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి.• చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 12-09-2023న గుండెపోటుతో మృతిచెందిన…

నిజం గెలవాలి

నిజం గెలవాలిఈరోజు కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం నుండి ఎమ్మిగనూరు కోడుమూరు మండలం లో చనిపోయిన వాళ్ళని ఓదార్పు యాత్ర భాగంగా ఆదోని లో చేకూర ఫంక్షన్ హాల్ నుండి బయలుదేరిన నారా భువనేశ్వరి..ఆదోని తెలుగు దేశం నాయుడు మాజీ ఎమ్మెల్యే…

చంద్రబాబు కు ఒకేసారి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్‌ మంజూరు

చంద్రబాబు కు ఒకేసారి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్‌ మంజూరు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఒకేసారి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. ఐఆర్ఆర్,…

రాష్ట్రానికి మళ్లీ స్వర్ణయుగం రావాలి: చంద్రబాబు

Chandrababu: రాష్ట్రానికి మళ్లీ స్వర్ణయుగం రావాలి: చంద్రబాబు ఆళ్లగడ్డ: నంద్యాల జిల్లా ప్రజల ఉత్సాహం చూస్తోంటే.. వైకాపా పతనం ఖాయమనిపిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. జన సునామీ చూసి తాడేపల్లి పిల్లి వణుకుతోందన్నారు.. మంగళవారం ఆళ్లగడ్డలో నిర్వహించిన ‘రా..…

నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌కు TDP నిర్ణయం

నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌కు TDP నిర్ణయం కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్‌..మద్దాలి గిరిపై అనర్హత పిటిషన్ ఇవ్వనున్న టీడీపీ పార్టీమారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని..స్పీకర్‌కు ఫిర్యాదు చేయనున్న టీడీపీ

రాష్ట్రాన్ని కాపాడుకుందాం రా.. కదలిరా!: చంద్రబాబు

Trinethram News : 5th Jan 2024 CBN రాష్ట్రాన్ని కాపాడుకుందాం రా.. కదలిరా!: చంద్రబాబు కనిగిరి: రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపితేనే తెలుగుజాతికి పూర్వ వైభవం వస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. జనసేనతో కలిసి సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి…

You cannot copy content of this page