Alliance : వైభవంగా కూటమి విజయోత్సవ వేడుకలు

విశేషంగా హాజరైన కూటమి శ్రేణులు… ఏడాది లో అభివృద్ధి, సంక్షేమానికి కూటమి పెద్ద పీట… రాబోయే రోజుల్లో మరింత జనరంజకంగా సాగనున్న పాలన… విజయోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే వేగుళ్ళ… త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట…

MLA Songa Roshan : రాష్ట్ర ఆస్కాబ్ చైర్మన్ ను కలిసిన ఎమ్మెల్యే

తేదీ : 10/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం, డైనమిక్ శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ రాష్ట్ర ఆస్కాబ్ చైర్మన్, జిల్లా సహకార సంఘం, అధ్యక్షులు టిడిపి గన్ని. వీరాంజనేయులు ను భీమడోలు…

Market Committee : మార్కెట్ కమిటీ చైర్మన్ సన్మానించిన నాగరాజు గౌడ్

త్రినేత్రం న్యూస్ పెనుమూరు. వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ పురం రామ్మూర్తిని చిత్తూరు పార్లమెంట్ టిడిపి ఈడిగ బీసీకి సాధికార సమితి అధ్యక్షులు బుస్సా నాగరాజు గౌడ్, చిత్తూరు జిల్లా గౌడ్ సంఘం ఉపాధ్యక్షులు యలపల్లి దీన దయల్, చిత్తూరు…

Illegal Mining : ఇసుక, అక్రమ తవ్వకాలు

తేదీ : 07/06/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పిఠాపురం నియోజకవర్గం లో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్న పోలీస్ మరియు రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోవటం లేదు. అని టిడిపి నేత వర్మ ఆరోపించారు. మరి రైతులు…

Palla Srinivasa Rao : కీలక ఆదేశాలు

తేదీ : 07/06/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, టిడిపి లో చేరికలపై పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కీలక ప్రకటన చేశారు. పార్టీలో ఇతరులను చేర్చుకునే ముందు పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలపాలని స్పష్టం…

Palla Simhachalam : మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

తేదీ : 07/06/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తండ్రి మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం (93). కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు.…

T. Appa Rao : చింతలపూడి టౌన్ టిడిపి నూతన అధ్యక్షులు టి. అప్పారావు. ఏకగ్రీవంగా ఎన్నిక

తేదీ : 04/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం, టౌన్ టిడిపి అధ్యక్షులుగా టి. అప్పారావు ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం జరిగింది. ఆయన కుల, మత, భాష, పార్టీ భేదం లేకుండా ప్రతి ఒక్కరితో…

MLA Madhavi Reddy : మ‌హానాడు జ‌రుగుతుండ‌గా కడపలో సెల్ టవర్ ఎక్కిన టిడిపి మహిళా కార్యకర్త మీనాక్షి

Trinethram News : నిజమైన కార్యకర్తలను ఎమ్మెల్యే మాధవి రెడ్డి పట్టించుకోవ‌డంలేదని ఆవేదన.. ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలోని సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం .. ఎన్నో ఏళ్లుగా టీడీపీలో ఉన్నా.. తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన.. భారీగా మోహరించిన పోలీసులు https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app…

Bandi Ramesh : కెపిహెచ్బి కాలనీ వసంతనగర్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన బండి రమేష్

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే 28 : విశ్వవిఖ్యాత నటసార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారకరామారావు తెలుగుజాతి వెలుగు బావుట, తెలుగుజాతి కీర్తి పతాక అని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్…

NTR : తెలుగు జాతిని, తెలుగువారి గుర్తింపుని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు నందమూరి తారక రామారావు

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే 28 : ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102 వ జయంతి సందర్భంగా టిడిపి నాయకులు అట్లూరి దీపక్ చౌదరి , కొల్లూరి శ్రీనివాసరావు ఆహ్వానం మేరకు కెపిహెచ్బి కాలనీ…

Other Story

You cannot copy content of this page