క్రిమిసంహారక మందు తాగిన తమిళనాడు ఎంపీ
ఈరోడ్ (తమిళనాడు) ఎంపీ, ఎమ్డీఎమ్కే నేత ఎ. గణేశమూర్తి ఆసుపత్రిలో చేరిక క్రిమిసంహారక మందు తాగినట్టు కుటుంబసభ్యులకు చెప్పడంతో ఆసుపత్రికి తరలింపు ఎంపీ ఆరోగ్యం విషమంగా ఉందన్న ఎమ్డీఎమ్కే నేత దురై వైకో
ఈరోడ్ (తమిళనాడు) ఎంపీ, ఎమ్డీఎమ్కే నేత ఎ. గణేశమూర్తి ఆసుపత్రిలో చేరిక క్రిమిసంహారక మందు తాగినట్టు కుటుంబసభ్యులకు చెప్పడంతో ఆసుపత్రికి తరలింపు ఎంపీ ఆరోగ్యం విషమంగా ఉందన్న ఎమ్డీఎమ్కే నేత దురై వైకో
Trinethram News : తమిళనాడు : గంధపు చెక్కలు, ఏనుగు దంతాల,స్మగ్లర్ వీరప్పన్ ను ఎన్ కౌంటర్ చేసి చాలా ఏళ్లు గడుస్తున్నా ఆయనను ఎవరూ మర్చిపోలేదు. ఆయన జీవిత చరిత్రపై పలు సినిమాలు కూడా వచ్చాయి. తాజాగా ఆయన కూతురు…
బీజేపీ లోక్సభ అభ్యర్థుల నాలుగో జాబితా విడుదల పుదుచ్చేరిలో ఒకటి, తమిళనాడు 14 స్థానాలకు.. లోక్సభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ విరూద్నగర్ నుంచి బరిలో నటి రాధిక శరత్కుమార్
Trinethram News : Mar 22, 2024, తమిళనాడులో భారీ వర్షందక్షాణాది రాష్ట్రాల్లో ఓ వైపు ఎండలు భగ్గుమంటున్నాయి. మరోవైపు తమిళనాడులో మాత్రం వర్షం దంచి కొడుతోంది. శుక్రవారం ఉదయం భారీగా వర్షాలు కురవడడంతో తూత్తుకుడి జిల్లా సహా పలు ప్రాంతాలు…
తమిళనాడు గవర్నర్ పై సుప్రీంకోర్టు సీరియస్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేను మినిస్టర్గా అపాయింట్ చేయను అన్న గవర్నర్ పై సుప్రీం కోర్టుకు వెళ్ళిన తమిళనాడు ప్రభుత్వం. అత్యున్నత న్యాయస్థానాన్ని గవర్నర్ ధిక్కరిస్తున్నారు అంటూ గవర్నర్ ప్రవర్తనపై సుప్రీం కోర్టు ఆగ్రహం…
One Helicopter Unit has been inducted at Air Force Station, Thanjavur in Tamil Nadu, in a recent redeployment of assets of the Indian Air Force. The induction would ensure availability…
Trinethram News : తమిళనాడులో అధికార పార్టీ DMK లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసింది. NHలపై టోల్ బూత్ల తొలగింపు, ప్రతి మహిళకు ₹1000, విద్యార్థులకు NEET నుంచి మినహాయింపు, మహిళలకు 33% రిజర్వేషన్, పెట్రోల్, డీజిల్, గ్యాస్…
Trinethram News : హైదరాబాద్:మార్చి 19తెలంగాణ గవర్నర్ తమి ళిసై నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను ఆ పదవిలో తాత్కాలికంగా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో…
Trinethram News : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. గవర్నర్ గా రాజీనామా చేయటానికి కారణం.. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటమే. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో.. సొంత…
Trinethram News : తమిళనాడు: భారత భూభాగం నుంచి రెండో ప్రైవేటు రాకెట్ ప్రయోగం ఈ నెలాఖరులో జరగనుంది. మద్రాస్ ఐఐటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన అగ్నికుల్ కాస్మోస్ సంస్థ త్రీడీ ముద్రణ పరిజ్ఞా నంతో రూపొందించిన సబ్ ఆర్బిటల్ రాకెట్ ‘అగ్నిబాణ్…
You cannot copy content of this page