Kamal Haasan : రాజ్యసభకు కమల్హాసన్

Trinethram News : ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లనున్నట్లు సమాచారం. తమిళనాడులో అధికార పార్టీ DMK ఆయన్ను రాజ్యసభకు పంపనున్నట్లు తెలుస్తోంది. గతేడాది మార్చిలో జరిగిన లోక్ సభ ఎన్నికల టైమ్ లో DMKతో…

Corona Cases : దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

Trinethram News : ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక, కేరళలో కేసులు.. తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త కేసులు నమోదు .. అత్యధికంగా కేరళలో 273 యాక్టివ్ కేసులు .. తమిళనాడులో 66, మహారాష్ట్రలో 56, ఢిల్లీలో 23, కర్నాటకలో 36 యాక్టివ్…

Supreme Court : ఈడీ పై సుప్రీంకోర్టు సీరియస్

Trinethram News : ఈడీ రాజ్యాంగ విలువలను ఉల్లంఘిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. ఈడీ అధికారులు పరిధి దాటి వ్యవహరిస్తున్నారని మండిపడ్డ జస్టిస్ గవాయి ప్రభుత్వ మార్కెటింగ్ కార్పొరేషన్ సంస్థపై ఈడీ చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన తమిళనాడు…

Project Coming to AP : ఏపీకి రానున్న మరో కీలక ప్రాజెక్టు

Trinethram News : తిరుపతి : ఏపీ రాష్ట్రానికి మరో కీలక ప్రాజెక్టు రానుంది. ఏపీలో షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ సెంటర్ ఏర్పాటు కాబోతోంది. ఏపీతో పాటు గుజరాత్, తమిళనాడులో కూడా నౌకల తయారీ కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే…

Ganesha Sharma : అన్నవరంవాసికి అరుదైన గౌరవం

కంచి కామకోటి 71వ పీఠాధిపతిగా గణేశశర్మ Trinethram News : తమిళనాడులోని సుప్రసిద్ధ కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలోని అన్నవరానికి చెందిన రుగ్వేద పండితుడు గణేశశర్మ ఎంపికయ్యారు. ప్రస్తుత పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆయనను…

Smriti Irani : రాజ్యసభకు స్మృతి ఇరానీ, అన్నామలై!

Trinethram News : కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ, తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలైను పెద్దల సభకు పంపాలని బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలో ఏపీలో రాజ్యసభకు ఉప ఎన్నిక జరగనుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు…

Kamal Haasan : రాజ్యసభకు కమల్ హాసన్!

Trinethram News : జూలైలో కమల్ హాసన్ రాజ్యసభ సభ్యుడుగా బాధ్యతలు చేపడతారన్న మక్కల్ నీది మయ్యం పార్టీ ఉపాధ్యక్షుడు తంగవేల్.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీఎంకేతో పొత్తుతో ఒక రాజ్యసభ సీటుకు ఒప్పందం .. జూలైలో ముగియనున్న ఇద్దరు…

PM Modi : రేపు పాంబన్ వంతెనను ప్రారంభించనున్న ప్రధాని

Trinethram News : తమిళనాడు : దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జి ప్రారంభానికి ముస్తాబైంది. తమిళనాడు లోని రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్లతో నూతనంగా నిర్మించిన పాంబన్ వంతెనను ప్రధాని మోదీ ఆదివారం జాతికి అంకితం చేయనున్నట్లు…

Brutal Murder : నడిరోడ్డుపై పట్టపగలే దారుణ హత్య

Trinethram News : తమిళనాడులోని ఈరోడ్‌లో ఓ వ్యక్తి తన భార్యతో కారులో ప్రయాణిస్తుండగా రెండు కార్లలో వెంబడించి ఒక ముఠా వారి వాహనాన్ని ఢీకొట్టింది. కారు ఆపడంతో అతనిపై కత్తితో దాడి చేయడంతో అక్కడికక్కడే మరణించాడు. భార్యకు తీవ్రంగా గాయాలు…

French Girl Raped : తమిళనాడులో ఫ్రెంచ్‌ యువతిపై అత్యాచారం

Trinethram News : తిరువణ్ణామలైలో ధ్యానం చేయడానికి కొండపైకి వెళ్లిన ఫ్రెంచ్‌ యువతి ఒంటరిగా ఉన్న ఫ్రెంచ్‌ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ టూరిస్ట్‌ గైడ్‌ నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Other Story

You cannot copy content of this page