Collector : పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
తేదీ : 01/03/2025. పశ్చిమగోదావరి జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తాడేపల్లిగూడెం మండలం, నవాబుపాలెం గ్రామంలో జిల్లా కలెక్టర్ సి .నాగరాణి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని స్వయంగా చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్ల…