Janasena : గత ప్రభుత్వం హయంలో గిరిజన యువతకు ఉద్యోగ గ్యారంటీ నాశనం చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు: జనసేన మండల అధ్యక్షుల ఆగ్రహం

అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 23: గత ప్రభుత్వం హయంలో గిరిజన ప్రాంతాల్లో గిరిజన యువతకు శత శాతం ఉద్యోగ ఉపాధి కల్పనకు తీసుకొచ్చిన జీఓ 3ని సుప్రీం కోర్టులో రద్దు చేసేందుకు దాఖలైన పిటిషన్‌పై వైసీపీ ప్రజాప్రతినిధులు నిష్క్రియగా వ్యవహరించారని…

Supreme Court : సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు…వక్ఫ్ సవరణ చట్టంపై వాదనలు

Trinethram News : పార్లమెంట్ ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. అందులోభాగంగా సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభమైనాయి. అయితే వక్ప్ చట్టంలోని కొన్ని అంశాలపై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని…

Supreme Court : వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు విచారణ …సిజెఐ కీలక వ్యాఖ్యలు

Trinethram News : వక్ఫ్ సవరణ చట్టంపై దాఖలైన 73 పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సీజేఐ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కె.వి. విశ్వనాథన్‌ల ధర్మాసనం కేంద్ర ప్రభుత్వంతో పాటు పిటిషనర్లపై పలు ప్రశ్నలు సంధించింది.…

Supreme Court : HCUలో చెట్ల నరికివేతపై రేవంత్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

Trinethram News : 100 ఎకరాల్లో చెట్ల పునరుద్ధరణ చేయాలి.. లేకపోతే చీఫ్ సెక్రటరీని, సంబంధిత అధికారులను జైలుకు పంపుతాం.. చెట్లు కొట్టేసి ముందు అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పండి.. చెట్లను నరికినందుకు జింకలు బయటకు వచ్చి కుక్కల దాడిలో…

Law Commission : లా కమిషన్ ఛైర్మన్ జస్టిస్ దినేశ్ మహేశ్వరి

Trinethram News : న్యాయ కమిషన్ ఛైర్మన్ గా సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ దినేశ్ మహేశ్వరి నియమితులయ్యారు. కొత్త కమిషన్ నియామకానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదం తెలిపినట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ వెల్లడించింది. గతేడాది సెప్టెంబరులో 23వ లా…

Supreme Court : సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Trinethram News : రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులను ఉద్దేశించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. గడువు నిర్దేశిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈతరహా తీర్పు చెప్పడం…

Supreme Court : HCU భూములు పరిశీలించేందుకు హైదరాబాద్ చేరుకున్న సుప్రీం కమిటీ

Trinethram News : కంచ గచ్చిబౌలి లోని 400 ఎకరాల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం విషయం తెలిసిందే దీనిపై క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి నివేదిక అందజేయాలని సర్వోన్నత న్యాయస్థానం కమిటీకి ఆదేశాలు జారీ…

Supreme Court : HCU కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్లకొట్టివేతపై సుప్రీంకోర్టు స్టే

Trinethram News : అక్కడ జరుగుతున్న అన్ని పనులు తక్షణమే ఆపేయాలి .. HCU కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ .. మధ్యంతర నివేదిక పంపిన హైకోర్టు రిజిస్ట్రార్ నివేదిక పరిశీలించిన జస్టిస్ గవాయ్ ధర్మాసనం .. చట్టాన్ని మీ…

Supreme Court : రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు జడ్జి మొట్టికాయలు

Trinethram News : అసెంబ్లీలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత పడదని, ఉప ఎన్నికలు రావని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను సుప్రీంకోర్టు జడ్జి దృష్టికి తీసుకెళ్లిన న్యాయవాది సుందరం కోర్టులో నడుస్తున్న కేసును రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎలా…

Raghurama case : రఘురామ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశం

Trinethram News : అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కస్టడీలో హింసించిన కేసులో సుప్రీంకోర్టు ఇవాళ మరోసారి సీరియస్ అయింది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న ఓ డాక్టర్ ను విచారణకు హాజరు కాకపోతే గతంలో…

Other Story

You cannot copy content of this page