Janasena : గత ప్రభుత్వం హయంలో గిరిజన యువతకు ఉద్యోగ గ్యారంటీ నాశనం చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు: జనసేన మండల అధ్యక్షుల ఆగ్రహం
అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 23: గత ప్రభుత్వం హయంలో గిరిజన ప్రాంతాల్లో గిరిజన యువతకు శత శాతం ఉద్యోగ ఉపాధి కల్పనకు తీసుకొచ్చిన జీఓ 3ని సుప్రీం కోర్టులో రద్దు చేసేందుకు దాఖలైన పిటిషన్పై వైసీపీ ప్రజాప్రతినిధులు నిష్క్రియగా వ్యవహరించారని…