Financial Support : అంత్యక్రియలకు ఆర్ధికసాయం
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 15 : 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శంషిగుడాలో నివసించే వి.లక్ష్మమ్మ(69) అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తనయుడు యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్…