Swa Pari Reign Day : ఘనంగా స్వ పరి పాలన దినోత్సవం వేడుకలు

డిండి (గుండ్లపల్లి) మార్చ్ 10 త్రినేత్రం న్యూస్. స్వయంగా విద్యార్థులే ఉపాధ్యాయులు అయిన వేల. స్వపరి పాలన దినోత్సవంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు. దిండి మండల కేంద్రంలోని స్థానిక ఆల్ఫా ఆదర్శ ఉన్నత పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవ వేడుకలను విద్యార్థిని విద్యార్థులు…

Students Death : గిరిజన ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదవ తరగతి బాలిక అనుమానాస్పద మృతి

Trinethram News : సరైన పర్యవేక్షణ లేకపోవడంతో నేల రాలుతున్న పసి ప్రాణాలు గత 15 నెలల్లో గురుకులాల్లో 83 విద్యార్థులు మృతి అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న బాలిక అనుమానస్పదంగా…

Groups Results Schedule : తెలంగాణ ‘గ్రూప్స్‌’ ఫలితాల షెడ్యూల్‌ ఖరారు

Trinethram News : తెలంగాణ లో గ్రూప్‌-1, 2, 3 పరీక్షల నిర్వహణ ఒక ప్రహసనంలా మారింది. బీఆర్‌ఎస్‌(BRS) ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇవ్వగా పేపర్‌ లీకేజీల కరాణంగా ఒకసారి, విద్యార్థుల ఐరిస్‌ తీసుకోకపోవడంతో మరోమారు వాయిదా పడింది. అసెంబ్లీ ఎన్నికల కారణంగా…

NASA Program : నాసా ప్రోగ్రాంలో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రతిభ

రామగుండం మండలంలోని ఎన్.టి.పి.సి టౌన్షిప్ లో గల రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. శ్రీ చైతన్య హై స్కూల్ విద్యార్థులు నాసా ఎన్.ఎస్.ఎస్ గెరార్డ్ కె. ఓ’నీల్ స్పేస్ సెటిల్‌మెంట్ కాంటెస్ట్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. రెండు టీం లు టీమ్…

Students Become Teachers : విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. డిండి మండలం నిజాం నగర్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం నాడు స్వపరిపాలన దినోత్సవ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు అమరేందర్ రవిలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తరగతులు నిర్వహించి పాటలు…

Winners Students : బెస్ట్ అవార్డు అందుకున్న కరస్పెండెంట్ విజేతలుగా నిలిచిన విద్యార్థులు

తేదీ : 06/03/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం లో ఉన్నటువంటి శ్రీ సిద్ధార్థ ఎ లైట్ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఐబిఓ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులై రాష్ట్రం మరియు…

Girl Empowerment : సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. బాలిక సాధికారతపై అవగాహన. నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని స్థానిక తెలంగాణ రాష్ట్ర ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో బుధవారం పోలీస్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ముఖ్యఅతిథిగా డిండి ఎస్సై…

Karam Sudhir Kumar : ప్రశాంతంగా పరీక్షలు రాయండి

త్రినేత్రం న్యూస్…. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన ములకలపల్లి మండలం సితాయిగూడెం మాజీ సర్పంచ్ కారం సుధీర్ కుమార్ నేటి నుంచి పరీక్షలు రాస్తున్న ఇంటర్ విద్యార్థులు ఎటువంటి ఆలోచనలను…

Write Exams Calmly : ప్రశాంతంగా పరీక్షలు రాయండి : కోడిమే వంశీ

త్రినేత్రం న్యూస్…. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ఇంటర్ విద్యార్థులకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పిన ములకలపల్లి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కోడిమే వంశీ నేటి నుంచి పరీక్షలు రాస్తున్న ఇంటర్ విద్యార్థులు ఎటువంటి ఆలోచనలను మనసులోకి రానివ్వ…

Archery Competition : జాతీయ స్థాయి పోటీలకు బండి స్వామి విద్యార్థులు ఎంపిక

Trinethram News : తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 02/03/25 రోజున నేషనల్ చాంపియన్షిప్ కోసం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కొల్లూరు, హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీల్లో బండి స్వామి విద్యార్థులు అండర్‌ – 10, 13,…

Other Story

You cannot copy content of this page