పదవ తరగతి విద్యార్థులు స్థానిక అమ్మవారికి ప్రత్యేక పూజలు

తేదీ : 16/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తాడేపల్లిగూడెం పట్టణంలోని నారాయణ పాఠశాల విద్యార్థులు స్థానిక అమ్మవారి ఆలయం నందు ఉదయం 9 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నారాయణ పాఠశాల రీజనల్…

Holi : డిండి మండల కేంద్రంలో ఘనంగా హోళీ సంభరాలు

డిండి( గుండ్ల పల్లి) మార్చి 14 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రం నందు రాజ కీయనాయకులు, ఉద్యోగస్తులు మరియు యువకులు హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు చిన్నారులు మహిళలు రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేస్తూ ఒకరికి ఒకరు హోలీ…

Holi Celebrations : తేజ స్కూల్ విద్యార్థుల హోలీ సంబరాలు

Trinethram News : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక తేజ టాలెంట్ స్కూల్ హాస్టల్ విద్యార్థుల రంగుల హోలా హోలీ తేజ పాఠశాల విద్యార్థులు సంబరాన్ని అంబరాన్ని అంటే విధంగా హోలీ పండుగను జరుపుకోవడం జరిగింది హోలీ జరుపుకోవడం విద్యార్థులకు…

The Boy Missing : బాలుడు అదృశ్యం

తేదీ : 13/03/2025. పల్నాడు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , వినుకొండ మండలం , ఏనుగుపాలెం గ్రామానికి చెందిన మన్నం. లక్ష్మణ్ చారి (14) మార్చి రెండవ తేదీన అదృశ్యమవడం జరిగింది. వినుకొండలోని గౌతమ్ పాఠశాలలో చదువుతున్న…

Collector Koya : పేద విద్యార్దిణి కి ల్యాప్ టాప్ పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి, మార్చి-13// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. కరీంనగర్ జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో సిఎస్సి ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతున్న రామగుండం ప్రాంతానికి చెందిన విద్యార్థిణికు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్…

AP Poliset : ఏపీ పాలిసెట్ దరఖాస్తులు ప్రారంభం

Trinethram News : ఏపీలో పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ కు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఏప్రిల్ 15వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. పదోతరగతి విద్యార్థులు తమ ఎస్ఎస్సీ హాల్టికెట్ నంబర్ ఎంటర్ చేసి…

Students Absent : ఇంటర్ పరీక్షల్లో 15 మంది విద్యార్థులు గైర్హాజరు

డిండి (గుండ్లపల్లి) మార్చి 12 త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని దొంతినేని నరసింహారావు ప్రభుత్వ కళాశాలలో బుధవారం జరిగిన ఇంటర్ పరీక్షల్లో జనరల్ ఇంటర్ విద్యార్థులు 132 మందికి గాను 128 మంది పరీక్షకు హాజరయ్యారని నలుగురు…

YS Jagan : ప్రజల కష్టాల నుంచి వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించింది

Trinethram News : ప్రతిపక్షంలో కూర్చోవడం మనకు కొత్తేమీ కాదు ప్రజల తరపున పోరాటం చేస్తూనే ఉంది మళ్లీ అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ సీపీనే కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయి ఇప్పటివరకు విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ చెల్లించలేదు https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app…

KTR : కాంగ్రెస్ ప్రభుత్వానికి నో విజన్.. ఓన్లీ కమిషన్

Trinethram News : రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజన్ లేదు కేవలం 20% కమిషన్ మాత్రమే ఉంది ఢిల్లీకి మూటలు పంపడం తప్ప రేవంత్ రెడ్డికి వేరే విజన్ ఏమీ లేదు భారతదేశ చరిత్రలోనే సచివాలయంలో కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ధర్నా…

Aviation Awareness : తేజ టాలెంట్ స్కూల్ యందు ఏవియేషన్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు

Trinethram News : స్థానిక తేజ టాలెంట్ స్కూల్ యందు కోదాడ ప్రాంత వాసి అయిన ఉయ్యాల ఖ్యాతి డాక్టర్ ఆఫ్ ప్రభాకర్ తాతగారు జనార్దన్ రావు గారు 19 సంవత్సరాలు తన ఏ వేషం అకాడమీ నుండి పైలట్గా ట్రైనింగ్…

Other Story

<p>You cannot copy content of this page</p>