ఏపీ ఈఏపీసెట్‌ 2024 ఆన్సర్‌ ‘కీ’ విడుదల

AP EAPCET 2024 Answer Key Released ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ అమలు! Trinethram News : అమరావతి, మే 24: ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్‌ 2024 ఎంట్రన్స్‌ పరీక్షలు…

రేపటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

Inter supplementary exams from tomorrow Trinethram News : హైదరాబాద్‌ :-తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెం టరీ పరీక్షలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తారు. వార్షిక పరీక్షల్లోనూ…

అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి

Trinethram News : May 12, 2024, అమెరికాలో విషాధ ఘటన చోటుచేసుకుంది. ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు ఆరిజోనాలోని ప్రసిద్ధ ఫాజిల్‌ క్రీక్‌ జలపాతంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఆరిజోనా విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్‌ పట్టా పొందిన…

తేజ పాఠశాల విద్యార్థుల రంజాన్ శుభాకాంక్షలు

Trinethram News : స్థానిక తేజ టాలెంట్ స్కూల్ విద్యార్థుల మతసామర్ధ్యాన్ని పాటిస్తూ వినూత రీతిలో రంజాన్ శుభాకాంక్షలు తెలుపు తెలిపారు ఈద్ ముబారక్ పేరుతో కూర్చొని వారి పండగ శుభాకాంక్షలు తెలిపారు ప్రిన్సిపాల్ ఎం అప్పారావు మాట్లాడుతూ విద్యార్థులకు చిన్న…

ఇంటర్మీడియట్‌ విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్‌ పరీక్షల ఫలితాల వెల్లడి తేదీ ఇదే!

Trinethram News : అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం, మార్కుల స్కానింగ్‌ ప్రక్రియ పూర్తైంది. ఏప్రిల్‌ 7వ తేదీ నాటికి ఇందుకు సంబంధించిన ప్రక్రియలను బోర్డు పూర్తి చేసింది.…

మే 1 నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బీఈడీ పరీక్షలు.. పూర్తి షెడ్యూల్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఉన్న కాలేజీల్లో బీఈడీ నాలుగో సెమిస్టర్‌ రెగ్యులర్‌, సప్లిమెంటరీ పరీక్షలు మే 1వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించి పరీక్షల షెడ్యూల్‌ను మార్చి 26వ విడుదల చేసింది. ఏప్రిల్‌ 3వ తేదీలోపు…

ఏప్రిల్‌ 4 నాటికి ఇంటర్‌ సమాధాన పత్రాల మూల్యాంకనం పూర్తి.. రెండో వారంలో రిజల్ట్స్‌!

Trinethram News : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియెట్‌ వార్షిక పరీక్షలు పూర్తైన సంగతి తెలిసిందే. మార్చి 1 నుంచి 20 వరకు జరిగిన ఈ పరీక్షలకు 9,99,698 మంది విద్యార్ధులు హాజరయ్యారు. 2023-24 విద్యాసంవత్సరానికి రెగ్యులర్, ఒకేషనల్‌ విద్యార్థులతో కలిపి…

తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు రెండు రోజులు సెలవు

Trinethram News : హైదరాబాద్:మార్చి 23తెలుగు రాష్ట్రాల్లోని విద్యా ర్థులకు శుభవార్త. ఈ నెల లో పాఠశాలలు, కళాశాలల కు వరుసగా రెండ్రోజులు సెలవులు రానున్నాయి. మార్చి 24న ఆదివారం, మరుసటి రోజు అంటే మార్చి 25 సోమవారం హోలీ పండుగ…

ప్రతి మహిళకు ₹1000: DMK

Trinethram News : తమిళనాడులో అధికార పార్టీ DMK లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసింది. NHలపై టోల్ బూత్ల తొలగింపు, ప్రతి మహిళకు ₹1000, విద్యార్థులకు NEET నుంచి మినహాయింపు, మహిళలకు 33% రిజర్వేషన్, పెట్రోల్, డీజిల్, గ్యాస్…

Other Story

You cannot copy content of this page