సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్)కు ఆతిథ్యం ఇస్తున్న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం

10 వేల మంది కాలేజ్ విద్యార్థులకు ఫ్రీగా మ్యాచ్‌లను చూసేందుకు అవకాశం కల్పించిన హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు ఆసక్తి గల కళాశాలల ప్రిన్సిపాల్స్ తమ విద్యాసంస్థల నుండి ఎంత మంది విద్యార్థులు వస్తున్నారో hca.ccl2024@gmail.com మెయిల్ చేసి తెలపాలని…

మార్కులు తక్కువ వచ్చాయని టెన్త్ క్లాస్ విద్యార్థులను చితకబాదిన టీచర్

Trinethram News : ఖమ్మం – తిరుమలాయపాలెం ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పదోవతరగతి విద్యార్థులకు తెలుగులో తక్కవగా మార్కులు వచ్చాయని ఉపాధ్యాయుడు బ్లాక్ బోర్డు తుడిచే డస్టర్‌తో చితకబాదాడు.

ఫుడ్ పాయిజన్.. 42 మంది విద్యార్థులు అస్వస్థత

Trinethram News : ఏలూరు జిల్లా జీలుగుమిల్లి గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహం విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసి నిద్రించిన చిన్నారులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి దాంతో హాస్టల్ సిబ్బంది విద్యార్థులను 108 అంబులెన్స్‌లో జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి తరలించారు.…

అయిదుగురు విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు

Trinethram News : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేరనే ఫిర్యాదులే ఎక్కువగా వినిపిస్తుంటాయి. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో మాత్రం అయిదుగురు విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. పిల్లలు లేక 9, 10వ…

బాయ్స్ హాస్టల్ లో పోలీసుల తనిఖీలు

Trinethram News : తిరుపతి మత్తు పదార్థాలతో పాటు నిరోద్ ప్యాకెట్లు లభ్యం. రెండు రోజుల క్రితం శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల బాయ్స్ హాస్టల్లో ర్యాగింగ్ పేరుతో విద్యార్థుల మధ్య గొడవ. ఓ యువతి విషయంలో మరోసారి విద్యార్థులు మధ్య…

‘ఎడెక్స్’ ప్రోగ్రామ్ ప్రారంభించిన సీఎం జగన్

ఏపీ విద్యార్థులకు ప్రపంచ వర్సిటీ అధ్యాపకుల బోధన సుమారు 2 వేలకు పైగా వరల్డ్ క్లాస్ కోర్సులు ఉచితంగా అందుబాటులోకి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, హార్వర్డ్, ఎంఐటీ, ఆక్స్ ఫోర్డ్ , కేంబ్రిడ్జి వర్సిటీల సర్టిఫికేషన్లు 12 లక్షల మంది…

మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం ..జూనియర్లకు గుండు కొట్టిన సీనియర్లు

Trinethram News : భయపడి ఇంటికి వెళ్లిపోయిన జూనియర్ విద్యార్థులు .. రామగుండం మెడికల్ కాలేజీలో ఉద్రిక్తత .. వైస్ ప్రిన్సిపాల్ ఛాంబర్ ముందు విద్యార్థుల ఆందోళన కాలేజీలను ర్యాగింగ్ భూతం వదలడంలేదు.. ర్యాగింగ్ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా…

కర్ణాటకలో వైద్య విద్యార్థుల కొంపముంచిన రీల్స్

కర్ణాటక : కర్ణాటక రాష్ట్రంలో గదగ్‌లో ఆసుపత్రిలో రీల్స్ చేసినందుకు GIMSకి చెందిన 38 మంది వైద్య విద్యార్థులను సస్పెండ్ చేసిన అధికారులు.

అప్పన్నపేట ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్

Trinethram News : పెద్దపల్లి జిల్లా ఫిబ్రవరి 10పెద్దపల్లి జిల్లా మండలం లోని అప్పన్నపేట గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో శనివారం ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈసందర్భంగా కాంప్లెక్స్ హెచ్ఎం పురుషోత్తం జంక్ ఫుడ్ వద్దు. ఇంటి వంట ముద్దు…

భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్ లో ఇద్దరు విద్యార్థునీలు ఆత్మహత్య?

Trinethram News : యాదాద్రి జిల్లా : ఫిబ్రవరి 04ఇద్ద‌రు విద్యార్థినీలు త‌మ బాధ‌ల‌ను ఎవ‌రికి చెప్పుకోలేక త‌నువులు చాలించారు. ఈఘ‌ట‌న యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో ఈరోజు మధ్యాహ్నం చోటుచేసుకుంది. భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్‌లో 10వ తరగతి చదువుతున్న ఇద్దరు…

Other Story

You cannot copy content of this page