Food Poisoning : గురుకులాల్లో ఆగని ఫుడ్ పాయిజన్ ఘటనలు

Trinethram News : నిజామాబాద్ జిల్లాలోని గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్, 23 మంది విద్యార్థులకు అస్వస్థత నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కోటయ్య క్యాంపస్ లోని ఎస్సీ సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో 23 మంది విద్యార్దులు అస్వస్థతకు…

ZPHS : రామగుండం జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈ సంధర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం అధ్యాపకులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి గడ్డం చంద్రయ్య, ఇంచార్జ్ హెచ్ఎం కె వెంకట్ రెడ్డి, రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ…

Teja Students : సునీత విలియమ్స్ కు తేజ విద్యార్థుల స్వాగతం

Trinethram News : భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, మరో వ్యమగామి బుచ్ విల్మార్ భూమికి చేరుకున్న సందర్భంగా తేజ విద్యార్థులు ఘనంగా స్వాగతించారు. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన వీరిద్దరూ, మరో ఇద్దరు ఆస్ట్రోనాట్లతో కలిసి…

Class 10 Exam : గుంటూరులో 10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన

Trinethram News : గుంటూరు : గుంటూరులోని హిందూ కాలేజీ హై స్కూల్ లో 10వ తరగతి పరీక్షలను ఏర్పాటు చేసిన అధికారులు. పరీక్ష కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేవని ఆందోళన. పరీక్షా కేంద్రం వద్ద హాల్ టికెట్స్ నెంబర్స్,…

Tension in OU : ఓయూ లో ఉద్రిక్త వాతావరణం

Trinethram News : ఓయూలో ఉద్రిక్తత, విద్యార్థుల అరెస్ట్ ఓయూ లో నిరసనలు, ఆందోళనలు నిషేధిస్తూ ఉత్తర్వుల పై సర్కులర్ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని అన్ని విద్యార్థి సంఘాల డిమాండ్ ఓయూ విసీ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ఎత్తున…

Class 10 Exam : ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షలు ప్రారంభం

తేదీ : 17/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఉండి మండలం,, పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మొదలయ్యాయి. నియోజకవర్గ పరిధిలోని విద్యార్థులు 2,383 మంది పరీక్షలు కు హాజరవ్వడం జరిగింది. అరగంట ముందే పరీక్ష…

10Th Class Exam : రేపట్నుంచే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు

Trinethram News : అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం (మార్చి 16) నుంచి ప్రారంభంకానున్నాయి. పాఠశాల విద్యలో తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా తొలిసారి ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు.…

పదవ తరగతి విద్యార్థులు స్థానిక అమ్మవారికి ప్రత్యేక పూజలు

తేదీ : 16/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తాడేపల్లిగూడెం పట్టణంలోని నారాయణ పాఠశాల విద్యార్థులు స్థానిక అమ్మవారి ఆలయం నందు ఉదయం 9 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నారాయణ పాఠశాల రీజనల్…

Holi : డిండి మండల కేంద్రంలో ఘనంగా హోళీ సంభరాలు

డిండి( గుండ్ల పల్లి) మార్చి 14 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రం నందు రాజ కీయనాయకులు, ఉద్యోగస్తులు మరియు యువకులు హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు చిన్నారులు మహిళలు రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేస్తూ ఒకరికి ఒకరు హోలీ…

Holi Celebrations : తేజ స్కూల్ విద్యార్థుల హోలీ సంబరాలు

Trinethram News : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక తేజ టాలెంట్ స్కూల్ హాస్టల్ విద్యార్థుల రంగుల హోలా హోలీ తేజ పాఠశాల విద్యార్థులు సంబరాన్ని అంబరాన్ని అంటే విధంగా హోలీ పండుగను జరుపుకోవడం జరిగింది హోలీ జరుపుకోవడం విద్యార్థులకు…

Other Story

You cannot copy content of this page