TTD : టీటీడీ వేద పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

Trinethram News : టీటీడీ వేద పాఠశాలల్లో ప్రవేశాలకు 2025-26 విద్యా సంవత్సరానికి గాను అర్హులైన విద్యార్థులు ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలి. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర, తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠాలు విజయనగరం, కీసరగుట్ట,…

Collector Koya : విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు పటిష్ట కార్యాచరణ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

*పిల్లల జీవితాలను బాగు చేసే సువర్ణ అవకాశం మనకు లభించింది పెద్దపల్లి మే-16// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి : ప్రభుత్వ పాఠశాలల్లో చదివేందుకు వచ్చే విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ…

Sri Chaitanya : సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలలో సత్తా చాటిన ఎన్టిపిసి శ్రీ చైతన్య విద్యార్థులు

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం లోని స్థానిక ఎన్టిపిసి టౌన్షిప్ నందుగల శ్రీ చైతన్య హై స్కూల్ విద్యార్థులు సీబీఎస్సీ టెన్త్ ఫలితాలలో అద్భుతమైన మార్కులు సాధించారు.మొత్తం 500 మార్కులకు గాను యష్ సింగ్ రాణా 495 టాప్ మార్కులు…

Student dies in America : అమెరికాలో నల్గొండ విద్యార్థిని మృతి

Trinethram News : నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పందెనపల్లికి చెందిన కొండి వెంకట్ రెడ్డి, శోభారాణి దంపతులకు కుమార్తె ప్రియాంక(26) అమెరికాలో అనారోగ్యంతో మృతి అమెరికాలోని అలబామా యూనివర్సిటీలో ఎమ్మెస్సీలో చేరి.. పీజీ పూర్తి చేసి, పార్ట్ టైం వర్క్…

MLA Jare : ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్యను పొందాలి ఎమ్మెల్యే జారె

త్రినేత్రం న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం : 2025-2026 విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని అశ్వారావుపేట నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలలో మరిన్ని మెరుగైన వసతుల కల్పనలో భాగంగా గండుగులపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన వసతులు…

Srinagar NIT : ఆందోళనలో శ్రీనగర్ NIT విద్యార్థులు

Trinethram News : భారత్- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో విద్యార్థుల్లో ఆందోళన.. శ్రీనగర్ NIT లో చదువుతున్న 300 మంది విద్యార్థులు.. అందులో 10 మంది తెలుగు విద్యార్థులు తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటున్న తెలుగు విద్యార్థులు.. విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు…

Students who Created a Stir : ప్రభంజనం సృష్టించిన విద్యార్థులు

తేదీ:9/05/2025 ఎన్టీఆర్ జిల్లా: ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన విజయవాడ రూరల్ తాడేపల్లి కొత్తూరు గ్రామంలో ఉన్న సెయింట్ బెండిక్స్ పాఠశాల యందు విద్యార్థులు సుమారు ఒకవేయ 300 మంది అందులో ఎల్కేజీ నుండి పదవ తరగతి వరకు ఇంగ్లీష్…

Sri Chaitanya School : శ్రీ చైతన్య పాఠశాలకు పర్మిషన్ లేదు విద్యార్థులను చేర్చి మోసపోవద్దు

దేవరకొండ మే 07 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలో శ్రీ చైతన్య పాఠశాల ఇలాంటి పర్మిషన్ లేదు. ఆ పాఠశాలలో విద్యార్థులను చేర్చి తల్లిదండ్రులు మోసపోవద్దు. కార్పొరేట్ విద్య పేరుతో రంగురంగుల బ్రోచర్లతో ఐపీఎల్ ,ఐఐటి అనే పేర్లతో ఎలాంటి పర్మిషన్…

Class10th Result : పదవ తరగతి పరీక్షలలో ప్రభంజనం సృష్టించిన తిరుమల కుంట విద్యార్థులు

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, మండలం తిరుమలకుంట గ్రామం. అశ్వారావుపేట మండలం, తిరుమలకుంట గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులు మామిళ్ళ వారి గూడెం, హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్నారు, మొన్న జరిగిన పదవ తరగతి పరీక్ష ఫలితాల లో…

NEET Exam : నేడు దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్ష

Trinethram News : ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు.. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు రెండు షిప్టుల్లో జరగనున్న పరీక్ష .. తెలంగాణ నుంచి నీట్‌కు హాజరు కానున్న 72,507 మంది విద్యార్థులు ఈ మేరకు…

Other Story

You cannot copy content of this page