Pension : ఏపీలో ఇకపై దివ్యాంగ విద్యార్థులకు వారి అకౌంట్లలోనే పింఛన్ జమ
Trinethram News : అమరావతి : ఏపీలో సామాజిక పింఛన్లు తీసుకుంటున్న దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం ఊరట కలిగించింది. వారు గురుకులాలు, వసతి గృహాల నుంచి వచ్చి పింఛన్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంపై దృష్టి సారించింది. ఇకపై వారి అకౌంట్లలోనే పెన్షన్…