Teja Students SSC Results : SSC ఫలితాలలో తేజ విద్యార్థులు ప్రభంజనం

Trinethram News : ఎస్ఎస్సి 2025 లో స్థానిక తేజ టాలెంట్ స్కూల్ విద్యార్థులు అత్యధిక మార్కులతో ప్రతిభను చాటారు. మొత్తం 600 మార్కులకు గాను ఇద్దరు విద్యార్థులు వేమూరి హేమంత్ సాయి, భూక్య భవ్య రాథోడ్ అత్యధికంగా 565మార్కులు సాధించారు.…

MLA Adireddy Srinivas : విద్యార్ధులకు బాసటగా నిలుస్తున్న విద్యా ‘‘కిరణా’’లు

పేద విద్యార్ధుల కోసం విద్యా శిక్షణ అభినందనీయం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ విన్నర్స్‌ అకాడమీ ఉచిత పాలిటెక్నిక్‌ కోచింగ్‌ సెంటర్‌ సందర్శన రాజమహేంద్రవరం : త్రినేత్రం న్యూస్ : పేద విద్యార్ధులను ఆదుకునేందుకు ఉన్నతమైన భావాలు, ఉన్నత స్థాయిలో ఉన్న వారు…

Karate Competitions : కుంగ్ ఫు కరాటే పోటీల్లో మండపేటకు పతకాల పంట

మండపేట: త్రినేత్రం న్యూస్ : న్యూ డ్రాగన్ చైనీస్ కుంగ్ ఫు గ్రాండ్ మాస్టర్ పిట్టా రాజబాబు శిక్షణ పొందిన విద్యార్థులు కుంగ్ ఫు కరాటే పోటీల్లో పతకాల పంట పండించారు. రాజానగరం మండలం తుంగపాడులోని శిరిడి సాయి ఇంగ్లీష్ మీడియం…

IMA Free Education Scheme : జి.బి.ఆర్ విద్యాసంస్థలలో ఐ.ఎమ్.ఎ. ఉచిత విద్యాపధకం పరీక్షకు 87% విద్యార్థుల హాజరు

అనపర్తి:త్రినేత్రం న్యూస్ : ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఐ.ఎమ్.ఎ. అనపర్తి వారు ది.వి. 27-04-2025, ఆదివారం నాడు జి.బి.ఆర్ విద్యాసంస్థలో ఉచిత విద్యాపధకం ఐ.ఎమ్.ఎ. టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఉదయం 9 గంటలకు ఐ.ఎమ్.ఎ. డాక్టర్స్ శ్రీ తాడి రామగుర్రెడ్డి ,…

Intermediate Results : ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన తిరుమలకుంట విద్యార్థులను సన్మానించిన గ్రామస్తులు.

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామం అశ్వారావుపేట మండలం. తిరుమలకుంట గ్రామానికి, చెందిన జుజ్జూరి సాయి పద్మ, బొల్లుకొండ లీల వరప్రసాద్.ఇంటర్ లో మంచి మార్కులు సాధించారని గ్రామస్తులు అభినందనలు తెలిపారు. తదనంతరం, విద్యార్థులను శాలువాలతో…

MLA Gorantla : విద్యారంగాన్ని నూతన విధానాలతో ముందుకు తీసుకు వెళుతున్న కూటమి ప్రభుత్వం

ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థినిలను అభినందించిన ఎమ్మెల్యే గోరంట్ల… Trinethram News : విద్య రంగాన్ని నూతన విధానాలతో కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళుతుందని, విద్య వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని రూరల్ శాసనసభ్యులు శ్రీ…

Nara Lokesh : ఏపీలో టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు అలర్ట్, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ తేదీలు

Trinethram News : ఏపీలో పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలు (AP 10th Results 2025) వచ్చేశాయి. ఏపీ విద్యాశఆఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా టెన్త్ క్లాస్ ఫలితాలను బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల చేశారు.…

Vijaya Dundubhi : విద్యార్థులు విజయ దుందుభి

తేదీ : 23/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పదవ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలలో ఆకివీడు విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించి విజయ దుందుభి మోగించడం జరిగింది. బుంగా. హన్సిత…

10th Class Results : మరికాసేపట్లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల

Trinethram News : రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది విద్యార్ధుల నిరీక్షణకు మరికాసేపట్లో తెరపడనుంది. బుధవారం (ఏప్రిల్ 23) ఉదయం 10 గంటలకు ఫలితాలు…

Arani Srinivasulu : విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం

తేదీ : 21/04/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, స్థానిక యం జి యం పాఠశాల బైరాగి పట్టే నందు జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో అవసరాలు గల విద్యార్థులకు ఎమ్మెల్యే అరని.శ్రీనివాసులు ఉపకరణాల…

Other Story

You cannot copy content of this page