ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Trinethram News : హైదరాబాద్‌ : ప్రజా యుద్ధ నౌక గద్దర్(Gaddar statue) విగ్రహ ఏర్పాటుకు లైన్‌ క్లియరైంది. గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ(Tellapur Municipality) చేసిన తీర్మానాన్ని హెచ్‌ఎండీఏ ఆమోదించింది. అవసరమైన స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం మంగళవారం…

రామ్‌లల్లా శిల్పికి శ్రీకృష్ణ విగ్రహం ఆర్డర్‌!

అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహానికి రూపాన్ని ఇచ్చిన కళాకారుడు యోగిరాజ్ ఇప్పుడు కురుక్షేత్రలో శ్రీకృష్ణుని భారీ విగ్రహాన్ని తయారుచేసేందుకు సిద్ధం అవుతున్నారు. శ్రీరాముని విగ్రహం తరహాలోనే ఈ విగ్రహాన్ని కూడా నేపాల్‌లోని గండకీ నది నుంచి సేకరించిన శాలిగ్రామశిలతో తయారు చేయనున్నారు. హర్యానాలోని…

నూతనంగా నిర్మానించిన రామ మందిరంలో బాల రాముడు విగ్ర ప్రాణ ప్రతిష్ట

నూతనంగా నిర్మానించిన రామ మందిరంలో బాల రాముడు విగ్ర ప్రాణ ప్రతిష్ట పురస్కరించుకుని ఈరోజు పోచమ్మ తల్లి దేవాలయం లో మహాబల్ యూత్ కమిటీ సభ్యులు వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొన డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ…

బాపట్ల టౌన్… అయోధ్య నగరంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహ ప్రాణ ప్రతిష్ట

బాపట్ల టౌన్… అయోధ్య నగరంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న సందర్భంలో బాపట్ల పట్టణం లో బైక్ ర్యాలీ… ఈ ర్యాలీలో కె భాస్కర్ రాజు, మున్నేశ్వరరావు, ఎం. శేషు కృష్ణ, పాపినేని నాగదేవి ప్రసాద్, కె. ప్రసాద్, జెడి.…

అయోధ్యలో శ్రీ రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు కేవలం 84 సెకండ్ల ముహూర్తం

అయోధ్యలో శ్రీ రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు కేవలం 84 సెకండ్ల ముహూర్తం రేపు జనవరి 22వ తేదీన అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట జీవిత పవిత్రత కేవలం 84 సెకండ్ల పాటు ఉండే అభిజిత్ లగ్న శుభ సమయంలో…

అయోధ్య చేరుకున్న టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి

అయోధ్య చేరుకున్న టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అయోధ్యలో జరగనున్న రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి చేరుకున్నారు. అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యాక్రమానికి విచ్చేయాల్సిందిగా ఆహ్వానం రావడంతో అయోధ్యకు వెళ్లిన…

రేపు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

రేపు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ సందర్భంగా.. రేపు ఉ.6 నుంచి రాత్రి 12 గంటల వరకు ఆంక్షలు లక్షన్నర మంది హాజరయ్యే అవకాశం జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు విజయవాడలోని పలు జంక్షన్లలో 36 చోట్ల…

రేపు అంబేద్కర్‌ కాంస్య విగ్రహం ప్రారంభం

రేపు అంబేద్కర్‌ కాంస్య విగ్రహం ప్రారంభం విజయవాడ స్వరాజ్య మైదానంలో 125అడుగుల ఎత్తున నిర్మించిన అంబేద్కర్‌ కాంస్య విగ్రహాన్ని CMజగన్‌ శుక్రవారం జాతికి అంకితం చేయనున్నారు. సామాజిక న్యాయ మహాశిల్పం పేరుతో ఈ విగ్రహాన్ని నిర్మించారు. మొత్తంగా రూ.404 కోట్ల వ్యయంతో…

ఇవాళ ఆలయ ప్రాంగణంలోకి రామ్‌లల్లా విగ్రహ ప్రవేశం

Trinethram News : అయోధ్య ఇవాళ ఆలయ ప్రాంగణంలోకి రామ్‌లల్లా విగ్రహ ప్రవేశం.. ఊరేగింపుగా రానున్న రామ్‌లల్లా.. 50 దేశాల నుంచి 53 మంది ప్రత్యేక అతిథులు.. ఇప్పటికే ప్రాణప్రతిష్టకు ప్రారంభమైన కార్యక్రమాలు

ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్‌ విగ్రహం: మంత్రి మేరుగ

Trinethram News : విజయవాడ: ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్‌ విగ్రహం మన రాష్ట్రంలో ఏర్పాటైందని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఈనెల 19వ తేదీన విగ్రహం ఆవిష్కరణ వైభవంగా నిర్వహిస్తామన్నారు.. తుమ్మలపల్లి క్షేత్రయ్యవారి కళాక్షేత్రంలో డా.బీ.ఆర్‌ అంబేద్కర్ రాష్ట్రస్థాయి సమావేశం…

You cannot copy content of this page