Stampede : తొక్కిసలాటలో ఏడుగురు మృతి

Trinethram News : నార్త్ గోవా-షిర్గావ్ గ్రామంలోని శ్రీదేవి లయీ ఆలయంలో జాతర జరుగుతుండగా తొక్కిసలాట.. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందగా 30 మందికి పైగా గాయాలు.. అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app…

Stampede Incident : ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో విషాదం- రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సహా ప్రముఖులు సంతాపం

Trinethram News : ఢిల్లీ రైల్వేస్టేషన్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఢిల్లీ రైల్వేస్టేషన్‌కు వచ్చిన ప్రయాణికులు తొక్కిసలాట జరిగి మృతిచెందిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.…

KTR : ఢిల్లీ తొక్కిసలాట ఘటనపై కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

Trinethram News : Telangana : న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో నలుగురు పిల్లలు సహా 18 మంది చనిపోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.…

Stampede in Delhi : న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటన

Trinethram News : న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనలో 18కి చేరిన మృతుల సంఖ్య.. మరో 30 మందికి గాయాలు తొక్కిసలాట ఘటనపై విచారణకు ఆదేశించిన రైల్వే శాఖ నిన్న రాత్రి 9.30 గంటల సమయంలో 14, 15 ప్లాట్…

CM Yogi : కుంభమేళా తొక్కిసలాటపై సీఎం యోగి ఆదిత్యనాథ్ భక్తులకు విజ్ఞప్తి

కుంభమేళా తొక్కిసలాటపై సీఎం యోగి ఆదిత్యనాథ్ భక్తులకు విజ్ఞప్తి Trinethram News : గంగా ఘాట్ సమీపంలో స్నానాలు ఆచరించండి. త్రివేణి సంగమం వైపు వెళ్లడానికి ప్రయత్నించవద్దు. అధికారుల సూచనలను అనుసరించాలని కోరిన సీఎం యోగి. తెల్లవారుజామున 2 గంటల సమయంలో…

Stampede in Maha Kumbh : మహా కుంభమేళాలో తొక్కిసలాట

మహా కుంభమేళాలో తొక్కిసలాట Trinethram News : మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్దకు తరలివచ్చిన లక్షలాది మంది భక్తులు భక్తుల తాకిడికి బారికేడ్లు విరగడంతో జరిగిన తొక్కిసలాట దాదపు 20 మంది మృతిచెందినట్టు సమాచారం..…

Allu Arjun : అల్లు అర్జున్‌కు కోర్టులో ఊరట

అల్లు అర్జున్‌కు కోర్టులో ఊరట Trinethram News : సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలన్న నిబంధనను మినహాయిస్తూ తీర్పు వెల్లడించిన నాంపల్లి కోర్టు అలాగే విదేశాలకు అల్లు అర్జున్ వెళ్లేందుకు…

తొక్కిసలాట ఘటన దురదృష్టకరం-టీటీడీ చైర్మన్‌

తొక్కిసలాట ఘటన దురదృష్టకరం-టీటీడీ చైర్మన్‌.. Trinethram News : Andhra Pradesh : మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం.. జ్యుడీషియల్ విచారణకు సీఎం ఆదేశించారు-బీఆర్‌ నాయుడు.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం.. నివేదిక వచ్చాక బాధ్యులపై కఠినచర్యలు-బీఆర్‌…

DSP BV Raghavulu : తొక్కిసలాట ఘటనలో చైర్మన్ ను డీఎస్పీని బకరాను చేస్తున్నారు: బీవీ రాఘవులు

తొక్కిసలాట ఘటనలో చైర్మన్ ను డీఎస్పీని బకరాను చేస్తున్నారు: బీవీ రాఘవులు Trinethram News : Andhra Pradesh : తొక్కిసలాట ఘటనలో డీఎస్పీని బకరాను చేస్తున్నారు: బీవీ రాఘవులు తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఓ డీఎస్పీని బకరా చేస్తున్నారని, బకరాను…

టోకెన్ల జారీలో తొక్కిసలాట మానవ తప్పిదమే. చంద్రబాబు వైఫల్యమే

టోకెన్ల జారీలో తొక్కిసలాట మానవ తప్పిదమే. చంద్రబాబు వైఫల్యమే.Trinethram News : కొండమీద వివాదాలు సృష్టించి, రాజకీయ ప్రత‌్యర్థులను అణచటం కోసం భగవంతున్ని అడ్డం పెట్టుకోవాలని బీ.ఆర్.నాయుడు, ఈవో, జేఈవో ప్రయత్నించారే తప్ప భక్తులకు సేవ చేసే దృక్పథం వీళ్లకెప్పుడూ లేదు.…

Other Story

You cannot copy content of this page